Home Search
భారత్-ఇంగ్లాండ్ - search results
If you're not happy with the results, please do another search
రెండో టెస్టులో భారత్ గెలుపు
విశాఖపట్నం: భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 106 పరుగుల తేడాతో భారత జట్టు గెలిచింది. దీంతో ఐదు టెస్టులో సిరీస్ లో...
ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్…
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 67 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 280 పరుగులతో...
ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్…
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 43 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 194 పరుగులు...
నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు ఇంగ్లాండ్ జట్టు 37 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులతో...
అద్భుతమైన క్యాచ్ పట్టిన శ్రీకర్ భరత్ (వీడియో)
విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు ఇంగ్లాండ్ 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులతో ఆటను...
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 64 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 227 పరుగులతో ఆటను...
గిల్ సెంచరీ… 346 పరుగుల ఆధిక్యంలో భారత్
విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 53 ఓవర్లలో 203 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుభ్మన్...
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్ మూడో రోజు భారత జట్టు 34 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 129 పరుగులతో...
బుమ్రా రికార్డు… ఈ స్పెల్ అతడికే అంకితం…
విశాఖపట్నం: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండు టెస్టులో బుమ్రా బుల్లెట్ల లాంటి బంతులు విసిరి ఇంగ్లాండ్ జట్టును నడ్డి విరిచాడు. ఆరు వికెట్లు తీసి 45 పరుగులు ఇచ్చాడు. ఈ టెస్టులో 150...
రోహిత్, జైస్వాల్ ఔట్… టీమిండియా 30/2
విశాఖపట్న: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులతో ఆటను...
తొలి ఇన్నింగ్స్ లో 253 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్..
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 253 పరుగులకు ఆలౌటైంది. విశాఖపట్నంలో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ ను...
విశాఖ టెస్ట్.. ఆట ముగిసే సమయానికి భారత్ 336/6
విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 93 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 336 పరుగులు చేసింది....
జైస్వాల్ సెంచరీ… టీమిండియా 196/3
విశాఖపట్నం:డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా 55 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 196 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
విశాఖపట్నం: డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా 31 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులతో ఆటను...
రోహిత్ ఔట్
విశాఖపట్నం: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 21 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 56 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 14...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తుది జట్టులో సర్ఫరాజ్కు అవకాశం దక్కలేదు, రాహుల్కు బదులుగా రజత్ పటీదార్...
జడేజాకు కండరాల నొప్పి… రెండో టెస్టుకు అనుమానమే?
హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓటమిని చవిచూసింది. టీమిండియాకు మరో ఎదురుదెబ్బతగిలింది. రెండో ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కండరాల నొప్పితో తీవ్రంగా బాధపడ్డాడు. దీంతో అతడు...
నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు భారత జట్టు 32 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 102 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. టీమిండియా 125...
రోహిత్ శర్మ ఔట్… టీమిండియా 94/3
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ నాలుగో రోజు టీమిండియా 27 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 94 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ...
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా
హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రసవత్తరంగా మారింది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్ లో టీమిండియా 14 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 48 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....