Home Search
సిఆర్ పిఎఫ్ - search results
If you're not happy with the results, please do another search
ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్థి
ఢిల్లీ: ఎన్డీఎ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తన గ్రామంలో ఉన్న శివాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణాన్ని చీపురుతో శుభ్రం చేశారు. శివయ్యను దర్శించుకున్న అనంతరం అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు...
శ్రీనగర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం!
శ్రీనగర్: ఇటీవల సిఆర్పిఎఫ్ జవాన్లపై జరిగిన దాడితో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను ఆదివారం కాల్చి చంపారు. ఈ విషయాన్ని కాశ్మీర్ జోన్ పోలీసులు ఒక ట్వీట్లో ఇలా రాశారు: “ఇటీవల సిఆర్...
పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తివంతం : డిసిపి ఉదయ్
ఖమ్మం: పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తివంతంగా నిలుస్తుందని, రాజ్యాల ఏర్పాటు తర్వాత ప్రజావసరాల కోసం, రక్షణ కోసం ఏర్పడ్డ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అని మంచిర్యాల డిసిపి ఉదయ కుమార్ రెడ్డి...
షోపియాన్ లో ఎన్ కౌంటర్: ఒకరు మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో బుధవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. సిఆర్ పిఎఫ్ జవాన్లకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. భద్రతా బలగాలు ఘటనా...
ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి..
ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శనివారం బీజాపూర్ జిల్లాలోని సిల్గర్ అటవి ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో సిఆర్ పిఎఫ్, డిఆర్ జి జవాన్లు...
ఎన్ కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లోని అనంత్ నాగ్ లో మంగళవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. వాఘమా సరిహద్దు వద్ద తీవ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో...
జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో భద్రత బలగాలు ఓ ఉగ్రవాది హతమార్చారు. కుల్గామ్ జిల్లాలోని దమ్హాల్ హంజిపొరా ప్రాంతంలో సోమవారం ఉదయం భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య...
ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి
శ్రీనగర్: ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు సిఆర్ పిఎఫ్ జవాన్లు మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్ లో బారాముల్ల జిల్లాలోని సొపొరే ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. పోలీసులు, సిఆర్ పిఎఫ్ సంయుక్త బలగాలు...
ఛత్తీస్ ఘడ్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు జవాన్లు, నక్సల్స్ మృతి
రాయ్ పూర్: ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు సిఆర్ పిఎఫ్ జవాన్లు, ఇద్దరు నక్సల్స్ మృతిచెందారు. బిజాపూర్ జిల్లాలోని ఐరపల్లి గ్రామంలో కోబ్రా 204 బెటాలియన్ కు...
శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి.. ఇద్దరికి గాయాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. శ్రీనగర్ లోని హబక్ చౌక్ లో బుధవారం మధ్యాహ్నం సిఆర్ పిఎఫ్ సిబ్బంది టార్గెట్...
బాలాకోట్ దాడులను ప్రస్థావించిన ప్రధాని మోడీ
బగల్ కోట్(కర్నాటక): దేశంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ బాలాకోట్ దాడుల ప్రస్థావన తెరపైకి తెచ్చారు. బాలాకోట్ పై వైమానికి దాడుల గురించి పాకిస్థాన్ కు సమాచారం ఇచ్చిన తర్వాతే మీడియాకు...
లైంగిక వేధింపులు: అర్జున అవార్డు గ్రహీత CRPF అధికారికి నోటీసులు
న్యూఢిల్లీ: మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(DIG) ర్యాంక్ చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఖాజన్ సింగ్ ను సర్వీస్ నుంచి తొలగించేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్(సిఆర్పీఎఫ్)...
దంతెవాడలో 18 మంది నక్సల్స్ లొంగుబాటు
దంతెవాడ: ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో బుధవారం 18 మంది నక్సలైట్లు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్లో ఒక మిలిషియా ప్లాటూన్ సెక్షన్ కమాండ్, ముగ్గురు మహిళలు ఉన్నట్లు దంతెవాడ ఎస్పి గౌరవ్ రాయ్ తెలిపారు. హుర్రేపాల్...
గన్ మిస్ ఫైర్.. డిఎస్పి మృతి?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో సిఆర్పిఎఫ్ డిఎస్పి శేషగిరిరావు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు....
ఎన్ఎస్జి డిజిగా నళిన్ ప్రభాత్ నియామకం
న్యూఢిల్లీ: నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జి) డైరెక్టర్ జనరల్గా ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపిఎస్ అధికారి నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ప్రస్తుతం సిఆర్పిఎఫ్ అదనపు డైరెస్టర్ జనరల్గా పనిచేస్తున్న నళిన్ ప్రభాత్ను...
నాలుగు నెలల్లో 80మంది నక్సల్స్ హతం
ఎర్రజెండ ..ఎన్కౌంటర్
నాలుగునెలల్లో 80 మంది నక్సల్స్ హతం
అరెస్టులు సరెండర్లు, ఛత్తీస్గఢ్లో క్యాంపులు
మావోయిస్టుల ఏరివేతపై హోం శాఖ కీలక నివేదిక
న్యూఢిల్లీ : ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో భద్రతా...
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లా, బాసాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతుల్లో ఒక మహిళా నేత కూడా ఉన్నట్లు బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్...
క్రాస్ ఓటింగ్కు పాల్పడిన నలుగురు ఎమ్ఎల్ఎలకు భద్రత
ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసేందుకు క్రాస్ ఓటింగ్కు పాల్పడిన నలుగురు సమాజ్వాది (ఎస్పి ) ఎమ్ఎల్ఎలకు వై కేటగిరి భద్రత కల్పించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అభయ్సింగ్...
‘రజాకార్’ సినిమా నిర్మాతకు బెదిరింపు కాల్స్
సిఆర్పిఎఫ్ భద్రత కల్పించిన కేంద్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : నిజాం హయాంలో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన దారుణ ఘటనల ఆధారంగా చరిత్ర కెక్కిన రజాకార్ సినిమా నిర్మాత గూడురు నారాయణ రెడ్డికి గుర్తు తెలియని...
జిఒ 3 రద్దు చేయాల్సిందే..
మనతెలంగాణ/ హైదరాబాద్, విద్యానగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాలపై లేదని బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నియామకాల్లో మహిళల రిజర్వేషన్లను...