Tuesday, May 14, 2024
Home Search

బీమా - search results

If you're not happy with the results, please do another search

బిజెపిని బొందపెట్టే సమయం ఆసన్నమైంది

తాండూరు: బిజేపిని బొందపెట్టే సమయం ఆసన్నమైందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బషీరాబాద్ మండల స్థాయి ఆత్మీయ సమ్మెళనం సభ కాశీంపూరు గ్రామ సమీపంలో నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళన సభకు...

ఆగవట్టినా.. ఆగంగాలె!

రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో పాటిం చిన ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక నిర్వహణలో చేపట్టి న సంస్కరణల మూలంగా కేంద్ర ప్రభుత్వం సృ ష్టించిన అనేక సమస్యల నుంచి ఆలవోకగా బయ...

కెసిఆర్ ప్రధాని కావడం ఖాయం: చామకూర మల్లారెడ్డి

కీసరః ముఖ్యమంత్రి కెసిఆర్ భగవంతుడి స్వరూపమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం చీర్యాల్‌లోని ఎంఎల్‌ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో కీసర మండల బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ...
Revanth Reddy

నిరుద్యోగులను ప్రధాని మోడీ మోసం చేశారు: రేవంత్‌రెడ్డి

ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన మోడీ బండి మాటలు వింటే నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదు ఈ నెల 21, 24, 26 తేదీల్లో నల్గొండ,...
Mallikarjun Kharge slams JP Nadda comments on Rahul Gandhi

కర్ణాటకలో కాంగ్రెస్‌కు ప్రతిరూపంగా బిజెపి!

గత వారం రోజులలో దక్షిణాదిన నలుగురు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు నాలుగు రాష్ట్రాల నుండి బిజెపిలో చేరారు. ఆంధ్ర ప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, కేరళలో మాజీ కేంద్ర...
60 lakh workers are the strength

’60’ లక్షల మంది కార్యకర్తలే బలం.. ‘బలగం’

మన తెలంగాణ/ముస్తాబాద్ : సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట...

మహబూబ్‌నగర్‌లో కల్తీకల్లు కల్లోలం: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ ః మహబూబ్‌నగర్ పట్టణంలో కల్తీకల్లు కలకలం రేపుతోంది. పట్టణంలో కోయనగర్, దొడ్డలోని పల్లెతో పాటు పట్టణంలో మోతి నగర్ తదితర ప్రాంతాల నుంచి కల్తీకల్లు సేవించి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పటికే కల్తీకల్లు...
Concerns still linger over LIC's holding of shares in Adani Group

సబ్‌కా పైసా.. ఏక్ కా వికాస్

మన తెలంగాణ/హైదరాబాద్ : అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసి వాటాలను కల్గివుండడంపై ఇప్పటికీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వరంగ బీమా సంస్థ...
TRS Turns as BRS

జాతీయ రాజకీయాల్లో మార్పు

‘భారత దేశానికి ప్రగతిశీల ఎజెండా కావాలి. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఇంకా మన దేశాన్ని పేదరికం ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టం చేసే ప్రజలు ఉండి వినియోగించుకోలేని అసమర్థతకు...

సున్నాలు వేసుకుని బతికితే నీకు కోట్లు ఎలా వచ్చాయ్?: వేముల

హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలతో పాటు గాంధారి మండల బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య...
Another movement for farmers

రైతుల కోసం మరో ఉద్యమం

మన తెలంగాణ/హైదరాబాద్: యాభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో ఉద్యమాలను ఆందోళనలు, సమస్య లు, ఆటుపోట్లను చూశాను. గెలిచాం. ఇప్పుడు తాను మ రో నూతన ఉద్యమాన్ని భుజాలకెత్తుకున్నానని బిఆర్‌ఎస్ పార్టీ అధినేత,...
Civil Remembrance Act

పెట్రో ధరలు తగ్గవా?

పేదల రక్తం పీలుస్తున్న పెట్రోల్, డీజెల్ రేట్లు దిగివచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. దేశ జనాభాలో 27.5 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన పడరాని పాట్లు పడుతున్నారు. అంటే...
Political Parties distribution cash to vote during Elections

ఎన్నికల కార్పొరేటీకరణ!

మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఎన్నికలు కార్పోరేటీకరణ చెంది గుత్త వ్యాపార సంస్థల విష కౌగిలిలోనికి జారిపోతున్నాయి. ఈనాడు తెలుగు నాట ఎంఎల్‌ఎగా ఎన్నిక అవ్వాలంటే రూ.100 కోట్లు, ఎంపిగా ఎన్నిక కావాలంటే కనీసం...
ED registers money laundering case against data theft

డేటా చోరీపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ

హైదరాబాద్: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా డేటా చోరీ కేసు సంచలనంగా మారింది. అయితే తాజాగా డేటా చోరీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా...
Directionless agricultural policies under Modi regime

అక్కడ తరుగులు.. ఇక్కడ పరుగులు

మన తెలంగాణ/హైదరాబాద్: రౌతుకొద్ది గుర్రం అన్న సామెత అతికినట్టే సరిపోతున్నది. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దశ దిశలేని వ్యవసాయ విధానాలు, రైతు వ్యతిరేక చట్టాలు, వాటి అనుబంధ రంగాల పట్ల చిన్నచూపు,...

వృద్ధి పెరిగినా తగ్గని నిరుద్యోగం

భారత్‌కు కలసి వచ్చిన కాలం పేదలకు తోడ్పడుతోందా?’ అంటూ మార్చినెల రెండవ తేదీన బ్రిటన్‌కు చెందిన ఎకానమిస్ట్ పత్రిక ఒక వార్తను ప్రచురించింది. “ భారత నరేంద్రమోడీ సమస్య : అధిక వృద్ది...
Adani EPFO

ఇపిఎఫ్‌ఒనూ వదల్లేదు

అదానీ కోసం రిటైర్మెంట్ ఫండ్ నుంచి మళ్లింపు ఇటిఎఫ్ ద్వారా పెట్టుబడి పెడుతున్న ఇపిఎఫ్‌ఒ అదానీ గ్రూప్ స్టాక్స్‌లో 6కోట్ల మంది డబ్బు ఉద్యోగుల రిటైర్మెంట్ ఫండ్‌తో మోడీ సర్కార్ చెలగాటం అదానీ కోసం రిటైర్మెంట్ ఫండ్ ఇటిఎఫ్ ద్వారా పెట్టుబడి పెడుతోన్న ఇపిఎఫ్‌ఒ అదానీ గ్రూప్...

Rahul Gandhi: మోడీపై వరుస ట్వీట్లతో రాహుల్ దాడి

న్యూఢిల్లీ : అదానీ వ్యవహారంపై దర్యాప్తు ఎందుకు జరపడం లేదు? దీనిపై ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ప్రశ్నించారు. నేరారోపణలు ఎవరిపై వచ్చినా నిజాల...

దేశంలో రాబోయేది రైతు తుఫానే..

కాంధార్: దేశంలో త్వరలో రైతు తుఫాన్ రాబోతుందని, దాన్నెవరూ ఆపలేరని బిఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్రమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మహారాష్ట్ర కాంధార్ లోహలో జరిగిన బిఆర్‌ఎస్ పబ్లిక్ మీటింగ్‌లో సిఎం కెసిఆర్...
CM KCR Speech at Maharashtra Meeting

ఆ పని చేస్తే మహారాష్ట్రకు రాను: సిఎం కెసిఆర్

కెసిఆర్‌కు ఇక్కడేం పని అని మాజీ సీఎం ఫడ్నవీస్ అంటున్నారని, భారత పౌరుడిగా ప్రతి రాష్ట్రానికి వెళతానని కెసిఆర్ పేర్కొన్నారు.  మహారాష్ట్ర కాంధార్ లోహలో జరిగిన బిఆర్‌ఎస్ పబ్లిక్ మీటింగ్‌లో సిఎం కెసిఆర్...

Latest News