Home Search
ఆర్మీ - search results
If you're not happy with the results, please do another search
పాక్ సైన్యానికి చైనా మిలిటరీ వ్యాక్సిన్ సరఫరా
బీజింగ్ : పాకిస్థాన్ సైన్యానికి చైనా మిలిటరీ ఆదివారం కరోనా వ్యాక్సిన్ డోసులను పంపించింది. అయితే ఎన్ని డోసులు పంపిందో వివరించలేదు. బీజింగ్ నుంచి ఇస్లామాబాద్ 5,00,000 డోసుల వ్యాక్సిన్ అందుకున్న కొన్ని...
వరద బీభత్సంపై సిఎం రావత్ తో మాట్లాడిన మోడీ
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. వరద ఘటనపై సిఎం రావత్తో ప్రధాని మోడీ మాట్లాడారు. అసోం పర్యటనలోనే అధికారులతో మోడీ సమీక్షలు జరిపారు. ఉత్తరాఖండ్ వరద ఘటనపై...
మయన్మార్ లో ‘సైని’కుతంత్రం
దశాబ్దం తర్వాత మళ్లీ సైన్యం చేతిలోకి
అధ్యక్షుడిగా మిలిటరీ కమాండర్, గృహనిర్బంధంలో ఎంపిలు
బ్యాంకాక్: మయన్మార్లో సోమవారం సైనిక తిరుగుబాటు తర్వాత ఆర్మీ అధికారులు అధ్యక్షుడుగా నియమించిన వ్యక్తి 2007లో ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనలను అణచివేతలో...
ప్రగతి మాట ప్రైవేటు బాట
పసలేని నిర్మల టీకా...
మొదటిసారి కాగితం లేని...
2021-22 బడ్జెట్ కేటాయింపులు
రక్షణ రంగానికి రూ.4.78 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: దేశ రక్షణ రంగానికి 202122 బడ్జెట్లో రూ.4.78 లక్షల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ కేటాయింపులకన్నా ఇది 19 శాతం అధికం. ఇందులో రిటైర్డ్ ఆర్మీ...
పాక్ సరిహద్దులో మరో సొరంగం
భారీ చొరబాటు కుట్ర భగ్నం చేసిన బిఎస్ఎఫ్
జమ్ము: భారత్-పాకిస్థాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దులో మరో రహస్య సొరంగాన్ని బిఎస్ఎఫ్ గుర్తించింది. కథువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్లో 150 మీటర్ల పొడవు, 30...
కోల్కతాలో మమతా బెనర్జీ ర్యాలీ
కోల్కతా: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కోల్కతాలో పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ర్యాలీ నిర్వహించారు. ప్లానింగ్ కమిషన్, భారత ఆర్మీ ఏర్పాటులో నేతాజీ పాత్ర కీలకమని మమత పేర్కొన్నారు....
చైనా, పాకిస్థాన్ – బైడెన్
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వా మ్య దేశాల్లో ఒకటి అమెరికా. ప్రపంచానికే పెద్దన్న. ఆ దేశానికి అధ్యక్షుడయ్యే వ్యక్తి తీసుకునే నిర్ణయాలపై ప్రపంచం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అంతటి పవర్ ఫుల్ పదవిలోకి...
‘పరాక్రమ దివస్’గా నేతాజీ జయంతి
23న కోల్కతాలో జరిగే తొలి కార్యక్రమానికి ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతిని పరాక్రమ దివస్గా జనవరి 23న పాటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్...
నేడు లక్ష మందికి టీకా
1034 ప్రభుత్వ సెంటర్లలో పంపిణీ
సోమవారం 15 మందికి స్పల్ప సమస్యలు
అన్ని కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ పూర్తి, వచ్చే వారం నుంచి ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సిన్
టీకా రీయాక్షన్తో 29 ఏళ్ల యువతి గాంధీలో అడ్మిట్...
ఉగ్రవాద సంస్థగా లష్కరేపై అమెరికా ముద్ర కొనసాగింపు
వాషింగ్టన్: పాకిస్తాన్కు చెందిన లష్కరే తాయిబా(ఎల్ఇటి), లష్కరీ జాంగ్వీ(ఎల్జె)తోపాటు ఐఎస్ఐఎల్ పెనిన్సులా, మరి కొన్ని సంస్థలపై సమీక్ష జరిపిన అమెరికా వాటిపై ఉన్న ఉగ్రవాద సంస్థ ముద్రలను కొనసాగించాలని నిర్ణయించింది. దేశంలో మరికొన్ని...
చైనా సైనికుడిని అప్పగించిన భారత్
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్లో మూడు రోజుల క్రితం భారత సైన్యం చేతిలో బందీ అయిన ఒక చైనా సైనికుడిని సోమవారం చైనా అధికారులకు అప్పగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ(ఎల్ఎసి)ద్వారా భారత...
లడఖ్లో చైనా సైనికుడి చొరబాటు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ మీదుగా దేశంలోకి అక్రమంగా చొరబడిన ఒక చైనా సైనికుడిని తూర్పు లడఖ్లో భారతీయ సైన్యం శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకుంది. గత మూడు నెలల్లో ఈ రకమైన అక్రమ...
కాశ్మీర్ లో చలి ధాటికి జవాను మృతి
మనతెలంగాణ/హైదరాబాద్: జమ్మూ-కశ్మీర్ ఆర్మీలో జవానుగా సేవలందిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన రెడ్డప్పనాయుడు (38) చలి తీవ్రత తట్టుకోలేక శనివారం మృతి చెందాడు. చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం పంచాయతీ గడ్డకిందపల్లి గ్రామానికి...
ఆస్ట్రేలియాలో నాగర్ కర్నూల్ యువతి మృతి
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డుప్రమాదంలో నాగర్ కర్నూల్ జిల్లా యువతి మృతి చెందింది. ఆస్ట్రేలియాలో వంగూరు మండలం దిండిచింతపల్లికి చెందిన రక్షిత (22) బైక్ పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు...
బలోచిస్థాన్ చెక్పోస్ట్పై ఉగ్రదాడి : ఏడుగురు పాక్ సైనికుల మృతి
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని బలోచిస్థాన్ ప్రావిన్స్లో హార్నాయ్ వద్ద ఉన్న చెక్పోస్టుపై ఆదివారం ఉగ్రవాదులు దాడి చేసి ఏడుగురు సైనికులను బలిగొన్నారు. ఈ సంఘటనలో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని...
ఇన్స్స్పెక్టర్పై హత్యయత్నం చేసిన నిందితుల అరెస్ట్
హైదరాబాద్: జవహర్నగర్ ఇన్స్స్పెక్టర్పై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నం చేసిన నిందితులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 16మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 25మంది నిందితులు ఉన్నారు. రాచకొండ...
ఓఎల్ఎక్స్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
హైదరాబాద్: ఓఎల్ఎక్స్లో జరుగుతున్న మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. ఓఎల్ఎక్స్లో జరుగుతున్న మోసాల పట్ల ఉండాల్సిన అప్రమత్తతపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్ను శుక్రవారం సైబరాబాద్...
ఎంఆర్ఎస్ఎఎమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలసోర్ (ఒడిశా): ఒడిశా సముద్ర తీరం నుంచి బుధవారం మధ్యాహ్నం 3.35 గంటల ప్రాంతంలో మధ్యస్థ శ్రేణి ఉపరితల వాయు క్షిపణి (మీడియం రేంజి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఎంఆర్ఎస్ఎఎమ్) ని...
రష్యా మహిళపై కల్నల్ అఘాయిత్యం
లక్నో: రాత్రి భోజనానికి పిలిచి రష్యా మహిళపై ఆర్మీ అధికారి (కల్నల్) అత్యాచారం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... నీరజ్ గెహ్లాట్ అనే జవాను...