Home Search
పెట్రో ధరల - search results
If you're not happy with the results, please do another search
ప్రజలే బలి పశువులు!
పెట్రోల్ ధర లీటరు వంద రూపాయల వద్ద ఉగ్ర నాట్యం చేస్తున్నది. దీని వల్ల అన్ని వస్తువుల ధరలు పేట్రేగిపోయి జనజీవనాన్ని అశాంతికి, అభద్రతకు గురి చేసి దేశానికి చెప్పనలవికానంత హాని కలిగిస్తున్నాయి....
అధిక మెజారిటీతో… పల్లాను గెలిపించాలి
ఉద్యోగుల మద్దతు వందశాతం
రాజేశ్వర్రెడ్డికే
మెజార్టీ పెంపుపై టిఆర్ఎస్ శ్రేణులు
సారించాలి
ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం..
సహకారం మరువలేనిది
ఎగిరెగిరి పడ్తున్న ప్రతిపక్షాలకు
భంగపాటు తప్పదు
తెలంగాణలో సంక్షేమ పథకాలను
చేస్తున్న ఘనత
విద్యుత్ శాఖ మంత్రి
జగదీష్ రెడ్డి
మనతెలంగాణ/కట్టంగూర్(నకిరేకల్):తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతం చేస్తున్న ఘనత...
పట్టభద్రులు చూపు.. టిఆర్ఎస్ వైపు
మల్కాజిగిరి: కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కోతలు.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని వేసి వాతలు పెట్టినందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేయాలా?...
ఎమ్మెల్సీ అభ్యర్థులకు సమస్యల సెగ
పెట్రో, గ్యాస్ ధరల పెంపుపై నిలదీస్తున్న ఓటర్లు
ప్రచారానికి వెళ్లాలంటే వెనకడుగు వేస్తున్న కమలనాథులు
పిఆర్సీ పెంచాలని టిఆర్ఎస్ నేతలను కోరుతున్న ఉద్యోగులు
బిజెపి అభ్యర్థి హామీలపై జోకులు వేసుకుంటున్న పట్టభద్రులు
హైదరాబాద్: గత రెండు నెల నుంచి...
కృష్ణా జలాలు త్వరలోనే వికారాబాద్ జిల్లాకు తెస్తాం
తాండూరు : కృష్ణా జలాలు త్వరలోనే వికారాబాద్ జిల్లాతోపాటు తాండూరుకు తెస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో...
వాణీదేవిని గెలిపించేందుకు కలిసి కట్టుగా పని చేయాలి: హరీష్ రావు
హైదరాబాద్: ఎంఎల్సి ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేలా టిఆర్ఎస్ శ్రేణులు కృషి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కోరారు. తాండూరులో జరిగిన పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన...
లాయర్ల రక్షణకు చట్టం
శాంతిభద్రతల విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చాలా కఠినంగా ఉంటారు
వామన్రావు దంపతుల హత్య దురదుష్టకరం, బాధ్యులైన ప్రతి ఒక్కరికీ శిక్షపడుతుంది
న్యాయవాదుల కోసం మోడీ ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా?
తెలంగాణ...
రవాణా చార్జీలు 25 శాతం పెరగవచ్చు
ఆలిండియా ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆందోళన
న్యూఢిల్లీ: అసలే ఇంధన ధరలు మండిపోతుండడంతో అవస్థలు పడుతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడే ప్రమాదం ఉంది. పెరుగుతున్న డీజిల్ ధరల కారణంగా రాబోయే రోజుల్లో...
‘గులాబీ’ వైపే పట్టభద్రులు!
ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు మొదటి నుంచి టిఆర్ఎస్ కైవసం
ఇప్పటికి మూడు ఎన్నికల్లో టిఆర్ఎస్ మద్దతు దారులే విజయం
నాల్గవ సారి గెలిచేందుకు గులాబీ వ్యూహం
ఈసారి తొలి ప్రాధాన్యత ఓట్లపై గురి...
గ్యాస్ ధర సామాన్యులకు… గుది బండ
మళ్ళీ పెరిగిన గ్యాస్ బండ ధర
నెల రోజుల వ్యవధిలో పెరిగిన రూ.125
రూ.665 నుంచి రూ.846కు చేరిన ధర
నేడు భారత్ బంద్కు పిలుపు
నేడు భారత్ బంద్
ధరలను పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా వర్తక...
గ్యాస్ ధర పెంపుపై కాంగ్రెస్ వింత నిరసన
ఖాళీ సిలిండర్లపై కూర్చుని మీడియా సమావేశం
న్యూఢిల్లీ: వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపునకు నిరసనగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. గురువారం పార్టీ అధికార ప్రతినిధులు ఖాళీ వంటగ్యాస్ సిలిండర్పై...
బెెంగాల్ సిఎం వినూత్న నిరసన (వీడియో వైరల్)
కోల్కతా: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కోల్కతాలో ఎలక్ట్రిక్ స్కూటర్పై ప్రయాణించిన మమత పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై...
డిజిటల్ కరెన్సీపై ఆర్బిఐ పనిచేస్తోంది
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ స్పందించారు. పెట్రోల్, డీజిల్ పై పన్నుల తగ్గింపునకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో సానుకూల నిర్ణయం తీసుకుంటాయని...
తెలంగాణకు బిజెపి నేతలు ఒక్కపైసా అయినా తెచ్చారా?: కెటిఆర్
హైదరాబాద్: బిజెపి నేతలు కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్కపైసా అయినా తెచ్చారా? అని మంత్రి కెటిఆర్ ప్రశ్నించారు. ఎంఎల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక మూలనిధిని ఏర్పాటు చేసి...
ప్రధానికి లేఖ రాసిన సోనియా గాంధీ
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఈ మే మేరకు ఆమె ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ''చరిత్రలో...
పంజాబ్ సంకేతాలు
పంజాబ్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించుకున్న గంప గుత్త విజయం దేశంలో రాజకీయ గాలి మార్పును సూచిస్తున్నదనడం తొందరపాటే అవుతుంది, కాని ఈ ఫలితాలకు విశేష ప్రాధాన్యం ఉన్న సంగతిని గుర్తించకుండా...
తలకిందులవుతున్న వంటింటి బడ్జెట్
పెరిగిన పెట్రో ధరలతో అన్ని వస్తువులపై తీవ్ర ప్రభావం
పంట దిగుబడి పెరిగినా వినియోగదారులకు దక్కని ప్రయోజనం
ట్రాన్స్పోర్టు చార్జీల పేరుతో అదనపు భారం, పెరిగిన ధరలతో సామాన్యులకు తప్పని తిప్పలు
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా...
నోరు విప్పకపోతే మీ సినిమాలు బంద్
అమితాబ్, అక్షయ్లకు ‘మహా’ కాంగ్రెస్ హెచ్చరిక
భండారా(మహారాష్ట్ర): ఇంధన ధరల పెరుగుదలపై బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ తమ వైఖరిని వెల్లడించకపోతే రాష్ట్రంలో వారి సినిమాల ప్రదర్శన, షూటింగ్లను అనుమతించబోమని మహారాష్ట్ర...
రూ. 50 పెరిగిన వంటగ్యాసు
న్యూఢిల్లీ : వంటగ్యాసు ధరలు పెరిగాయి. ఎల్పిజి వంటగ్యాసు ధరలను సిలిండర్కు(14.2 కిలోలు) రూ 50 చొప్పున పెంచుతున్నట్లు ఆదివారం ఇండియన్ ఆయిల్ సంస్థ తెలిపింది. పెరిగిన రేట్లు సోమవారం నుంచి అమలులోకి...
సెస్ల మోత-రాష్ట్రాల నిధుల కోత!
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మూడవ, దేశ వందవ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ను రూపొందించేందుకు చేసిన కసరత్తు గతంలో ఎన్నడూ జరగలేదని ఆమె చెప్పారు. తీరా బడ్జెట్ను చూస్తే...