Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
మినీ పురపోరుకు పక్కాగా ఏర్పాట్లు
హైదరాబాద్: తెలంగాణలో రేపు జరగబోయే మినీ పురపోరుకు పక్కగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. రేపు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు పగడ్బంధీ ఏర్పాట్లు...
రాజ్యాంగ సంస్థల దయనీయత
వ్యాక్సిన్ కొనుగోలు పై చర్చించేందుకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాస్క్ ధరించనందుకు థాయ్లాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్-వో-చాకు అక్కడి అధికారులు ఇటీవల ఆరు వేల భాట్ లు (సుమారు రూ. 14...
నెగటివ్ రిపోర్టు ఉన్న వారికే కౌంటింగ్ హాలులోకి అనుమతి
ఇసి తాజా మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నెగటివ్ రిపోర్టు లేనిపక్షంలో కౌంటింగ్ హాళ్లలోకి అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లను అనుమతించబోమని ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన తాజా...
ఇరకాటంలో ఇసి
కరోనా రెండో కెరటం దేశంలో ఇంతగా విర్రవీగి విజృంభించడానికి నువ్వే, ముమ్మాటికీ నువ్వే కారణమని ఎన్నికల సంఘాన్ని ఒక రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వేలెత్తి చూపడం చిన్న విషయం కాదు. రాజ్యాంగ సంస్థల...
రాష్ట్రంలో యథావిధిగా మినీ పురపోరు
హైదరాబాద్ : తెలంగాణలో మినీ పురపోరు యథావిధిగా జరగనుంది. కరోనా దృష్ట్యా రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అన్న అంశంపై ఏర్పడిన గందరగోళానికి నేటితో తెరపడింది. కోవిడ్ నిబంధనలు...
కరోనా వ్యాప్తిలో పాలకుల పాత్ర
‘కరోనాను ఓడించిన ప్రపంచ ఆదర్శ దార్శనికుడు మోడీ’ అని ఫిబ్రవరిలో భక్తులు కీర్తించారు. సమస్యను పరిష్కరించుకోడమే కాదు (టీకా ఇచ్చి) ప్రపంచానికే సాయపడ్డామని 28.01.2021 న విశ్వ విత్త వేదికలో చాటుకున్నారు మోడీ....
ఢిల్లీ బిజెపి నేతలతో బెంగాల్లో కరోనా జోరు
టిఎంసి అధినేత్రి మమత ఆగ్రహం
తెహట్టా: ఢిల్లీ నుంచి వస్తున్న బిజెపి నేతలతోనే బెంగాల్లో కొవిడ్ తీవ్రస్థాయికి చేరుకొంటోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మండిపడ్డారు. కొవిడ్ పరీక్షలు వంటివి ఏమీ లేకుండా...
పశ్చిమ బెంగాల్ లో 3 గంటల వరకు 70 శాతం పోలింగ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో శనివారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు 70 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుండడంతో ఐదో విడత పోలింగ్ కోసం...
సాగర్ లో ఒంటిగంట వరకు 53.3 శాతం పోలింగ్
నల్లగొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 53.3 శాతం పోలింగ్ నమోదైంది. సాగర్ పోలింగ్ శనివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది....
నేడే సాగర్ సమరం
ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధం, 346 కేంద్రాల్లో ఏర్పాట్లు
ఉదయం 7గం.నుంచి రాత్రి 7గం. వరకు ఓటింగ్ ప్రక్రియ
కొవిడ్ నిబంధనలు పాటించాలని ఓటర్లకు ఎన్నికల కమిషన్ పిలుపు
మనతెలంగాణ/హైదరాబాద్: దివంగత ఎంఎల్ నోముల...
సాగర్లో మైకులు బంద్
రేపే పోలింగ్, సమయం ఉ.7 నుంచి రాత్రి 7గం.వరకు
346 కేంద్రాల్లో ఏర్పాట్లు సాయంత్రం 6 తర్వాత కొవిడ్ రోగులకు అనుమతి ఎడమ చేయి
మధ్యవేలికి సిరా గుర్తు 2,20,300మంది ఓటర్లు శానిటైజర్లు, ఓటర్లు భౌతికదూరం
పాటించేలా...
బెంగాల్ హింస!
మూడు దశల పోలింగ్ దాదాపు ప్రశాంతంగా ముగిసిపోయిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం నాటి నాలుగో దశ ఊహించని రీతిలో రక్తసిక్తమైంది. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరక్కుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా...
ముస్లిం మైనార్టీ ఓట్లను కోల్పోతున్న దీదీ
కూచ్బెహర్ ఎన్నికల సభలో మోడీ వ్యాఖ్య
కూచ్బెహర్ (పశ్చిమబెంగాల్ ): పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గుత్తగోలుగా ముస్లిం ఓట్లను టిఎంసికి కోరుతున్నారంటే ముస్లిం ఓటుబ్యాంకును ఆమె కోల్పోతున్నట్టు స్పష్టమౌతోందని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు....
నిందలే.. నిజాలు లేవు
మమతకు ఇసి జవాబు
న్యూఢిల్లీ : నందిగ్రామ్ పోలింగ్కు సంబంధించి బెంగాల్ సిఎం మమత బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఇవి నిరాధారం, అవాస్తవికం అని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల...
సాగర్ ఉపపోరు @ 41
ముగిసిన నామిపత్రాల ఉపసంహరణ ప్రక్రియ
ఉపసంహరించుకున్న 19మంది అభ్యర్ధులు
రంగంలో 41మంది ప్రధాన పార్టీ, స్వతంత్రులు
ఇక మరింత ముమ్మరంగా ఉపఎన్నికల ప్రచారం
మన తెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబందించి నామపత్రాల ఉపసంహరణ గడువు...
అవును ..ఎలక్షన్ ‘ కమిషన్’
రాహుల్ సరికొత్త ట్వీటు
న్యూఢిల్లీ : ఎన్నికల సంఘం అధికార బిజెపి చెప్పుచేతల్లో నడుస్తోందని, అక్రమాల గురించి ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదనే తమ నిరసనను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ...
అమిత్ షా కీలుబొమ్మలా ఇసి వేషాలు: మమత
అమిత్ షా కీలుబొమ్మలా ఇసి వేషాలు: మండిపడ్డ టిఎంసి అధినేత్రి మమత
బెంగాల్లో రెండో దశ ఘర్షణాత్మకం, రికార్డు స్థాయిలో 80శాతం పోలింగ్
కొల్కతా/నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్లో రెండో విడత పోలింగ్ దశలో గురువారం...
కోట్ల కట్టలు, బిజెపి గూండాలు
ఎన్నికల ప్రచారంలో మమత
సింగూర్ / గొగ్హట్ : బిజెపి నేతలు బెంగాల్లో ఓట్ల కొనుగోళ్లకు కోట్లాది రూపాయలు పంపిణీ చేస్తున్నారని టిఎంసి అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. ఈ ధన ప్రవాహానికి...
కేంద్ర దర్యాప్తు సంస్థలపై విచారణ
కేరళ ప్రభుత్వ కీలక నిర్ణయం
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణకు సిఫార్సు చేయాలని తీర్మానించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని బిజెపి అధికార...
బిజెపి కిరాయి గూండాలను గరిట, అట్లకాడతో ఎదుర్కోండి
బెంగాలీ మహిళలకు మమత పిలుపు
కోల్కత: బెంగాలీ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా అడ్డుకోవడానికి బయట నుంచి గూండాలను బిజెపి తీసుకువస్తోందని, ఇలాంటి వారిని గరిటలు, అట్లకాడలతో ఎదుర్కోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,...