Home Search
అడ్వకేట్ జనరల్ - search results
If you're not happy with the results, please do another search
ఎంఎల్ఎల సస్పెన్షన్ బిజెపికి చుక్కెదురు.. స్టే ఇవ్వలేం: హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బిజెపి ఎంఎల్ఎలపై సస్పెన్షన్పై హైకోర్టు తీర్పు వెలువరించింది. సస్పెన్షన్పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. బిజెపి ఎంఎల్ఎల పిటిషన్పై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా అసెంబ్లీ...
క్యాంపస్లో హిజాబ్ ధరించడంపై ఆంక్షల్లేవు
హైకోర్టుకు వెల్లడించిన కర్ణాటక ప్రభుత్వం
బెంగళూరు : పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై ఎటువంటి ఆంక్షలు లేవని, కేవలం తరగతి గదుల్లో తరగతులు జరిగే సమయంలో మాత్రమే యూనిఫాం పాటించాలని...
లఖింపూర్ ఘటనలో నిందితుడు.. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో నలుగురు రైతులతో సహా 8 మంది మరణానికి కారణమైన కారు దూసుకెళ్లిన ఘటనలో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రాకు...
మంచిరేవుల భూములు ప్రభుత్వానివే
రూ.10వేల కోట్ల విలువైన భూములపై హైకోర్టు కీలక తీర్పు
గ్రేహౌండ్స్కు కేటాయించిన 142 ఎకరాలపై
45మంది పిటిషన్లను తిరస్కరిస్తూ సిజె
నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని మంచిరేవులలో...
మంచిరేవుల భూములపై హైకోర్టు కీలక తీర్పు
రూ.10వేల కోట్ల విలువ చేసే 142 ఎకరాల భూములు ప్రభుత్వానివే
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని మంచిరేవులలో పోలీసుశాఖకు కేటాయించిన రూ. 10 వేల కోట్ల వివాదస్పద భూమిపై శుక్రవారం నాడు హైకోర్టు...
మూడు రాజధానులపై వెనక్కి తగ్గిన ఎపి ప్రభుత్వం..
అమరావతి: మూడు రాజధానులు బిల్లును ఎపి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. దీనిపై కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. మూడు రాజధానులు బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని స్పష్టం చేసిన...
నవజోత్ సింగ్ సిధు పంతమే నెగ్గింది!
రాజీనామా చేసిన ఎపిఎస్ డియోల్ రాజీనామా!!
అమృత్సర్: పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిధు మధ్య జరిగినా దాడులు ప్రతిదాడుల నడుమ చివరికి నవజోత్ పంతమే నెగ్గింది....
లఖీంపూర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ….
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభించారు. సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉత్తర్ ప్రదేశ ప్రభుత్వం తరుపున హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. గత...
సిద్ధాంతాలకే కట్టుబడ్డా.. అందుకే పదవి వీడా
కళంకితులకు అందలాల?
మౌనం వీడిన సిద్ధూ
చండీగఢ్ : నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని, ఇందుకు ఎటువంటి త్యాగాలకు అయినా సిద్ధం అని నవ్జోత్ సింగ్ సిద్ధూ బుధవారం ఇక్కడ చెప్పారు. ఉన్నట్లుండి పంజాబ్...
చెన్నమనేని పౌరసత్వం కేసు అక్టోబర్ 21కి వాయిదా!
హైదరాబాద్: వేములవాడ ఎంఎల్ఎ చెన్నమనేని పౌరసత్వం కేసు అక్టోబర్ 21కి వాయిదా పడింది. చెన్నమనేని పౌరసత్వం కేసులో పలు కీలక విషయాలతో పాటు పలు అంశాలు చర్చించవలసి ఉన్నందున కేసును బౌతికంగానే వాదనలు...
రాజు ఆత్మహత్యపై జ్యుడీషియల్ విచారణ
వరంగల్ మూడో మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్కు బాధ్యత అప్పగింత
నాలుగు వారాల్లో నివేదిక అందజేయాలని హైకోర్టు ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్: హత్యాచార ఘటన నిందితుడు రాజు మృతిపై శుక్రవారం నాడు హైకోర్టు జ్యుడీషియల్ విచారణకు ఆదేశాలు...
బడికి రెడీ
నేటి నుంచి ప్రతక్ష తరగతులు
గురుకులాలు మినహా అన్ని విద్యాసంస్థల్లోనూ కెజి నుంచి పిజి వరకు
తరగతులు షురూ ఆన్లైన్ బోధనపై ప్రైవేటు సంస్థలకు
స్వేచ్ఛ హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం...
కృష్ణబోర్డు భేటీకి తెలంగాణ
1న జరిగే కెఆర్ఎంబి సమావేశానికి హాజరుకానున్న రాష్ట్ర ప్రతినిధులు
అధికారులతో ప్రగతిభవన్లో జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో
నిర్ణయం కృష్ణ జలాల్లో న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునల్స్ సహా అన్ని
వేదికల...
గుజరాత్ మత చట్టానికి హైకోర్టు బ్రేక్లు
కొన్ని సెక్షన్ల అమలుపై స్టే జారీ
పౌరుల వేధింపుల నివారణకు: ధర్మాసనం
పెళ్లి ముసుగులో మత మార్పిడికి కళ్లెం: ప్రభుత్వం
జమాయిత్ వ్యాజ్యంపై వాదోపవాదాలు
అహ్మదాబాద్: మతమార్పిళ్ల కొత్త చట్టంపై గుజరాత్ ప్రభుత్వానికి హైకోర్టు...
జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాసాలమర్రిలో దళితబంధు అమలుపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ వేసిన పిటిషన్ పై...
వెనక్కి తగ్గం
సాగునీటి హక్కులు, వ్యవసాయం, రైతాంగం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పోరాటంలో వెనకడుగు ప్రసక్తే లేదు
9న జరగనున్న కృష్ణ,గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశాల్లో రాష్ట్ర వాణిని గట్టిగా వినిపించాలి, ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కెసిఆర్...
ధన్బాద్ న్యాయమూర్తి హత్యపై సుమోటోగా సుప్రీంకోర్టు విచారణ
న్యూఢిల్లీ: జార్ఖండ్లోని ధన్బాద్లో ఆటో రిక్షాతో ఢీకొట్టి ఒక న్యాయమూర్తిని హత్యచేసిన సంఘటనను శుక్రవారం సుమోటాగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు వారం రోజుల్లోగా ఈ సంఘటనపై దర్యాప్తునకు సంబంధించిన స్థాయీ నివేదికను తమకు...
ఎంత దూరమైనా వెళ్తాం
తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతాం
కృష్ణ జలాల వినియోగంలో ఎపి వైఖరి తెలంగాణ రైతులకు హానికరం
నదీ జలాల్లో మన హక్కును కాపాడుకుందాం
ఎత్తిపోతల కోసం జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగిద్దాం
స్వయం పాలనలో సాగునీటి కష్టాలకు తావివ్వకూడదు
ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు,...
సరిహద్దుల్లో అంబులెన్స్లు ఆపొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు మంగళవారం నాడు అత్యవసర విచారణ చేపట్టింది. రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్లను ఎందుకు అడ్డుకుంటున్నారని సర్కారును ప్రశ్నించింది. సరిహద్దుల్లో అంబులెన్స్ నిలిపివేతపై ఆదేశాలేమైనా ఉన్నాయా? అని సూటిగా...
బలవంతపు చర్యలొద్దు
సర్వే చేసేముందు నోటీసులు ఇవ్వాల్సింది
జమున హేచరీస్ అత్యవసర పిటిషన్పై హైకోర్టు విచారణ
పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి ఆదేశం
విచారణ జులై 6కు వాయిదా వేసిన న్యాయస్థానం
మనతెలంగాణ/హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్కు సంబంధించిన...