Tuesday, May 14, 2024
Home Search

బీమా - search results

If you're not happy with the results, please do another search

తెలంగాణ అవతరణ మరో స్వాతంత్య్ర దినోత్సవమే

కాంగ్రెసొల్లు సంబరాలకు దూరంగా ఉండటం అమరుల త్యాగాలను కించపరిచినట్లే ఆనాడు ఉద్యమంలో కలసిరాలేరు...నేడు అభివృద్ధిలో కూడా కలిసిరావడం లేదు ఇక బిజెపి ప్రత్యేక ఉత్సవాలు ఏం మొహం పెట్టుకుని చేస్తుందంటూ ప్రశ్న ...

ఇప్పటికైనా.. జాతీయ హోదా ఇవ్వండి

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాన్ని కేంద్ర ప్రభు త్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఒకప్పుడు ఎ డారి ప్రాంతంగా...
Annual Report Release Postponed on IT: KTR

కేంద్రాన్ని మరో మారు డిమాండ్ చేసిన కెటిఆర్

హైదరాబాద్ : దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. ఒకప్పుడు ఎడారి ప్రాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం...
KTR addressed two world conferences

రెండు ప్రపంచ సదస్సుల్లో ప్రసంగించిన కెటిఆర్

హైదరాబాద్: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ రెండు ప్రపంచ సదస్సుల్లో ప్రసంగించి తెలంగాణ రాష్ట్ర ప్రగతి, ఇక్కడి వ్యాపార అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పారు. యుకె పర్యటనలో భాగంగా లండన్‌ను...
CM KCR Key Meeting With District Collectors

ఘనకీర్తి చాటాలి

అమరుల త్యాగాలను స్మరిస్తూ..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 'దశాబ్ది' ఉత్సవాలు వేడుకల నిర్వహణకు రూ.105 విడుదలకు ఆదేశం మంత్రులు, ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు నిర్వహించాలి పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు చాటిచెప్పాలి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ...
LIC profit jumps

పెరిగిన ఎల్‌ఐసి ఆదాయం

హైదరాబాద్ : మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసికంలో ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి(లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) మొత్తం ప్రీమియం రూ.4,74,005 కోట్లతో 10.9 శాతం వృద్ధిని సాధించింది. అంతకుముందు 2022 మార్చి...

పంట కాలం ముందుకు!

మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఏర్పాటు కావటంతో వ్యవసాయరంగం స్వరూపమే మారిపొయిందిని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. వ్యవసాయరంగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో భేటీ అ యింది. మంత్రివర్గ...
Telangana Decennial Celebrations

దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ ఖరారు

జూన్ 2 నుంచి 22 వరకు 21 రోజులపాటు ఘనంగా దశాబ్ది ఉత్సవాల నిర్వహణ జూన్ 2న దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్న సిఎం కెసిఆర్ జూన్ 22న నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని...
Kishan Reddy slams KCR Govt over farmers lost as Rains

వర్షాలతో నష్టపోయిన రైతులను వదిలేసి.. దేశ్ కీ నేత అని కెసిఆర్ తిరుగుతున్నారు

వర్షాలతో నష్టపోయిన రైతులను వదిలేసి.. దేశ్ కీ నేత అని కెసిఆర్ తిరుగుతున్నారు పంటల బీమా పథకం అమలు చేయాలి హైదరాబాద్: వార్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు....

ఎరువులకు కేంద్రం లక్ష కోట్ల రాయితీ

హైదరాబాద్ : అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగిన.. దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఎరువులపై రాయితీ ప్రకటించిందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కిషన్‌రెడ్డి...

ఒబామాతోసహా 500 మంది అమెరికన్లపై రష్యా ప్రవేశ నిషేధం

మాస్కో: రష్యాపై ఇప్పటికే విధించిన ఆంక్షలకు తోడుగా మరిన్ని ఆంక్షలు అమలు చేయాలని అమెరికా నిర్ణయించిన నేపథ్యంలో తమ దేశం లోకి అమెరికా ప్రముఖులు 500 మంది ప్రవేశించకుండా రష్యా శుక్రవారం ఆంక్షలు...
Niranjan Reddy video conference on fake Seeds

అందుబాటులో విత్తనాలు

వానాకాలం పంటల సాగుకు 18లక్షల క్వింటాళ్ల విత్తనాలు నకిలీల ఏరివేతకు టాస్క్‌పోర్స్ బృందాలు కల్తీ విత్తానాలు విక్రయిస్తే కఠిన చర్యలు మంత్రి నిరంజన్డ్డ్రి హెచ్చరిక మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుకు అవరసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో...
will protection agri lands from Factories

పంట పొలాలను కాపాడుకుందాం

భారత దేశం వ్యవసాయక దేశం. 63 శాతం మంది ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రపంచంలో పండే అన్ని పంటలు కూడా భారతదేశంలో పండే సహజమైన భూమి, పండించే రైతులు, వాతావరణ పరిస్థితులు ఉన్నాయి....
Rs 32 Cr metric tons Yield of food products across India

రికార్డుల పంట

2.62కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తితో జాతీయస్థాయిలో రెండో స్థానం  28.8లక్షల మెట్రిక్ టన్నుల మక్కల దిగుబడితో మూడోస్థానం  దేశవ్యాప్తంగా రూ.32కోట్ల మెట్రిక్ టన్నుల ఆహారోత్పత్తుల దిగుబడి మనతెలంగాణ/హైదరాబాద్: ఒక వైపు వ్యవసాయ రంగం పట్ల కేంద్ర...
Cancellation of party programs: BJP

మతతత్వ ఎజెండా కోసమే ఈ దూకుడు!

దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బిజెపి తన రహస్య ఎజెండా, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని పూర్తిగా పరిపాలనలో అమలు జరపాలన్న లక్ష్యం కనపడుతుంది!? ఆ లక్ష్యసాధన దిశగా ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అందివచ్చిన...
KTR Speech at Bellampally Public Meeting

అవినీతికి అవిభక్త కవలలు మోదానీ

రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్ట్‌లు వస్తున్నారు కాంగ్రెస్ మోసకారి.. బిజెపికి మతపిచ్చి కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుబంధు లేదు.. రైతుబీమా లేదు  ఇలాంటి ప్రభుత్వాలు ప్రజలకు అవసరమా? ఈ పార్టీల నేతల మాయలో...
Vemula Prashanth Reddy inspects Crops damaged by Rain

కేంద్రం కూడా రూ.10వేలు ఇవ్వాలి

నష్టపరిహారం ఇవ్వని నాయకులకు పొలాల్లో పర్యటించే అర్హత లేదు తడిసిన ధాన్యాన్ని కేంద్రం కొనకుండా కొర్రీలు పెడుతోంది నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి వేముల మన తెలంగాణ/మోర్తాడ్: అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా...
KTR Speech at Mahabubnagar Public Meeting

మోడీని ‘బండ’కేసి కొట్టండి

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: సిలిండర్ ధర రూ.400 ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను మోడీ 400సార్లు తిట్టాడని, మరి ఇప్పుడు సిలిండర్ ధర రూ.1200 చేసిన మోడీని ఆడబిడ్డలు అందరూ కలిసి...
Job calender for unemployee

నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: భట్టి

  మనతెలంగాణ/యాదాద్రి భువనగిరి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చినట్టుగానే..  మరమగ్గాలకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత కరెంటు ఇస్తామని సిఎల్పి నేత భట్టి విక్రమార్క ప్రకటించారు....
Prof. Kodandaram

అన్నదాత బతుకు ఆగమైంది: కోదండరాం

హైదరాబాద్: ప్రకృతి వైపరీత్యాలు-పంట నష్టాలు-పంటల బీమా అవసరంపై రౌండ్ టేబుల్ సమావేశంలో టీజేఎస్ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడారు. అకాల వర్షాలతో అన్నదాత బతుకు ఆగమైందని కోదండరాం అన్నారు. తక్షణమే బాధిత...

Latest News