Monday, April 29, 2024
Home Search

బీమా - search results

If you're not happy with the results, please do another search

దళితబంధు డబ్బులు తిన్న ఎంఎల్ఎలు వాపస్ ఇవ్వాలి: ఈటల

కరీంనగర్: హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో 2 లక్షల కోట్లతో ఒక్కొ దళితునికి 10 లక్షల రూపాయలు ఇస్తానని సిఎం కెసిఆర్ దళితబంధు పథకం ప్రవేశ పెట్టారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్...
Supreme Court hearing

స్వలింగ దంపతులకు సామాజిక ప్రయోజనాలు ఎలా అందుతాయి?

కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: స్వలింగ జంటలకు ఉమ్మడి బ్యాంకు ఖాతాలు తెరవడం లేదా బీమా పాలసీలలో భాగస్వామిని నామినేట చేయడం వంటి ప్రాథమిక సామాజిక హక్కులను కల్పించడానికి ప్రభుత్వం మార్గాన్ని కనుగొనాలి, స్వలింగ...
BRS in next ZP elections in Maharashtra

ప్రపంచానికే అన్నపూర్ణ

మన తెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్రలో వచ్చే జెడ్‌పి ఎన్నికల్లో బిఆర్‌ఎస్ జెండా ఎగరాలని, త్వరలో భారీ కిసాన్ ర్యాలీ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. బుధవారం తెలంగా ణ భవన్‌లో మహారాష్ట్రకు చెందిన...
KCR hospitalised

చరిత్ర పుటపై చెరగని సంతకం

ఉద్యమ సారథిగా కెసిఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభించుకున్న తొలి రోజుల్లో యావత్ తెలంగాణలో కెసిఆర్‌కు ప్రజలు ఎలాంటి...
KTR Slams Congress over Priyanka Gandhi visit Hyderabad

కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి: కెటిఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో తమకు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యర్థి అని బిఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కెటిఆర్ పేర్కొన్నారు. బిజెపి పార్టీకి ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలం లేదని విమర్శించారు. మహాభారతంలో శిఖండి రాజకీయం చేసినట్లు...

సిఎంకు బండి సంజయ్ బహిరంగ లేఖ

హైదరాబాద్: వారం రోజులుగా కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని...
CM KCR paid special attention to Maharashtra

‘మహా’ విస్తరణపై స్పెషల్ ఫోకస్

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశ రాజకీయాలపై దృష్టి సారించిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్.. వివిధ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై దృ ష్టి సారించారు. ఇందులో భాగంగానే మహారాష్ట్రలో ఇప్పటికే నిర్వహించిన మూడు భారీ బహిరంగ...
BRS is to bring change in the country

సింహాలై గర్జిద్దాం

మనతెలంగాణ/హైదరాబాద్ : మనదేశంలో మార్పు రావాల్సిందేనని భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశంలో మార్పు తీసుకురావడానికే బిఆర్‌ఎస్ వచ్చిందని స్పష్టం చేశారు. దేశంలో ఏం జరుగుతుందో ప్రతి...
Telangana is ranked 8th in the list of richest states

వైశాల్యం తక్కువ.. సంపద ఎక్కువ

మన తెలంగాణ/హైదరాబాద్ : దశాబ్దాలుగా కరువు, కాటకాలతో అల్లాడిపోయిన తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనతి కాలంలోనే ధనిక రాష్ట్రంగా అభివృద్ధి చెందింది. గడచిన తొమ్మిదేళ్లల్లో తెలంగాణ రా ష్ట్ర ఆర్థ్ధిక...
Amit Shah reacts on CBI notice to Satyapal Malik

సత్యపాల్ మాలిక్‌కు సిబిఐ సమన్లపై స్పందించిన అమిత్‌ షా..

బెంగళూరు: జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సిబిఐ సమన్లు జారీ చేయడంపై విమర్శలు రావడంతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తొలిసారి స్పందించారు. కర్ణాటకలో జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో...
Jayesh Ranjan speech at Rice Bran Oil Sadassu

తెలంగాణలో పసుపు విప్లవం

 వంటనూనెల ఉత్పత్తిలో భారీ వృద్ధి  రైస్‌బ్రాన్ సదస్సులో జయేష్ రంజన్ మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతుల ఉత్సాహం ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలంగాణ రాష్ట్రంలో పసుపు విప్లవం ప్రారంభమైందని ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు....
Unorganized sector workers should be made aware of e-shram portal

అసంఘటిత రంగ కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్‌పై అవగాహన కల్పించాలి

జనగామ : అసంఘటిత కార్మికులకు ఈ-శ్రమ్ పోర్టల్‌పై అవగాహన కల్పించాలని జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్మికులందరినీ ఈశ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయించి వారికి సామాజిక భద్రత...

బిజెపిని బొందపెట్టే సమయం ఆసన్నమైంది

తాండూరు: బిజేపిని బొందపెట్టే సమయం ఆసన్నమైందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బషీరాబాద్ మండల స్థాయి ఆత్మీయ సమ్మెళనం సభ కాశీంపూరు గ్రామ సమీపంలో నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళన సభకు...

ఆగవట్టినా.. ఆగంగాలె!

రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో పాటిం చిన ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక నిర్వహణలో చేపట్టి న సంస్కరణల మూలంగా కేంద్ర ప్రభుత్వం సృ ష్టించిన అనేక సమస్యల నుంచి ఆలవోకగా బయ...

కెసిఆర్ ప్రధాని కావడం ఖాయం: చామకూర మల్లారెడ్డి

కీసరః ముఖ్యమంత్రి కెసిఆర్ భగవంతుడి స్వరూపమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం చీర్యాల్‌లోని ఎంఎల్‌ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో కీసర మండల బిఆర్‌ఎస్ పార్టీ ఆత్మీయ...
Revanth Reddy

నిరుద్యోగులను ప్రధాని మోడీ మోసం చేశారు: రేవంత్‌రెడ్డి

ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని నిరుద్యోగులను మోసం చేసిన మోడీ బండి మాటలు వింటే నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదు ఈ నెల 21, 24, 26 తేదీల్లో నల్గొండ,...
Mallikarjun Kharge slams JP Nadda comments on Rahul Gandhi

కర్ణాటకలో కాంగ్రెస్‌కు ప్రతిరూపంగా బిజెపి!

గత వారం రోజులలో దక్షిణాదిన నలుగురు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు నాలుగు రాష్ట్రాల నుండి బిజెపిలో చేరారు. ఆంధ్ర ప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, కేరళలో మాజీ కేంద్ర...
60 lakh workers are the strength

’60’ లక్షల మంది కార్యకర్తలే బలం.. ‘బలగం’

మన తెలంగాణ/ముస్తాబాద్ : సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట...

మహబూబ్‌నగర్‌లో కల్తీకల్లు కల్లోలం: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ ః మహబూబ్‌నగర్ పట్టణంలో కల్తీకల్లు కలకలం రేపుతోంది. పట్టణంలో కోయనగర్, దొడ్డలోని పల్లెతో పాటు పట్టణంలో మోతి నగర్ తదితర ప్రాంతాల నుంచి కల్తీకల్లు సేవించి ఆసుపత్రి పాలవుతున్నారు. ఇప్పటికే కల్తీకల్లు...
Concerns still linger over LIC's holding of shares in Adani Group

సబ్‌కా పైసా.. ఏక్ కా వికాస్

మన తెలంగాణ/హైదరాబాద్ : అదానీ గ్రూప్‌లో ఎల్‌ఐసి వాటాలను కల్గివుండడంపై ఇప్పటికీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వరంగ బీమా సంస్థ...

Latest News