Home Search
పెట్రో ధరల - search results
If you're not happy with the results, please do another search
కూరగాయలపై ఇంధన భారం
పెట్రోల్ @ రూ.105 ... డీజిల్ రూ. 98... ఆందోళన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా వరుసగా పెరగుత్నున పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుని వంటింటి బడ్జెట్ తారుమారవుతోంది....
ఉపాధి హామీ నిధులేవీ..?
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్రేగా) కింద పలు రాష్ట్రాల శ్రామికులకు వేతనాలు(కూలీ డబ్బులు) అందడంలేదని, అచ్ఛేదిన్(మంచి రోజులు) అంటే ఇదేనా అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని...
విదేశీ అప్పు ఊబిలో దేశం!
‘అధికార కేంద్రాన్ని కాపాడుకోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్దేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి పతనం కేవలం పాలకుల అవినీతి వల్లనే....
వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు
14.2 కిలోల సిలిండర్పై రూ. 25 భారం
రేపటి నుంచి అమల్లోకి రానున్న ధరలు
హైదరాబాద్: నగరంలో ఓ వైపు నిత్యావసర సరుకులు ధరలు భగ్గుమంటుండగా, మరోవైపు చమురు ధరలు సామాన్య ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా...
కుదేలవుతున్న చిన్న పరిశ్రమలు
గత పదహారు నెలలుగా కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. మొదటి దశ కరోనా ఉధృతితో వ్యాపారాలు, ఉద్యోగాలు కోల్పోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఇ) రెండవ దశ కరోనా ధాటికి...
ఆడలేక మద్దెల వోడంటున్న ప్రధాన్!
చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తున్నదీ, అర్ధం గాని విషయం ఏమంటే బిజెపి జనాలు ఏ ధైర్యంతో పచ్చి అవాస్తవాలను, వక్రీకరణలను ఇంకా ప్రచారం చేయగలుగుతున్నారు అన్నది. జనానికి చమురు వదిలిస్తున్న కేంద్ర మంత్రి...
సిఎం కెసిఆర్ ఢీకొట్టే స్థాయి ఎవరికి లేదు: ప్రభుత్వం విప్ వినయ్ భాస్కర్
సిఎం కెసిఆర్ ఢీ కొట్టే స్థాయి ఎవరికి లేదు
ఇంకా వందేళ్ళు టిఆర్ఎస్ పార్టీ సుస్థిరంగా ఉంటుంది
ఈటెల, తరుణ్ఛుగ్లాంటి వ్యక్తులు వెయ్యి మంది వచ్చినా ఏమిచేయలేరు
ఈటెల పోరాటమంతా తన సొంత ఆస్తులను కాపాడుకునేందుకే
ధ్వజమెత్తిన రాష్ట్ర...
జిడిపియే ప్రగతి ప్రతిబింబమా!
భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి జిడిపి పాతాళానికి పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.3గా నమోదైంది. ఇటీవల జాతీయ గణాంకాల కార్యాలయం ఈ డేటాను విడుదల చేసింది. ఒక నిర్దిష్ట...
కేంద్రానికి వ్యతిరేకంగా వినూత్న నిరసన
న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు పెరగడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు యూత్ కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినూత్న నిరసనలు చేపట్టారు. నాగపూర్ లోని ఓ పెట్రోల్ బంకు వద్ద చేపట్టిన...
సూపర్ స్ప్రెడర్లకే ప్రాధాన్యం
మనతెలంగాణ/హైదరాబాద్: సూపర్ స్ప్రేడర్లకు టీకా కోసం పత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్రావు అన్నారు. ఎల్పిజి డెలివరీ సిబ్బంది, చౌకధరల షాపు డీలర్లు, పెట్రోల్ పంప్ కార్మికులు, ఆటో,...
భారతీయ జనతా పార్టీకి గట్టి చావు దెబ్బ!
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బిజెపి పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఏదో మొహం చూపు కొనేందుకు అసోంలో ఫలితాలు కొద్ది మెరుగ్గా...
హైకోర్టుల చొరవ
మొన్న మద్రాస్ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని చీల్చిచెండాడింది. దాని బాధ్యతారాహిత్యాన్ని చెరిగి వదిలిపెట్టింది. కొవిడ్ సెకండ్ వేవ్ ప్రాణాలను వేటాడి వెంటాడి హరిస్తున్న నేపథ్యంలో ప్రజలు గుంపులుగా చేరడాన్ని అరికట్టడానికి ఎన్నికల...
పాలించడం చేతకాని బిజెపి!
బిజెపికి పరిపాలించడం చేత కాదు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అరిచినట్టే అరిచి ప్రజలను మభ్యపెట్టడం మాత్రం నేర్చున్నారు. ఉపన్యాసాలు దంచడంలో, రెచ్చగొట్టడంలో దిట్ట. సమస్యలను పరిష్కరించ కుండా సాగదీస్తుంది. సమస్యలను సృష్టిస్తుంది. సమస్యలు కాని...
”ఖర్చే పే చర్చ” కూడా జరగాలి
ప్రధాని మోడీకి రాహుల్ డిమాండ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న ''పరీక్షా పే చర్చ'' కార్యక్రమంపై కాంగ్రెస్ నాయకుడు, వయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న...
బరితెగించిన బతుకు ఖర్చు!
దేశంలో ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల హద్దులు మీరిపోయి ఆందోళనకరమైన స్థాయికి చేరుకున్నట్టు ప్రముఖ ఆర్థిక నిఘా సంస్థ మూడీస్ ఎనలిటిక్స్ మంగళవారం నాడు వెల్లడించిన సమాచారం ఎవరినీ ఆశ్చర్యానికి గురి చేయదు. చేతి...
వంటగ్యాస్ ధర రూ.10 తగ్గింపు
నేటి నుంచే అమలులోకి
న్యూఢిల్లీ: ఎల్పిజి సిలిండర్ ధర రూ.10 తగ్గించారు. దీంతో, ఢిల్లీలో 14.2 కిలోల ఇండేన్ ఎల్పిజి సిలిండర్ ధర రూ.809 అయింది. మిగతా కంపెనీలు కూడా ఇదేమేరకు తగ్తిస్తాయని ఇండియన్...
కమలం డీలా
ఎంఎల్సి ఎన్నికల ఓటములతో నిరుత్సాహంలో బిజెపి నాయకత్వం, శ్రేణులు
సిట్టింగ్ స్థానమూ కోల్పోవడంతో భవిష్యత్పై శ్రేణుల్లో కలవరం
అధికార టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమేనన్న ప్రకటనలు పటాపంచలు
సాగర్ ఉప ఎన్నికపై అడుగు ముందుకేయని స్థితిలో కమలం
పార్టీలో...
‘విశిష్టత’ను కోల్పోతున్న బిజెపి
ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో జయాపజయాలను అటుంచితే ఒక రాజకీయ పార్టీగా, సైద్ధాంతికంగా, నాయకత్వపరంగా తనకు గల ‘విశిష్టత’ను భారతీయ జనతా పార్టీ కోల్పోతున్న...
రెండూ మావే
అత్యధిక ఓటింగ్ సరళి చెబుతున్నది అదే
పెరిగిన ఓటింగ్ శాతం, ప్రభుత్వ పనితీరుకు పట్టభద్రులు ఇచ్చిన పాజిటివ్ తీర్పు
ఉద్యోగాలపై ప్రతిపక్షాల దుష్రచారాన్ని మంత్రి కెటిఆర్ తిప్పికొట్టగలిగారు
టిఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తంమవుతున్న తిరుగులేని ధీమా
మన తెలంగాణ/హైదరాబాద్: ఎంఎల్సి...
కేంద్రం శీతకన్ను
నాన్ బిజెపి ప్రభుత్వాలపై కేంద్రం శీతకన్ను.. ఇందుకు తెలంగాణయే తార్కాణం
కేంద్రం అన్ని రంగాల్లోనూ అన్యాయం చేసింది
ఎటువంటి చర్చకైనా సిద్ధమని మరోసారి చెబుతున్నాను
పునర్విభజన చట్టం హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు
కేంద్రం నుంచి ఈ ఆరున్నరేళ్లలో...