Home Search
డిజిపి మహేందర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
నలుగురు ఐపిఎస్లకు డిజిపి హోదా
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నలుగురు సీనియర్ ఐపిఎస్ అధికారులకు డిజిపిలుగా పదోన్నతి కల్పిస్తూ సిఎస్ సోమేశ్ కుమార్ బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నగర సిపిఅంజనీ కుమార్, ఉమేష్ షరాఫ్,...
మరియమ్మ కుటుంబానికి డిజిపి పరామర్శ
పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ
మన తెలంగాణ/ఖమ్మం : తెలంగాణలో కస్టోడియల్ డెత్ సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర...
మరియమ్మ కుటింబీకులను పరామర్శించిన డిజిపి
పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని హామీ
మనతెలంగాణ/హైదరాబాద్ :లాకప్డెత్కు గురైన మరియమ్మ కుటుంబాన్ని ఆదివారం నాడు పరామర్శించిన రాష్ట్ర డిజిపి మహేందర్రెడ్డి. ఇటీవల ఆత్మహత్యకు యత్నించి ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడిని కలిశారు....
కామారెడ్డి పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం కెసిఆర్
కామారెడ్డి :సిద్దిపేట పర్యటన అనంతరం కామారెడ్డి చేరుకున్న సిఎం కెసిఆర్కు జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకారం అనంతరం సిఎం కెసిఆర్ జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించారు....
లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నాం: డిజిపి
హైదరాబాద్: లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వరకు 8.79 లక్షల కేసులు, మాస్కులు...
ఔషధాల బ్లాక్ మార్కెట్పై 160 కేసులు: డిజిపి
హైదరాబాద్: కరోనా పరిస్థితులపై హైకోర్టుకు డిజిపి మహేందర్ రెడ్డి నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వరకు 8.79 లక్షల కేసులు నమోదు...
అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్: వ్యవసాయ, పోలీసుశాఖ అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లక్డీకాపూల్ లోని డిజిపి...
అక్కడ ఈ పాస్లున్నవారికే అనుమతి: డిజిపి
సంగారెడ్డి: తెలంగాణ సరిహద్దులోకి ఈ పాస్లు ఉన్నవారినే మాత్రమే అనుమతి ఇస్తున్నామని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం ముత్తంగి ఒఆర్ఆర్ వద్ద చెక్పోస్టును డిజిపి పరిశీలించారు....
అనవసరంగా తిరిగితే వాహనాలు సీజ్: డిజిపి
హైదరాబాద్: కరోనా రెండో దశ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఉదయం 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ ఉంటుంది. ఈ నెల 30వ...
బైంసాలో బాలికపై లైంగిక దాడి.. దర్యాప్తుకు డిజిపి ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్:నిర్మల్ జిల్లా బైంసాలో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడిపై దర్యాప్తు, కేసు పర్యవేక్షణాధికారాన్ని మహిళా భద్రతా విభాగానికి అప్పగిస్తూ డిజిపి మహేందర్ రెడ్డి గురువారం ఆదేశాలిచ్చారు. మైనర్ బాలికపై జరిగిన లైంగిక...
గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపిన సిఎస్, డిజిపి
హైదరాబాద్: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్తో పాటు డిజిపి మహేందర్రెడ్డి తదితర ప్రముఖులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను శుక్రవారం రాజ్భవన్లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు...
నేర రహిత తెలంగాణే లక్ష్యం: డిజిపి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డిజిపి మహేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడారు. కరోనా, వరద కష్టాల్లో పోలీసులు ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు....
కామారెడ్డి డిఎస్పి సస్పెండ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన కామారెడ్డి డిఎస్పి లక్ష్మీనారాయణను గురువారం నాడు సస్పెండ్ చేస్తూ రాష్ట్ర డిజిపి డాక్టర్ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. క్రికెట్...
రెచ్చగొట్టే ప్రసంగాలపై చర్యలు తీసుకుంటాం: డిజిపి
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో నగరంలో అల్లర్లకు కొన్ని శక్తులు చేస్తున్న కుట్రలను పోలీస్ శాఖ అణచివేస్తోందని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. డిజిపి గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రేటర్...
రాష్ట్రవ్యాప్తంగా 209 ఉత్తమ పోలీసులకు డిజిపి ప్రశంసలు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 209 మంది ఫంక్షనల్ వర్టికల్ పోలీస్ అధికారులకు మంగళవారం నాడు డిజిపి డాక్టర్ మహేందర్రెడ్డి ప్రశంస పత్రాలను బహుకరించారు. నగరంలోని డిజిపి కార్యాలయం నుంచి...
ఒక్క సిసి కెమెరా 100 మంది పోలీసులతో సమానం: డిజిపి
హైదరాబాద్: సిఎం కెసిఆర్ దూరదృష్టితో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నారని డిజిపి మహేందర్ రెడ్డి తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్లో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ను మంత్రులు మహమూద్ అలీ, కెటిఆర్లు ప్రారంభించారు. ఈ...
కీరవాణి స్వరపరచిన పాటను ఆవిష్కరించిన డిజిపి
మనతెలంగాణ/హైదరాబాద్ : గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించిన, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరచిన తెలంగాణా పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్ అనే పాటను డిజిపి ఎం. మహేందర్ రెడ్డి...
పిహెచ్డి పూర్తిచేసిన డిజిపి
జెఎన్టియు స్నాతకోత్సవంలో పట్టా అందుకున్న డాక్టర్ ఎం.మహేందర్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర డిజిపి ఎం.మహేందర్రెడ్డి పిహెచ్డి పూర్తికావడంతో శుక్రవారం జెఎన్టియు స్నాతకోత్సవంలో పట్టా అందుకున్నారు. వర్సిటీ విసి ఇన్ఛార్జి విసి జయేశ్రంజన్ ఈ పిహెచ్డి...
వైద్యులపై దాడి: డిజిపి సీరియస్.. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ః గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి జరిగిన ఘటనపై డిజిపి మహేందర్రెడ్డి సీరియస్ అయ్యారు. ఘటనపై పూర్తిస్తాయిలో దర్యాప్తు చేపట్టి నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈక్రమంలో ఇప్పటికే...
పశువులను కాపాడిన పోలీసులకు డిజిపి ప్రశంసలు
మనతెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో బుధవారం నాడు గడ్డివాములు అంటుకోవడంతో మంటలలో చిక్కుకున్న పశువులను కాపాడిన కానిస్టేబుళ్లు పంజాల యాదగిరి, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డిలను రాష్ట్ర డిజిపి మహేందర్రెడ్డి ప్రశంసించారు. రాచకొండ...