Friday, April 26, 2024
Home Search

వానలు - search results

If you're not happy with the results, please do another search
Tummala Nageswara Rao meet Bhatti Vikramarka Over Runa Mafi

రైతు భరోసా, రుణమాఫీపై కసరత్తు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయరంగానికి సంబంధించి ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది.పంటల సాగుకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా పథకంతోపాటుగా పంటల బీమా, రుణమాఫీపై విధివిధానాలు త్వరలో...
Do not cheat in grain purchases says CM Revanth reddy

ధాన్యం కొనుగోళ్లలో దగా చేస్తే వేటు

కనీస మద్దతు ధర చెల్లించని మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్స్‌లు రద్దు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్‌లిస్టులో.. సిఎం రేవంత్‌రెడ్డి హెచ్చరిక ధాన్యం సేకరణపై జరిగిన సమీక్షలో అధికారులకు ఆదేశాలు ధాన్యాన్ని మార్కెట్లకు తరలించేముందు...
Happy Ugadi to people of Telangana

తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు: సిఎం

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ఆకాంక్షించారు. కాలం కలిసి రావాలని, సమృద్ధిగా...

వానొస్తుంది.. రైతన్నా.. జర పైలం

హఠాత్తుగా మారిన వాతావరణం నాలుగు రోజులపాటు వర్షాలే.. వర్షాలు కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు నగర వాసులకు ఉక్కపోత నుంచి విముక్తి వ్యవసాయరంగం అప్రమత్తం చేతికొచ్చిన పంట నేలపాలయ్యే ప్రమాదం...

తెలంగాణకు చల్లటి కబురు!

హైదరాబాద్: తెలంగాణలో మూడు రోజులపాటు వాన కురియనున్నదని హైదరాబాద్ లోని వాతావరణ శాఖ(ఐఎండి) తెలిపింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వానలు పడకపోవచ్చు. కాకపోతే మండుతున్న ఎండల వేడిమి నుంచి కాస్త ఉపశమనం...
TS Govt Appoints 10 IAS officers to monitor drinking water supply

తాగునీటి సరఫరా పర్యవేక్షణకు 10మంది ఐఏఎస్ ఆఫీసర్లు

తాగునీటి సరఫరాను పర్యవేక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం పదిమంది ఐఏఎస్ అధికారులను నియమించింది. నీటి సరఫరాను పర్యవేక్షించే ఈ అధికారులు జులై చివరి వరకూ సెలవు పెట్టకూడదని ప్రభుత్వం షరతు విధించింది. నీటి వృథాను...
Congress open meeting at Tukkuguda on 6th

6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ

తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన సిఎం రేవంత్ రెడ్డి తుక్కుగూడ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. అంతేకాక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా...
A hundred years of destruction during KCR's 10-year rule

పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం: కెసిఆర్ పై రేవంత్ ధ్వజం

'అధికారం కోల్పోయాక తెలంగాణలో రైతులున్నారన్న స్పృహ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు రావడం సంతోషకరం. ఆయనకు రైతులు గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అభినందిస్తున్నా'నని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు....
Food quality control system in India

మండుతున్న ఎండలు

రోహిణి కార్తెలో రోళ్లు కూడా బద్దలవుతాయని నానుడి. ఈసారి భానుడి ప్రతాపాన్ని చూస్తే, ఆ దుస్థితి ముందే వచ్చిందనిపిస్తోంది. వేసవికాలం వస్తోందంటే ఎవరికైనా గుండెలు గుబగుబలాడటం కద్దు. ఒకవైపు మండే ఎండలు... మరొక...
will implement six guarantees

ఆరు గ్యారంటీల అమలు నిరంతరం

అర్హులు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు మనతెలంగాణ/హైదరాబాద్:  బాధ్యత లేకుండా బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు ప్రజ ల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని, రాజకీ య కాంక్షతోనే ఎన్నికల్లో లబ్ది పొందాలన్న దురాశ తప్ప బిజెపి, బిఆర్‌ఎస్‌కు...

బలహీనపడుతున్న ఎల్‌నినో..

న్యూఢిల్లీ: 2023లో లోటు వర్షపాతాన్ని అందించిన ఎల్ నినో పరిస్థితులు ఈ ఏడాది జూన్ నాటికల్లా కనుమరుగు కాన్నాయని, దీంతో ఈ వర్షా కాలంలో పుష్కలంగా వానలు కురుస్తాయన్న ఆశలు కలుగుతున్నాయని వాతావరణ...

తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు

తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దక్షిణ మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తమిళనాడులోని 18 జిల్లాల్లో ఆదివారం నుంచి వానలు కురుస్తున్నాయి. కాంచీపురం, దండిగల్, కోయంబత్తూరు,...

రుణమాఫీ కోసం కరువు కోరే బాపతు:కర్నాటక మంత్రి

బెంగళూరు :రైతులు కరువు కాటకాలు రావాలని కోరుకుంటారని , ఈ పరిస్థితి ఏర్పడితే తమ రుణాలు మాఫీ అవుతాయని ఆశిస్తారని కర్నాటక మంత్రి శివానంద పాటిల్ వ్యాఖ్యానించారు. బెలగావి జిల్లాలోని చిక్కోడిలో ఓ...
Rajnath Singh conducts aerial survey of flood-affected

తుపాన్ బాధిత ప్రాంతాల్లో రాజ్‌నాథ్ సింగ్ ఏరియల్ సర్వే

చెన్నై: తమిళనాడులో మిగ్‌జాం తుపాను వల్ల కురిసిన భారీ వర్షాలకు నష్టం వచ్చిన ప్రాంతాల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. మిగ్ జాం తుపాన్ వల్ల...
Woman fell under the bus and died on the spot

ఖమ్మంలో భారీ వర్షాలు.. ఇంటి పైకప్పు కూలి దంపతులు మృతి

ఖమ్మ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మిగ్ జాం తుఫాన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామంలో ఓ ఇంటి...
Michaung Cyclone: 20 Planes Cancelled from Shamshabad Airport

శంషాబాద్‌ ఎయిర్ పోర్టు నుంచి 20 విమాన సర్వీసులు రద్దు

శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పాడిన వాయుగుండం మిగ్‌జాం తుపాన్ మారిన విషయం తెలిసిందే. తుపాన్ కారణంగా శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి...

ఎపిలో భారీ వర్షాలు.. చెట్టు విరిగిపడి కానిస్టేబుల్ మృతి

మిగ్జాం తుఫాన్ ముంచుకొస్తోంది. తుఫాన్ ప్రభావంతో ఎపిలోభారీ వర్షాలు కురుస్తాయన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జాం తీవ్ర తుఫాన్ గా మారింది. ఈ రోజు మధ్యాహ్నానికి మిగ్జాం తుఫాన్..నెల్లూరు-మచిలీపట్నం మధ్య బాపట్లకు...
Telangana Development

మోసపోతే గోస పడుతం

2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెగెటివ్ వృద్ధిలో ఉన్న తెలంగాణ 2022 --23 నాటికి 15.7% వృద్ధి సాధించింది. చివరి గింజ వరకు పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. రైతుబంధు పేరిట ఏటా ఎకరానికి...
Rains in several Areas in Telangana on Feb 12

మరో రెండో రోజుల పాటు వర్షాలు

కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వాన:  వాతావరణ కేంద్రం మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలిక పాటి...

ఎల్‌నినోను అధిగమించి సాధారణ వర్షపాతం

న్యూఢిల్లీ : ఈ ఏడాది రుతుపవనాల ప్రభావపు నాలుగునెలల వర్షాకాలం దశ ముగిసింది. మొత్తం మీద సగటున సాధారణ వర్షపాతంతో ఈ సీజన్ పూర్తి అయిందని భారత వాతావరణ పరిశోధనా సంస్థ (ఐఎండి)...

Latest News