Monday, April 29, 2024

ఔషధాల బ్లాక్ మార్కెట్‌పై 160 కేసులు: డిజిపి

- Advertisement -
- Advertisement -

160 Cases registered in Black market of medicine

 

హైదరాబాద్: కరోనా పరిస్థితులపై హైకోర్టుకు డిజిపి మహేందర్ రెడ్డి నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వరకు 8.79 లక్షల కేసులు నమోదు చేశామని, లాక్‌డౌన్, కర్ఫూ నిబంధనల ఉల్లంఘనలపై 3.43 లక్షల కేసులు నమోదు చేశామని, లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని డిజిపి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News