Friday, May 3, 2024
Home Search

రజత్ కుమార్ - search results

If you're not happy with the results, please do another search

సగం నీళ్లు ఇవ్వాల్సిందే

కృష్ణలో వాటాపై కేంద్ర జలశక్తి కార్యదర్శికి తేల్చిచెప్పిన రజత్ కుమార్ కాల్వల ఆధునీకరణకు రూ.340కోట్లు, ఎఐబిపి పథకాల పనులకు రూ.140కోట్లు అవసరం ప్రాజెక్టుల డిపిఆర్‌లను వెంటనే ఆమోదించాలి కేంద్రంతో రజత్ కుమార్ చర్చలు సానుకూలంగా స్పందించిన కేంద్ర కార్యదర్శి...
9168 posts in Group-4 category

9,168 గ్రూప్-4 పోస్టులు

భర్తీకి సన్నాహాలు, అధికారులతో సిఎస్ సమీక్ష.. టిఎస్‌పిఎస్‌సికి 29లోగా వివరాలు ఇవ్వాలని ఆదేశాలు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటికే గ్రూప్- 1, పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడగా, తాజాగా గ్రూప్-4 ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ప్రభుత్వం...
Half in Krishna waters The share has to be given

ఫిఫ్టీ ఫిఫ్టీయే

కృష్ణ జలాల్లో సగం వాటా ఇవ్వాల్సిందే కృష్ణ బోర్డు ఎదుట గట్టిగా పట్టుబట్టిన తెలంగాణ మన తెలంగాణ/హైదరాబాద్ : జూన్ నుంచి ప్రా రంభమయ్యే నీటి సంవత్సరానికి సంబంధించి కృష్ణ నదిలో నీటి కోసం...
50 per cent water share allocated to Telangana state in Krishna waters

కృష్ణలో 50% వాటా ఇవ్వాలి

బోర్డుకు ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ మన కృష్ణాదీజలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 50శాతం నీటి వాటాలను కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ కృష్ణానదీయాజమాన్యబోర్డుకు...
CS Somesh Kumar review on Haritha Haram

హరితహారంలో 19.50 కోట్ల మొక్కలు నాటాలి: సిఎస్

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం, దళిత...
New tribunal should be set up on Godavari river

గోదావరిపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి

మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిలో నీటి లభ్యతపై సాంకేతిక పరంగా సమగ్ర అధ్యయనం జరిపించి నీటివాటాలు తేల్చేందుకు కొత్తగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలుగు రాష్ట్రాలు గోదావరి నదీయాజమాన్య బోర్డును డిమాండ్ చేశాయి. బుధవారంనాడు...
new tribunal should be set up on the Godavari river

గోదావరి నదిపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చెయ్యాలి

తెలుగు రాష్ట్రాల డిమాండ్ నీటిలభ్యతపై సమగ్ర అధ్యయనం మూడు ప్రాజెక్టుల డిపిఆర్‌లపై చర్చ ముగిసిన గోదావరి బోర్డు సమావేశం మనతెలంగాణ/హైదరాబాద్:  గోదావరి నదిలో నీటి లభ్యతపై సాంకేతిక పరంగా సమగ్ర అధ్యయనం జరిపించి నీటివాటాలు తేల్చేందుకు కొత్తగా ట్రిబ్యునల్‌ను...
Godavari River Ownership Board Meeting at Jalasoudha

ముగిసిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు భేటీ

హైదరాబాద్: నగరంలోని జలసౌధలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం ముగిసింది. బోర్డు చైర్మన్ ఎం.పి.సింగ్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్ర అధికారులు భేటీకి హాజరయ్యారు. తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రకరీ ,...

గోదావరి బోర్డు సమావేశం వాయిదా

హైదరాబాద్ : గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం మరోసారి వాయిదాపడింది. ఆంధ్రప్రదేశ్ సభ్యుల ఉద్దేశ పూర్వకంగానే సమావేశానికి రాలేదని, దీంతో భేటీ వాయిదా పడిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన...
Delay in issuance of forest permits for irrigation works

సాగునీటి పనులకు అటవీ అనుమతుల జాప్యం తగదు

అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి   మనతెలంగాణ/ హైద్రాబాద్ : సదర్మట్ బ్యారేజ్ గేట్ల బిగింపు పనులు త్వరగా పూర్తి చేసి వర్షకాలంలోగా ఆయకట్టుకు సాగునీరు అందించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి...
AP officials Not attend for Godavari board meeting

గోదావరి బోర్డు సమావేశానికి ఎపి అధికారులు డుమ్మా

చర్చ లేకుండానే సమావేశం వాయిదా హైదరాబాద్: గోదావరి నదీయాజమాన్య బోర్డు సమావేశానికి ఎపికి చెందిన నీటిపారుదల శాఖ అధికారులు గైర్హాజరయ్యారు. శుక్రవారం జలసౌధలో బోర్డు చైర్మన్ ఎంపి సింగ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ...
English medium in Government schools from next academic year

ఐదు నెలలైనా అనుమతులివ్వరా?

గోదావరి ప్రాజెక్టుల డిపిఆర్‌లపై కేంద్రం ఉలుకూపలుకు లేదు ముఖ్యమంత్రి కెసిఆర్ అసహనం జలసంఘం కోరుతున్న అదనపు సమాచారమివ్వండి ఐదు ప్రాజెక్టులను గెజిట్ నుంచి తొలగించడానికి ప్రతిపాదనలు కీలక ప్రాజెక్టులకు టెండర్ల ప్రక్రియ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష, అధికారులకు ఆదేశాలు మన...
Pankaj Kumar Video Conference with CS Somesh kumar

ఆరు ప్రాజెక్టులకు అనుమతులివ్వండి

గోదావరిపై తలపెట్టిన ఆ ప్రాజెక్టుల డిపిఆర్‌లు ఇప్పటికే సమర్పించాం కృష్ణ, గోదావరి జలాల్లో న్యాయబద్ధంగా రావాల్సిన వాటా కేటాయింపులకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్ కుమార్‌తో...
Delay in handing over projects to Krishna Board

ప్రతిష్టంభన

కృష్ణ బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతలో జాప్యం అప్పగింతకు అడ్డంకిగా ఉన్న సమస్యలపై నిపుణుల కమిటీని నియమించిన తెలంగాణ నివేదిక వచ్చేంతవరకు వాటి యాజమాన్యాన్ని బోర్డుకు ఇచ్చే అవకాశాలు శూన్యం తెలంగాణ నుంచి...
Telangana Need Equal Share of Water Says Rajat Kumar

వాయిదా వేయండి

కృష్ణ నదీ యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేసిన రజత్‌కుమార్ జల విద్యుత్ కేంద్రాలను బోర్డుకు అప్పగించం ప్రాజెక్టుల యాజమాన్య హక్కులు రాష్ట్రానివే బోర్డు నుంచి ప్రతిపాదన వచ్చాకే అప్పగింత నిర్ణయం కృష్ణ...
Godavari Board to Takeover Peddavagu from Telangana

ప్రాజెక్టులను మేం అప్పగిస్తేనే తీసుకోవాలి

బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులను చేర్చుకోవడంపై స్పష్టం చేసిన రజత్ కుమార్ గోదావరి బోర్డుకు పెద్దవాగు గోదావరి బోర్డు పరిధిలోకి పెద్దవాగు సీడ్‌మనీ దేనికోసమో స్పష్టత కావాలి రాష్ట్ర నిర్వహణ బోర్డుకు పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే...
TS Government wrote another letter to KRMB

ఆంధ్రప్రదేశ్‌ను శిక్షించాల్సిందే

నిబంధనలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పనులను చేపట్టినందుకు కోర్టు ధిక్కరణ కింద కచ్చితంగా శిక్ష వేయాల్సిందే ఎన్‌జిటి ఎదుట వాదించిన తెలంగాణ ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న ఎన్‌జిటి తీర్పు...
Heavy Flood Water To Musi River

మూసీకి భారీ వరద

పొంగుతున్న గోదావరి, నీటి ముట్టడిలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు హైదరాబాద్‌లోని మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ వంతెనలపై రాకపోకలు నిలిపివేత సిరిసిల్ల కలెక్టరేట్‌లోకి భారీగా వరద నీరు, రాత్రి ఆఫీసులోనే బస చేసిన జిల్లా కలెక్టర్ మంగళవారం ట్రాక్టర్...

క్షేత్ర స్థాయిలో చెరువులు తనిఖీ చేయండి

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం పరిరక్షణకు 15ప్రత్యేక బృందాలు ఏర్పాటు అధ్యయనం చేసి రెండు రోజుల్లో నివేదిక ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరి రజత్ కుమార్ మనతెలంగాణ/హైదరాబాద్:  గులాబ్ తుపాను కారణంగా రాష్ట్ర మంతటా తలెత్తిన పరిస్థితులపై మంగళవారం...
Telangana walkout from Krishna board meeting

కృష్ణ బోర్డు భేటీ నుంచి రాష్ట్రం వాకౌట్

విద్యుదుత్పత్తి ఆపబోమని స్పష్టీకరణ ఎపి ప్రాజెక్టులపై రాష్ట్ర అధికారుల అభ్యంతరాలు రాయలసీమ ప్రాజెక్టుపై కెఆర్‌ఎంబి ఉదాసీనంగా వ్యవహరిస్తోంది ఎపి చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ప్రాజెక్టులపై లేఖలు గతంలో ఎపి, తెలంగాణ మధ్య...

Latest News

భానుడి భగభగ