Home Search
కాంగ్రెస్ పార్టీ - search results
If you're not happy with the results, please do another search
పసుపు బోర్డుపై బిజెపి నాటకాలు!
వాగ్దానం చేసినట్లుగా నిజామాబాద్కు పసుపు బోర్డు తీసుకురావటంలో విఫలమైన బిజెపి నేతలు రైతాంగానికి సంతృప్తి కలిగించే సమాధానం చెబుతున్నారా? తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనేందుకు ఇతర పార్టీల మీద ఎదురుదాడి చేస్తున్నారా? పసుపు...
‘ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే’ బిల్లు ఆమోదం
న్యూఢిల్లీ : ఢిల్లీలో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే అని స్పష్టీకరించిన బిల్లును లోక్సభ సోమవారం ఆమోదించింది. కాంగ్రెస్, ఆమ్ఆద్మీపార్టీ ఇది రాజ్యాంగ వ్యతిరేక బిల్లు అని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ సందర్భంగా...
ద్వేషం స్థానంలో శాంతిని తెస్తాం
అసోం ప్రజలకు రాహుల్ భరోసా
మరియానీ: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ద్వేషాన్ని తొలగించి, శాంతిని నెలకొలుపుతుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. శనివారం అసోం జోర్హత్ జిల్లాలోని మరియానీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో...
‘విశిష్టత’ను కోల్పోతున్న బిజెపి
ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో జయాపజయాలను అటుంచితే ఒక రాజకీయ పార్టీగా, సైద్ధాంతికంగా, నాయకత్వపరంగా తనకు గల ‘విశిష్టత’ను భారతీయ జనతా పార్టీ కోల్పోతున్న...
ఇన్సూరెన్స్కు మంగళం!
అతి తక్కువ ఖర్చుతో సాధారణ ప్రజలకు అందివస్తున్న సకల వ్యవస్థలనూ ప్రైవేటుకు కట్టబెట్టి చేతులు దులుపుకునే నిర్వాకానికి కేంద్ర ప్రభుత్వం పట్టపగలు సిగ్గు లేకుండా పాల్పడుతున్నది. కేవలం పార్లమెంటులో బిజెపికి గల ఎదురులేని...
ఎంఎల్సి ఎన్నికల్లో టిఆర్ఎస్ ఆధిక్యం
హైదరాబాద్: నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికల కౌటింగ్ గురువారం కొనసాగుతుంది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. అందులోనూ టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. రెండు రౌండ్లలో కలిపి పల్లా రాజేశ్వర్...
రెండో రౌండ్ కౌంటింగ్ ఆధిక్యంలో పల్లా
హైదరాబాద్: నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ గురువారం కొనసాగుతుంది. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. అందులోనూ టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్ లో పల్లా రాజేశ్వర్...
‘నోటా’కు కోరలు!
దేశంలో ఎన్నికలు మొక్కుబడి ఘట్టంగా మారిపోయి చాలా కాలమైపోయింది. ప్రజల ఓటుతో అధికారాన్ని చేజిక్కించుకుంటున్న పాలకులు పాలనలో ప్రజాభీష్ఠానికి బొత్తిగా విలువ ఇవ్వకుండా ఇష్టావిలాసంగా విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజాహితానికి బదులు స్వార్థపర...
బెంగాల్ అసెంబ్లీ బరిలో బాబుల్ సుప్రియో
టోలీగంజ్నుంచి బరిలోకి దిగనున్న కేంద్ర మంత్రి
65 మంది అభ్యర్థులతో బిజెపి రెండో జాబితా
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అధికార పీఠాన్ని దక్కించుకోవాలన్న పట్టుటదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఒక కేంద్ర మంత్రి...
ప్రచారం ముగిసినా.. సోషల్ మీడియా వదలని అభ్యర్థులు
గంట గంటకు ఓటర్లకు మెసేజ్, వాయిస్ కాల్స్ చేస్తున్న అనుచరులు
అభ్యర్దుల నూతన పోకడలు చూసి బిత్తరపోతున్న ఓటర్లు
గెలుపు కోసం ఎంతటికైనా దిగుజారుతారని ప్రభుత్వ ఉద్యోగుల వెల్లడి
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో నేడు పట్టభద్రుల ఎన్నికల...
ప్రచారం సమాప్తం
రేపు జరిగే ఎన్నికలకు సిద్ధం
సాయంత్రం 4 గంటలకే అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల బరిలో మంది అభ్యర్థులు
ఉమ్మడి మూడు జిల్లాల్లోని
పార్లమెంట్, 34 అసెంబ్లీ పరిధిలో పోలింగ్
ఓటుహక్కు వినియోగించుకోనున్న
5.05 లక్షల మంది
నల్లగొండ, జిల్లాలో పట్టభద్రుల మండలి ఎన్నికల...
ప్రజాస్వామ్యానికి పీడ!
భారత ప్రజాస్వామ్య మూలాలను దొలిచివేస్తున్న పార్టీ ఫిరాయింపుల రోగానికి ఇప్పటికీ సరైన మందు కనుక్కోలేకపోడాన్ని ఏమనాలి? రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం లేదా రాజ్యాంగం పదో షెడ్యూలు ప్రజలెన్నుకున్న...
‘బయటి వ్యక్తులకు’ ఓటేయకండి
ఓటర్లకు సువేందు పిలుపు
నందిగ్రాంలో నామినేషన్ దాఖలు
హల్దియా: బయటి వ్యక్తులకు ఓటు వేయవద్దని నందిగ్రాంలో టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న ఒకప్పటి ఆమె సన్నిహిత సహచరుడు సువేందు అధికారి నియోజక...
ఆస్పత్రినుంచి దీదీ డిశ్చార్జ్
కోల్కతా: కాలి గాయంతో ఆస్పత్రిలో చేరిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం ఆస్పత్రినుంచి డిశ్చార్జ్జ్ అయ్యారు. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో...
వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు….
హర హర మహాదేవ
శివాలయాల్లో ఉదయం నుంచే భక్తుల కిటకిట
శివనామస్మరణతో మారుమ్రోగిన ఆలయాలు
మన తెలంగాణ/లింగంపేట: మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని గురువారం మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. హరినామ స్మరణతో శంభో శంకర నినాదంతో...
అవసరమైతే వీల్చైర్ నుంచే ప్రచారం
ప్రశాంతంగా ఉండాలని కార్యకర్తలకు మమత పిలుపు
దీదీ కాలిమడమ ఎముకకు గాయం
ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
48 గంటలు పర్యవేక్షణ అవసరం : వైద్యులు
కోల్కతా: కాలి గాయంతో ఆస్పత్రిలో చేరిన పశ్చిమ బెం గాల్...
నందిగ్రామ్ పర్యటనలో ఉద్రిక్తత.. మమత బెనర్జీపై దాడి
కోల్ కతా: పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ నందిగ్రామ్ ఎన్నికల పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో దీదీ కాలుకు గాయం అయ్యినట్లు తెలుస్తోతంది. దీంతో మమత...
వాళ్లకు సాయం చేయడం చేతకాదు: కెటిఆర్
హైదరాబాద్: ఆరున్నర ఏళ్లలో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించామని మంత్రి కెటిఆర్ తెలిపారు. సికింద్రాబాద్లో టిఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎంఎల్సి అభ్యర్థి వాణీదేవికి మద్దతుగా ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్...
‘పల్లా’వీస్తున్న రాగం
టిఆర్ ఎస్ అభ్యర్థ్ధి ‘పల్లా’కు రోజు రోజుకూ పెరుగుతున్న మద్దతు
టిఎన్జివో, టిజివో ఉద్యోగుల సంపూర్ణ మద్దతు
మైము సైతం అంటూ న్యాయవాదులు, డాక్టర్లు, వ్యాపారులు
పల్లాకు అండగా ముందుకు వచ్చిన పలు కుల సంఘాలు
మన తెలంగాణ/ఖమ్మం...
బెంగాల్ ఎన్నికల వేడి!
ఈ నెలాఖరు నుంచి జరుగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలలో బెంగాల్ ఘట్టానికి ఉన్నంత ప్రాధాన్యం మరి దేనికీ లేదని చెప్పుకోవచ్చు. తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలు,...