Home Search
సోలార్ ప్రాజెక్టు - search results
If you're not happy with the results, please do another search
సర్కారీ స్కూళ్లకు సౌర విద్యుత్ వెలుగులు
హైదరాబాద్ : సోలార్ విద్యుత్తో ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ భారం సగానికి పైగా తగ్గుతోందని రెడ్కో ఛైర్మెన్ వై. సతీష్ రెడ్డి అన్నారు. మన ఊరు మన బస్తీలో భాగంగా రంగారెడ్డి జిల్లా...
ఉచిత విద్యుత్ సాధ్యమే
హైదరాబాద్ : దేశంలోని రైతాంగాన్ని ఆదుకోవడానికి వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్ను సరఫరా చేయడం సాధ్యమేనని విద్యుత్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే విద్యుత్ వ్యవస్థలో కేం ద్రం అనుసరిస్తున్న కొన్ని తప్పుడు వి...
దేశానికి వెలుగు రేఖ
మన తెలంగాణ/హైదరాబాద్/నల్గొండ ప్రధాన ప్రతినిధి: యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్టుతో దేశ కీర్తి ప్రతిష్ఠలను మరింతగా పెంచుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. అందుకే ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం...
‘సుప్రీం’లో యెస్ బ్యాంక్కు ఊరట
భద్రద సోలార్ పిపిఏకు ఆమోదం
న్యూఢిల్లీ : ల్యాంకో ఇన్ఫ్రాటెక్ నుంచి స్వాధీనం చేసుకున్న భద్రద సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో ఎస్ బ్యాంకుకు పెద్ద ఊరట లభించింది. ఈ ప్రాజెక్టు విద్యుత్ కొనుగోలు...
వస్తోంది.. రైతు ఉప్పెన
మోడీ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయం
మిమ్మల్ని ఆ దేవుడు కూడా రక్షించలేడు
మీ విధానాలతో భారతమాత గుండె గాయపడింది
18 నెలల్లో బిజెపి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారు మోడీ ఫాసిస్టు ప్రధాని సంస్కరణ...
ఎలక్ట్రిక్ హైవేల అభివృద్ధి దిశలో కేంద్రం : గడ్కరీ
సౌర, పవన విద్యుత్ ఆధారిత ఛార్జింగ్ వ్యవస్థ
నిర్మాణంలో 26 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు
న్యూఢిల్లీ: సౌర విద్యుత్తు సాయంతో రహదారులపై ట్రక్కులు, బస్సులను నడపడానికి వీలుగా ఎలక్ట్రిక్ హైవీలు అభివృద్ధి చేయబోతున్నట్టు కేంద్ర...
మైనార్టీ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో శిక్షణ
హైదరాబాద్: జిల్లాలో విద్యావంతులైన నిరుద్యోగ మైనారిటీ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల శిక్షణను అందించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ పేర్కొంది. జిల్లా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్,...
తెలంగాణకే గర్వకారణం : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ప్రజలు సౌర విద్యుత్పై అవగాహన పెంచుకోవాలి
ఎన్టీపిసి 4,000 మెగావాట్స్ పవర్ ప్రాజెక్ట్ త్వరలో పూర్తి
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్: రామగుండం ఎన్టీపిసి జలాశయం నీటిపై నిర్మించిన 100 మెగావాట్ల నీటిపై తేలియాడే సౌర విద్యుత్...
జనరల్ సైన్స్
కాంతి వేగంతో పోలిస్తే ధ్వనివేగం అతి స్వల్పం. అందువల్ల మెరుపు మెరిసిన కాద్దిసేపటికీ ఉరుము వినిపిస్తుంది.
వివిధ పదార్థాల ధ్వనివేగం
రబ్బర్తో పోలిస్తే ఉక్కు స్థితిస్థాపకత ఎక్కువ కాబట్టి రబ్బరులో ధ్వనివేగం తక్కువగా ఉంటుంది.
ద్రవ, వాయు...
అంతరిక్షంలో చైనా తొలి సౌరవిద్యుత్ ప్లాంట్
బీజింగ్ : అంతరిక్షంలో తొలిసౌర విద్యుత్ ప్లాంట్ను చైనా నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టు ఇప్పటికే ప్రాథమిక దశలో ఉండగా, నిర్దేశిత లక్షం కంటే రెండేళ్లు ముందుగానే 2028 నాటికి దీన్ని ఆవిష్కరించడానికి చైనా...
అంతర్జాతీయ స్థాయిలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి
సుమారు రూ.653 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల పిలుపు
వాణిజ్య సముదాయాలతో పాటు హోటళ్లు, థియేటర్ల నిర్మాణం
36 నెలల్లో నిర్మాణాలు పూర్తి
రెండోవిడతలో మరిన్ని స్టేషన్ల అభివృద్ధి
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు త్వరలో మారిపోనున్నాయి....
విద్యాలయాల ప్రారంభానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు
బడిబాట పేరుతో ర్యాలీలు... ఆంగ్ల మాధ్యమంపై అవగాహన
అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశం
హైదరాబాద్ : విద్యాసంస్థలు ప్రారంభించడానికి ముందు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి...
కుట్రల కేంద్రం
రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛకు సంకెళ్లు
మత పిచ్చి తప్ప మరో చర్చ
రైతులతో పెట్టుకోవద్దన్నా పెడచెవిన పెట్టారు కేంద్రం సహకరించకపోయినా అన్నదాతలను ఆదుకుంటున్నాం
విభజన చట్టంలోని హామీలన్నీ బుట్టదాఖలు
కేంద్రం నయా పైసా ఇవ్వలేదు, బయ్యారం స్టీల్...
ఎపి మరో ఉల్లంఘన
నిబంధనలకు రెడ్కో
జలసంఘం అనుమతి లేకుండానే కృష్ణా జలాలతో గ్రీన్కో పవర్ ప్రాజెక్టు
కర్నూల్, నంద్యాల జిల్లాల సరిహద్దులో5410 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే లక్షంతో రూ.15వేల కోట్ల వ్యయంతో కొత్త ప్రాజెక్టు శంకుస్థాపన...
భానుడి భగభగ.. వన్యప్రాణులు విలవిల
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో భానుడి ప్రతాపంతో పచ్చని అడవులు కళావిహీనంగా కనిపిస్తున్నాయి.. నీటి వనరులు క్షీణిస్తున్నాయి. వన్యప్రాణులు దాహార్తి తీర్చుకునేందుకు ఇబ్బందులు పడుతున్నాయి. సహజ వనరుల జాడలు కనిపించకపోవడంతో రాష్ట్రంలోని పలు...
టిష్యూ కల్చర్ సాగుకు ప్రణాళికలు
ఉద్యాన పంటలకు తెలంగాణ ఎంతో అనుకూలం
మంత్రి నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: అధికోత్పత్తుల సాధనకు ఉద్యానశాఖ ద్వార టిష్యూకల్చర్సాగుకు ప్రణాళికలు రూపొందించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.మహారాష్ట్రలో ఉద్యాన పంటల సాగు...
నాలుగు సూత్రాల ఆధారంగా కేంద్ర బడ్జెట్..
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. వరుసగా నాలుగోసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశ పెట్టిన ఆమె వచ్చే ఇరవైఐదేళ్లు భారత్ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు...
సూర్యుడిని తాకిన నాసా పార్కర్ ప్రోబ్
ఖగోళ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం
న్యూఓర్లీన్స్ : ఖగోళ చరిత్రలో అపూర్వమైన కొత్త అధ్యాయం మొదలైంది. ఇంతకాలం అసాధ్యమని భావించిన దాన్ని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ( నాసా) సుసాధ్యం...
ఏడేళ్లలో సుసంపన్న రాష్ట్రంగా తెలంగాణ : కెసిఆర్
హైదరాబాద్: దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. గోల్కొండ కోటలో జాతీయ...
సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ దూసుకెళ్తోంది: హరీశ్ రావు
సిఎం నేతృత్వంలో తెలంగాణ దూసుకెళ్తోంది
పెట్టుబడులకు హైదరాబాద్ అనువైనప్రాంతం
సింగపూర్ హైకమిషనర్తో మంత్రి హరీశ్ రావ్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రత్యేక రాష్ట ఉద్యమంతో ఎర్పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ముందుకు దూసుకెళ్తోందని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్...