Home Search
భారత్ - search results
If you're not happy with the results, please do another search
యుకెలో థర్డ్ వేవ్..!
డెల్టా వేరియంట్ వల్లే..
ప్రభుత్వ సలహాదారు ఆడమ్ ఫిన్న్
వ్యాక్సినేషన్ ద్వారా కట్టడి చేయొచ్చని సూచన
లండన్: వేగంగా విస్తరించే గుణమున్న డెల్టా వేరియంట్ వల్ల యుకె(బ్రిటన్) థర్డ్వేవ్ బారిన పడిందని ఆ దేశ వైద్య నిపుణుడు,...
ఆగిన పరుగు
కోట్లాది మందికి ఆదర్శం ఫ్లయింగ్ సిఖ్ జీవితం
కరోనాతో పోరాడి ఓడిన పరుగు వీరుడు
మన తెలంగాణ/క్రీడా విభాగం: భారత క్రీడల్లో ఎందరో దిగ్గజాలు ఓ వెలుగు వెలిగారు. వీరిలో పరుగు వీరుడు మిల్కా సింగ్...
ఓటమి తప్పించుకున్న భారత మహిళలు
బ్రిస్టోల్ : ఇంగ్లండ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత మహిళలు అసాధారణ ఆటతో ఓటమిని తప్పించుకున్నారు. ఫాలోఆన్ ఆడుతూ ఒక దశలో 199 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఓటమి...
దేశాలకు మళ్లీ టీకా సరఫరా: డబ్ల్యుహెచ్ఒ అత్యవసర సన్నాహాలు
ఇంతవరకు 8 కోట్ల డోసుల పంపిణీ
సెకండ్వేవ్ ఆటంకం తో పంపిణీ కాని 12 కోట్ల డోసులు
న్యూయార్క్ : ప్రపంచ దేశాలకు మళ్లీ టీకా సరఫరా చేయడానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ సన్నాహాలు ప్రారంభించింది. ఈమేరకు...
నెగ్గిన మయన్మార్ ఐరాస తీర్మానం
ఓటింగ్కు దూరంగా ఇండియా
న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో మయన్మార్పై తీర్మానం విషయంలో జరిగిన ఓటింగ్కు భారతదేశం గైర్హాజరు అయింది. ఈ తీర్మానంలోని అంశాలలో భారతదేశ ఆందోళన, అభిప్రాయాలు పొందుపర్చలేదని, దీనికి...
వచ్చే ఏడాదిలో ఐఎఎఫ్కు 36 రఫేల్ విమానాలు
వచ్చే ఏడాదిలో ఐఎఎఫ్కు 36 రఫేల్ విమానాలు
ఐఐఎఫ్ చీఫ్ భదౌరియా వెల్లడి
హైదరాబాద్: భారత వాయు సేన(ఐఎఎఫ్) అమ్ముల పొదిలోకి 36 రఫేల్ యుద్ధ విమానాలు 2022లో చేరతాయని ఐఎఎఫ్ ప్రధానాధికారి ఆర్కెఎస్ భదౌరియా...
తొలి రోజు వర్షానిదే!
ఎడతెరిపి లేని వానతో మొదటి రోజు ఆట రద్దు
డబ్లూటిసి ఫైనల్కు వరుణుడి దెబ్బ
సౌతాంప్టన్: ఊహించిందే జరిగింది. భారత్న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసిసి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరానికి వర్షం అడ్డంకిగా...
అమెరికాలో డెల్టా వేరియంట్తోనే ఆందోళన, వ్యాక్సిన్లతో కట్టడి
వ్యాధుల నియంత్రణ డైరెక్టర్ రోచెల్లే
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వ్యాప్తిలో డెల్టా వేరియంట్దే ఇక కీలక పాత్ర కానున్నట్టు అంచనా వేశామని ఆ దేశ వ్యాధుల నియంత్రణ కేంద్రం డైరెక్టర్ రోచెల్లే వాలెంక్సీ తెలిపారు....
‘కొవాగ్జిన్’ ట్రయల్స్కు ముందుకొచ్చిన ఎయిమ్స్ డాక్టర్ దంపతుల చిన్నారులు
పాట్నా: కరోనా టీకా తీసుకోవడానికి పెద్ద వాళ్లే భయపడుతూ ఉంటే భారత్ బయోటెక్ సంస్థ పిల్లలపై కోవాగ్జిన్ టీకా ప్రభావానికి సంబంధించి నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్లో పాల్గొనడానికి పాట్నాలోని అఖిల భారత వైద్య...
కెనడా సుప్రీంకోర్టు జడ్జిగా భారతీయ సంతతి వ్యక్తి
టోరంటో: కెనడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా మొట్టమొదటిసారి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి నియమితులయ్యారు. భారతీయ సంతతకి చెందిన జస్టిస్ మహమూద్ జమాల్ను కెనడా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రధాని జస్టిన్ ట్రూడో నామినేట్ చేశారు....
పిజి ఫైనల్ ఇయర్ మెడికల్ ఎగ్జామ్స్ రద్దు, వాయిదాకు ‘సుప్రీం’ నిరాకరణ
న్యూఢిల్లీ: పోస్ట్ గ్రాడ్యుయేట్ చివరి సంవత్సరం చదువుతున్న వైద్యులు కొవిడ్-19 విధులను నిర్వహిస్తున్న కారణంగా వారి పరీక్షలను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని వైద్య విశ్వవిద్యాలయాలకు ఆదేశించడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది....
సమరానికి సర్వం సిద్ధం
ఆత్మవిశ్వాసంతో భారత్.. సమరోత్సాహంతో కివీస్
నేటి నుంచే డబ్యూటిసి ఫైనల్ పోరు
సౌతాంప్టన్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ ప్రేమీకులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్...
ఆత్మనిర్భరతలో ఆకర్షణేదీ?
లబ్ధిదారులకు అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ
రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించినా
ఎంఎస్ఎంఇలకు ఒరిగింది అంతంతే
లాక్డౌన్తో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు చిక్కుల్లో పడ్డాయి
ఆత్మనిర్భర్తోతో పెద్ద కంపెనీలే లాభపడ్డాయి
భారీ ఆర్థికగ్రాంట్తోనే ఎంఎస్ఎంఇలను ఆదుకోగలరు
పథకాన్ని పునర్నిర్వచిస్తేనే ఆ పరిశ్రమలకు మేలు
కార్ఫస్...
బయోలాజికల్ ఇ టీకాకు 90 శాతం సమర్థత
న్యూఢిల్లీ : భారత్లో అభివృద్ధి చేసిన టీకాలు కరోనా నియంత్రణలో సమర్ధంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొవాగ్జిన్ తన సమర్ధతను నిరూపించుకోగా, తాజాగా మరో దేశీయ టీకా తెరపైకి వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా...
ట్విట్టర్ వివాదంపై ఘాటుగా స్పందించిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: ట్విట్టర్ వివాదంపై కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం ఘాటుగా స్పందించారు. కొత్త ఐటి చట్టం అమలుకు ట్విట్టర్ కు తగినంత సమయమిచ్చామని చెప్పారు. మూడు నెలలు సమయమిచ్చినా.....
పాత ధరలకే రైతుకు ఎరువు
డిఎపి సబ్సిడీ రూ 700 పెంపు
మొత్తం సబ్సిడీ విలువ రూ 1200
కేంద్ర మంత్రిమండలి నిర్ణయం
న్యూఢిల్లీ : డిఎపి ఎరువుల ధరలలో సబ్సిడీని బస్తాకు రూ 700 వరకూ పెంచారు. దీనికి సంబంధించిన నిర్ణయానికి...
ట్విట్టర్కు గట్టి షాక్
చట్టపరమైన రక్షణ ఎత్తివేత
యుపిలో ట్విటర్పై కేసు నమోదు
న్యూఢిల్లీ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొత్త నిబంధనలను పాటించనందుకు సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్కు భారత్లో ఉన్న చట్టపరమైన రక్షణను కేంద్ర ప్రభుత్వం...
గోప్యతపై పిడుగు కొత్త ఐటి చట్టం
డిజిటల్ సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే విషయం (కంటెంట్)పై పక్కా అజమాయిషీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రగాఢ ఆకాంక్ష ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశ భద్రతకు, సమగ్రతకు భంగం కలిగించే కొన్ని కంటెంట్ల నివారణకే కొత్త...
ఫైనల్ పోరుకు వర్ష గండం!
సౌతాంప్టన్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ సమరానికి శుక్రవారం తెరలేవనున్న విషయం తెలిసిందే. సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్భారత్ జట్ల...
స్టూడెంట్ వీసాలకు వేలాది విద్యార్థుల స్లాట్స్
న్యూఢిల్లీ : అమెరికాలో స్టూడెంట్ వీసాల కోసం భారతీయ విద్యార్థుల సందడి మొదలైంది. అమెరికా ఎంబస్సీ ప్రకటన మేరకు వీసా స్లాట్ల కోసం వేలాది మంది భారతీయ విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు....