Monday, April 29, 2024

తొలి ఇన్నింగ్స్ లో 253 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్..

- Advertisement -
- Advertisement -

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 253 పరుగులకు ఆలౌటైంది. విశాఖపట్నంలో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన టీమిండియా.. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (209) డబుల్ సెంచరీతో చెలరేగడంతో రెండో రోజు 396 పరుగులకు ఆలౌట్ అయింది.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 55.5 ఓవర్లలో 253 పరుగులకు పరిమితమైంది. దీంతో భారత్ కు 143 పరుగుల ఆధిక్యం లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News