Home Search
సౌదీ అరేబియా - search results
If you're not happy with the results, please do another search
భగ్గుమన్న ఎర్రసముద్రం
లండన్: గత కొన్ని నెలలుగా ఎర్రసముద్రం ప్రాంతంలో వాణిజ్య నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు వరస దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇజ్రాయెల్కు చెందిన నౌకలు, ఆక్రమిత పాలస్తీనా వైపు వెళుతున్న నౌకలను...
భారత నౌకపై డ్రోన్ దాడి
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో శనివారం భారత్కు చెందిన ఒక వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. వాణిజ్య నౌకలో ఉన్న 20 మంది...
భారతీయ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి..
న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో శనివారం భారత్కు చెందిన ఒక వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. వాణిజ్య నౌకలో ఉన్న 20 మంది...
తబ్లిగీ జమాత్ సంస్థను ప్రోత్సహిస్తే ఉగ్రవాదం పెంచినట్లే : రాజాసింగ్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెలలో వికారాబాద్లో జరగనున్న తబ్లిగీ జమాత్ సమావేశాలకు రూ.3 కోట్ల నిధులు మంజూరు చేయడంపై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్, ఉబ్జెకిస్తాన్,...
కువైట్ ఎమిర్ షేక్ నవాఫ్ కన్నుమూత
దుబాయ్ : కువైట్ పాలక ఎమిర్ , 86 ఏళ్ల షేక్ నవాఫ్ అల్అహ్మద్ అల్ జాబల్ అల్ సబా కన్నుమూశారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ మీడియా శనివారం వెల్లడించింది. నవాఫ్ మృతి...
చైనా కరెన్సీలో చమురు చెల్లింపులు?
గత పదేండ్లలో ఎన్నడూ లేని కొత్త ఇరకాటంలో నరేంద్ర మోడీ సర్కార్ చిక్కుకుందా? చైనా కరెన్సీలో రష్యాకు డబ్బు చెల్లించి ముడి చమురు కొనుగోలు అవమానకరంగా భావిస్తోందా? చైనా మీద కోపంతో అధిక...
ఆత్మరక్షణ దశ దాటి అతి చర్యలు.. ఇజ్రాయెల్పై చైనా ఘాటు విమర్శ
బీజింగ్: గాజాలో ఇజ్రాయెల్ ప్రస్తుత దాడులపై చైనా పరోక్షంగా విమర్శలు కురిపించింది. ఇజ్రాయెల్ చర్యలు ఇప్పుడు ఆత్మరక్షణ స్థాయినిదాటినట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆదివారం వ్యాఖ్యానించారు. ఓ వైపు ఇజ్రాయెల్...
గాజాలో మానవతా సంక్షోభం నివారణకు అమెరికా ముమ్మర యత్నాలు
వాషింగ్టన్ : గాజాలో సంక్షోభం వేళ అమెరికా అధ్యక్షుడు బైడెన్ .. ఇటు పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తోపాటు అటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చలు జరిపారు. గాజాకు మానవతా సాయాన్ని...
బుధవారం ఇస్లామిక్ దేశాల బృందం అత్యవసర భేటీ
రియాద్ : ఇజ్రాయెల్ గాజా యుద్ధంపై చర్చించేందుకు ఇస్లామిక్ దేశాల బృందం అత్యవసర , అసాధారణ సమావేశం జరుగనుంది. ఇప్పటి పరిస్థితుల నడుమ ఈ భేటీ ఏర్పాటు అవసరం అని సౌదీ అరేబియా...
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం
ఇజ్రాయెల్ మీద పాలస్తీనా మిలిటెంట్ సంస్థ ‘హమాస్’ భూమార్గంలో, సముద్ర మార్గం నుండి ఎయిర్ గ్లేయిడెర్స్ ద్వారా మారణాయుధాలతో చేసిన ఆకస్మిక హింసాయుత దాడిని చూసి ప్రపంచ దేశాలు నెవ్వరపోయాయి. ఇప్పుడు హమాస్...
మరో యుద్ధం!
ఇజ్రాయెల్పై శనివారం నాటి హమాస్ దాడి మొత్తం ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. దుర్భేద్య దుర్గాన్నని చెప్పుకొనే ఇజ్రాయెల్ ధీమాకు తూట్లు పడ్డాయి. హమాస్ దాడిలో వందలాది మంది ఇజ్రాయెలీలు దుర్మరణం పాలయ్యారు....
అదానీని వెనక్కినెట్టిన ముకేశ్
భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా అంబానీకి మొదటి స్థానం
ఆయన సంపద విలు రూ.8.08 లక్షల కోట్లు
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 వెల్లడి
న్యూఢిల్లీ : భారతదేశంలో అత్యంత సంపన్నుడి స్థానాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని...
యాదాద్రి ఆలయ హుండీ ఆదాయం రూ.కోటి 69 లక్షలు
యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ హుండీ లెక్కింపు నిర్వహించారు. శనివారం 24 రోజుల హుండీ లెక్కింపులో రూ.1,69,83,021 (కోటి 69 లక్షల, 83 వేల, 021) రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ...
క్రూడ్ ధరల దడ
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర మళ్ళీ పెరుగుతోంది. బ్యారెల్ 150 డాలర్లకు చేరిపోయిన ఒకప్పటి సంక్షోభం గుర్తుకు వస్తోంది. ప్రస్తుతం 90 డాలర్లకు పైనే వున్న మనం వాడే బ్రెంట్ రకం క్రూడాయిల్...
భారత దౌత్యంపై కెనడా నీడలు
ఈ మధ్యనే ఢిల్లీలో జి20 సదస్సును ఓ పెద్ద సంబరంగా జరుపుకొని, నేడు మొత్తం ప్రపంచం భారతదేశ మార్గదర్శనం కోసం ఎదురు చూస్తుందని చెప్పుకొంటూ పొంగిపొయాము. భారత దౌత్య విధానం గడిచిన 30...
నేల చూపులు చూస్తున్న టమాటా ధరలు
న్యూఢిల్లీ: జూన్-జూలైలో కిలో రూ.250 నుంచి రూ.300కి చేరిన టమాట ధరలు ఇప్పుడు నేల స్థాయికి దిగజారాయి. ఢిల్లీ మార్కెట్లో టమాటా హోల్సేల్ ధర కిలోకు రూ.12 నుంచి రూ.15 తగ్గింది. ప్రస్తుతం...
మోడీ పాలనలో తగ్గిన ఎగుమతులు
ప్రపంచంలో మాంద్యం కారణంగా భారత ఎగుమతులు తగ్గాయి అన్నది ఒక విశ్లేషణ. మన ఎగుమతులు సంగతి ఎలా ఉన్నా దిగుమతులు పెరగటం మన ఆర్థికవ్యవస్థ పటిష్టంగా ఉంది అనేందుకు నిదర్శనం కాదా అని...
జి20 ముగింపు
వంతుల వారీగా తనకు సంక్రమించిన జి 20 అధ్యక్ష పదవిని సద్వినియోగం చేయడానికి అమెరికా సహాయంతో ఇండియా వీలైనంత వరకు కృషి చేసింది. ఆదివారం నాడు న్యూఢిల్లీలో ముగిసిన జి20 శిఖరాగ్ర సమావేశాలు...
బ్రిక్స్లో సభ్యత్వానికి ఎలాంటి అభ్యర్థన చేయలేదు: పాకిస్థాన్
ఇస్లామాబాద్ : ప్రస్తుతం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా సభ్య దేశాలుగా ఉన్న బ్రిక్స్ మరో ఆరు దేశాలకు సభ్యత్వం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈమేరకు అర్జెంటైనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్...
భారత్కు అంతకు మించిన ఆనందం మరోటి లేదు : అజిత్ డోవల్
జెడ్డా : చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలనేది భారత్ విధానమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ అన్నారు. శాంతిని నెలకొల్పేందుకు ఇదే సరైన మార్గంగా భారత్ విశ్వసిస్తోందని చెప్పారు. ఉక్రెయిన్...