Saturday, May 4, 2024
Home Search

నరేంద్రమోడీ - search results

If you're not happy with the results, please do another search
PMO invitation to Revanth

రేవంత్‌కు పిఎంఒ ఆహ్వానం

ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలో పాల్గొనాలని సూచన ప్రధానికి ఆహ్వానం పలకనున్న ముఖ్యమంత్రి 4న తెలంగాణకు మోడీ మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 4,5 తేదీలలో రాష్ట్రంలో పర్యటిస్తున్న...

మధ్యప్రదేశ్‌లో వ్యాన్ బోల్తాపడి 14 మంది మృతి

దిండోరి (ఎంపి) : మధ్యప్రదేశ్ దిండోరి జిల్లాలో గురువారం మధ్యాహ్నం లోయలో వ్యాన్ బోల్తాపడి 14 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మంది గాయపడ్డారు. బద్జార్ ఘాట్ సమీపాన మధ్యాహ్నం 1.30 గంటల...

దేశంలో 13,874కు పెరిగిన చిరుతపులుల సంఖ్య

న్యూఢిల్లీ : దేశంలో చిరుతపులుల సంఖ్య 2018 నుంచి 2022 మధ్యకాలంలో 12,852 నుంచి 13,874 కు పెరిగిందని, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ గురువారం వెల్లడించింది. గతంతో పోలిస్తే 1.08 శాతం చిరుతపులుల...
Indira Gandhi will be insulted if six guarantees are not implemented

‘ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోతే ఇందిరా గాంధీని అవమానించినట్టే’

కరీంనగర్: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ కుమార్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాహిత యాత్రకు అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తు అరాచకాలు సృష్టించేందుకు యత్నిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్...
BJP Slams Rahul Gandhi comments on Aishwarya Rai Bachchan

ఐశ్వర్యరాయ్‌పై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు..

న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఐశ్వర్యపై కించపరిచే వ్యాఖ్యలు చేసి రాహుల్ మరింత దిగజారి పోయారని ఆరోపించింది....

వారంలో రెండు పథకాలు

మన తెలంగాణ / మహబూబ్ నగ్ బ్యూరో / కోస్గి / నారాయణపేట : వారం రోజుల్లో మరో ఎన్నికల్లో వాగ్ధానం చేసినట్లుగా మరో రెండు కొత్త పథకాలు అమల్లోకి తీసురాబోతున్నట్లు సిఎం...

కేంద్రం గ్రాంట్ల కోసం ఎదురు చూపులు

మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన గ్రాంట్లు, బకాయిలను వసూలు చేసుకునేందుకు రాష్ట్ర ప్ర భుత్వం నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ‘ఎలాగై నా సరే’...
BJP's victory march from today

నేటి నుంచి బిజెపి విజయ సంకల్ప యాత్ర

చార్మినార్ భాగ్యలక్ష్మిదేవాలయం వద్ద వాహనాలకు ప్రత్యేక పూజ కేంద్రంలో మూడోసారి బిజెపి అధికారం చేపడుతుంది:  కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మన తెలంగాణ/ హైదరాబాద్:  రాష్ట్రంలో నేటి నుంచి విజయ సంకల్ప యాత్ర చేపడుతున్నట్లు ఈ యాత్ర...

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేది లేదు : గులాం నబీ అజాద్

జమ్ము : రానున్న లోక్‌సభ ఎన్నికలకు తాను పోటీ చేయబోనని, అయితే కొత్తగా తాము ఏర్పాటు చేసిన డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ అజాద్ పార్టీ (డిపిఎపి) నుంచి పోటీ చేసే అభ్యర్థుల తరఫున ప్రచారం...

రేషన్ షాపుల్లో మోడీ పోస్టర్లు..ఆ ఆదేశాలు సరికాదు : కేరళ సిఎం

తిరువనంతపురం : రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్రమోడీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, దాన్ని అమలు చేయడం కష్టమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. రాష్ట్ర...

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370కు మించి స్థానాలు : ప్రధాని మోడీ

ఝబువా (ఎంపి):రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 కు మించి స్థానాలను గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ లోని విపక్ష నేతలు కూడా అధికార పార్టీకి...
Bharat Ratna given for political benefits: Shiv Sena MP Sanjay Raut

భారతరత్న అవార్డుల ప్రకటనపై శివసేన ఎంపి సంచలన వ్యాఖ్యలు

2024 సంవత్సరానికి గానూ భారతరత్న అవార్డుల ప్రకటనపై శివసేన(యుబిటి) ఎంపి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రయోజనాలను పొందేందుకే కేంద్రం భారతరత్నఅవార్డులను ప్రకటించిందన్నారు. ఆదివారం ఉదయం సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.....

ఎన్నికలకు ముందే సిఎఎ అమలు

న్యూఢిల్లీ : ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి...

13,14 తేదీల్లో ప్రధాని మోడీ దుబాయ్ పర్యటన

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 13,14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో...
PM Modi to visit Dubai on Feb 13 and 14

ఈ నెల13, 14 తేదీల్లో ప్రధాని మోడీ దుబాయ్ పర్యటన

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ ఈనెల 13,14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని మోడీ...
We will implement CAA before elections: Amit Shah

ఎన్నికలకు ముందే సిఎఎ అమలు చేస్తాం: అమిత్ షా

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370...

భారత్‌కు తిరిగి చైనా పెట్టుబడులు!

ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...

తమిళనాడులో పోలీస్‌లపై మంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజం

చెన్నై : తమిళనాడు లోని డీఎంకె ప్రభుత్వ పాలనలో పోలీస్‌లు హిందువులను ద్వేషిస్తూ దుర్వినియోగమవుతున్నారని, అయోధ్యలో రామ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...

లూనార్ లాండింగ్ విజయప్రదంపై జపాన్‌కు మోడీ అభినందనలు

న్యూఢిల్లీ : అంతరిక్ష పరిశోధనల్లో జపాన్ అంతరిక్ష సంస్థ “జాక్సా” కు సహకరిస్తూ కలిసి ముందుకు సాగడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చూస్తోందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. చంద్రునిపై లూనార్...

నెల రోజుల్లో యూపీలో మరో 5 కొత్త విమానాశ్రయాలు :సిందియా

న్యూఢిల్లీ : నెలరోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో మరో ఐదు కొత్త విమానాశ్రయాలు అందుబాటు లోకి వస్తాయని, దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం విమానాశ్రయాల సంఖ్య 19కి చేరుకుంటుందని కేంద్ర పౌరవిమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సిందియా...

Latest News