Home Search
కాంగ్రెస్ నేతలు - search results
If you're not happy with the results, please do another search
‘పాంచ్ న్యాయ్… పచ్చీస్ గ్యారంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో’
హైదరాబాద్: పాంచ్ న్యాయ్... పచ్చీస్ గ్యారంటీలో భాగంగా మేనిఫెస్టో తయారు చేశామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ తెలిపారు. తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. మేనిఫెస్టో తెలుగు...
పోలీసుల అదుపులో ముగ్గురు కాంగ్రెస్ నాయకులు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియోకు సంబంధించిన కేసులో గురువారం తెలంగాణ పోలీసులు ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయటం విశేషం. అమిత్ షా మార్ఫింగ్ వీడియోకు సంబంధించి బిజెపి నేత...
కెసిఆర్కు బిగ్ షాక్.. కాంగ్రెస్లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత ఇంద్రకరణ్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొద్దిసేపటిక్రితం ఆయన గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్...
కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది: లక్ష్మణ్
హైదరాబాద్: కాంగ్రెస్ నేతల దుష్ప్రచారాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని బిజెపి ఎంపి లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు....
కాంగ్రెస్ అసహనంతో అసత్య ప్రచారాలు: అమిత్ షా
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలు ప్రాచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. తనపై వచ్చిన ఫేక్ వీడియోలకు అమిత్ షా రీకౌంటర్ ఇచ్చారు. తన మాటలను వక్రీకరించి కాంగ్రెస్...
సిపిఎం నేతలు సీఎం రేవంత్ ను ఎందుకు కలిశారంటే..
హైదరాబాద్: సిపిఎం ముఖ్య నేతలు శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. లోక్ సభ స్థానాల్లో మద్దతివ్వాలని సిపిఎం నేతలను రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిపారు. భువనగిరి లోక్ సభతో పాటు ఇతర...
కాంగ్రెస్లోకి చేరికలు
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత రాష్ట్ర సమితి పార్టీకి షాక్ తగిలింది. గాంధీభవన్ లో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు జోరందుకున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బిఆర్ఎస్ నేతలు...
కాంగ్రెస్లో చేరిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి
బిఆర్ఎస్ పార్టీకి సొంత పార్టీ నేతలు వరుసగా షాకులిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపిలు, ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ...
పెండింగ్ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
మనతెలంగాణ /హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పెండింగ్ స్థానాలపై అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, ఖమ్మం నుంచి రామసహాయం రఘురాంరెడ్డి, హైదరాబాద్ నుంచి వలిఉల్లా సమీర్లను అభ్యర్థులుగా బుధవారం రాత్రి కాంగ్రెస్...
రాంచీ ర్యాలీలో కొట్టుకున్న కాంగ్రెస్, ఆర్జేడీ కార్యకర్తలు
ఆదివారం జార్ఖండ్లో జరిగిన విపక్ష ఇండియా కూటమి బహిరంగ సభలో ఘర్షణలు జరిగాయి. సభ కాస్తా హింసాత్మకం అయింది. కాంగ్రెస్, ఆర్జేడీ కార్యకర్తలు పరస్పరం కుర్చీలు, కర్రలతో కొట్టుకున్నారు. రెండు వర్గాలుగా ఘర్షణ...
బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేక దుష్రృచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మీడియా సమావేశంలో అన్నారు. రాష్ట్రంలో 10 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బిజెపి...
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిజెపి మాజీ ఎంపి రవీంద్ర నాయక్
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు ముందు బిజెపికి భారీ షాక్ తగిలింది. శుక్రవారం బిజెపి మాజీ ఎంపి రవీంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో రవీంద్రనాయక్ కాంగ్రెస్లో చేరారు....
20మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలు టచ్లో ఉన్నారు
బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో కెసిఆర్ తన పార్టీ నాయకులతో గురువారం సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారం, బస్సు యాత్రపై నేతలతో...
కాంగ్రెస్లో చేరిన కేంద్ర మాజీ మంత్రులు
బిఆర్ఎస్ పార్టీకి వరుసషాక్లు తగులుతున్నాయి. పలువురు బిఆర్ఎస్కు చెందిన కీలక నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపిలు కాంగ్రెస్ కండువా సైతం కప్పుకున్నారు. తాజాగా బిఆర్ఎస్ నాయకుడు...
కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, కుట్రలు: లక్ష్మణ్
హైదరాబాద్: కాంగ్రెస్ పట్ల రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని బిజెపి ఎంపి డాక్టర్ కె లక్ష్మణ్ తెలిపారు. బిజెపి కార్యాలయం నుంచి లక్ష్మణ్ మాట్లాడారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒక్కటేనని ప్రజలు నమ్ముతున్నారని, కాంగ్రెస్...
కాంగ్రెస్పై మూకుమ్మడి దాడి!
కడియం కావ్యపై బిఆర్ఎస్, బిజెపి, ఎంఆర్పిఎస్ నేతల విమర్శనాస్త్రాలు
పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ స్థానంపై రసవత్తర రాజకీయం నెలకొంది. మునుపెన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై మూడు ప్రధాన పార్టీలు మూకుమ్మడి...
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మత కలహాలు
కుంభకోణాలకు కేరాఫ్ కాంగ్రెస్
కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కుట్రలు చేస్తున్నాయి
సికింద్రాబాద్ రోడ్షోలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ఫ్యూలు, మతకలహాలు, అవినీతి కుంభకోణాలేనని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన...
ఈసి కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న టిఎంసి నేతలు అరెస్టు
న్యూ ఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) ప్రస్తుత చీఫ్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం వెలుపల 24 గంటల...
ఆ లక్ష్యంతోనే తుక్కుగూడలో కాంగ్రెస్ ‘జనజాతర’ సభ
కాంగ్రెస్ జనజాతర సభ శనివారం సాయంత్రం తుక్కుగూడలో ప్రారంభం కానుంది. తుక్కుగూడ కాంగ్రెస్ సభకు పిసిసి అధ్యక్షుడు సభాధ్యక్షత వహిస్తున్నారు. సభకు రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ...
కాంగ్రెస్…పాంచజన్యం
పాంచ్ న్యాయ్తో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల 25 గ్యారంటీలతో
అన్ని వర్గాలకు న్యాయం మహిళలు, రైతులు, యువత, కార్మికులు,
పేదల సంక్షేమంపైనే ఫోకస్ దేశవ్యాప్తంగా కులగణన 30
లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్లపై 50 శాతం...