Home Search
కాంగ్రెస్ పార్టీ - search results
If you're not happy with the results, please do another search
కవిత విజయం ఖాయం
ఎన్నిక లాంఛనమే
ఫలితాలు అక్టోబర్ 12న
పదవీకాలం 14 నెలలు
మన తెలంగాణ/హైదరాబాద్: ఉమ్మడి నిజమాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్సి ఎన్నికలు లాంఛనంగానే నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయం ఖారారు...
శివసేనతో చేతులు కలిపే ఉద్దేశం లేదు: ఫడ్నవిస్
ముంబై : మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని లేదా శివసేనతో చేతులు కలపాలన్న ఉద్దేశం తమకు లేదని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదివారం స్పష్టం చేశారు. పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు శివసేన...
వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం..
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదం, తీవ్రస్థాయి ప్రతిపక్ష వ్యతిరేకతల నడుమనే మూడు వ్యవసాయ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఇటీవలే ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఈ వ్యవసాయ బిల్లులకు ఆమోదం...
బీహార్ ఎన్నికలు
ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సరికొత్త వాతావరణంలో జరుగుతున్నాయి. 243 స్థానాల శాసనసభకు పోలింగ్ తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 28న ప్రారంభం అయ్యే పోలింగ్ మూడు దశల్లో జరిగి నవంబర్...
లేబర్ కోడ్తో శ్రామిక భద్రతకు తూట్లు : ఖర్గే
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలు ప్రమాదకరమైనవని కాంగ్రెస్ విమర్శించింది. ఈ లేబర్ కోడ్స్తో దేశంలో కార్మిక సంఘాలు బలహీనపడుతాయని, శ్రామికుల భద్రతా వ్యవస్థ చెదిరిపోతుందని పార్టీ...
బరిలో నిలిచేదెవరు… గెలిచేదెవరు ?
నోటిఫికేషన్ రాకముందే ఉరుకులాట
ప్రారంభోత్సవాలతో అదరగొడుతున్న టిఆర్ఎస్
అభ్యర్థి వేటలో కాంగ్రెస్
కేడర్ పెంచుకునే దిశలో బిజెపి
మేముకూడా బరిలో అంటూ స్వతంత్రులు
దుబ్బాక ఉప ఎన్నికల నోటిఫికేషన్కు ముందే సిత్రాలు,విచిత్రాలు
మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట జిల్లా...
కేంద్రం గుండెల్లో బంద్ బాంబు !
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం మీద ఉన్న భ్రమలను పోగొట్టటంలో ఇప్పటి వరకు ప్రతిపక్షాలకు సాధ్యం కాలేదని చెప్పుకొనేందుకు సంకోచించాల్సిన అవసరం లేదు. జనంలో కిక్కు అలా ఉన్నపుడు ఒక్కోసారి సాధ్యం కాదు...
ట్రంప్కు శాంతి పురస్కారమా?
ఇటీవల న్యూస్ పేపర్లలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ పేరును నోబుల్ శాంతి పురస్కారానికి నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ ప్రతిపాదించినట్లు చదివిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. దేశాల మధ్య...
రాత్రంతా కొనసాగిన ఎంపిల ధర్నా
దిండ్లు, దుప్పట్లు, మసిటో కాయిల్స్ వెంట తెచ్చుకున్న సభ్యులు
సంఘీభావం తెలిపిన పలువురు ఎంపిలు
న్యూఢిల్లీ: సోమవారం సస్పెండయిన ఎనిమిది మంది ఎంపిలు పార్లమెంటు ఆవరణలో చేపట్టిన ధర్నా రాత్రంతా కొనసాగింది. వారి ధర్నాకు పలువురు...
ఉభయసభలను బాయ్కాట్ చేసిన ప్రతిపక్షాలు
రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఉభయ సభల నుంచి టిఆర్ఎస్ సహా విపక్షాల వాకౌట్
డిమాండ్లు ఆమోదించేవరకు బహిష్కరణ
ఒకే రోజు 7బిల్లులకు ఆమోదం
నేడు పార్లమెంట్ నిరవధిక వాయిదా?
న్యూఢిల్లీ: రాజ్యసభలో వ్యవసాయ...
8 మంది రాజ్యసభ ఎంపిలపై సస్పెన్షన్
అరాచకం సహించమంటూ వేటు
మూజువాణి తీర్మానంతో వెంకయ్య చర్య
వాయిదా వరకూ సభ్యులు సభలోనే తిష్ట
న్యూఢిల్లీ : ఎనమండుగురు ఎంపిలపై రాజ్యసభ సస్పెన్షన్ వేటు వేసింది. టిఎంసి నేత డెరెక్ ఒ...
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కదం తొక్కిన కర్షకులు
పంజాబ్, హర్యానాలలో తీవ్రమవుతున్న ఆందోళనలు
చండీగఢ్ : పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను ఆమోదించడంపై ఆదివారం రైతన్నలు నిరసన తెలియచేస్తూ కదం తొక్కారు. హర్యానాలో రోడ్లన్నీ దిగ్బంధం చేశారు. పొరుగునున్న పంజాబ్లో ప్రధాని నరేంద్రమోడీ దిష్టి...
కార్పొరేట్లకు అప్పగించే పన్నాగం
మద్ధతు ధరలపై కేంద్రం హామీ
ఇవ్వగలదా ధరలు నిర్ణయించుకునే
హక్కు రైతుకు ఎందుకు ఉండ్డొద్దు
ఒక్క తెలంగాణలోనే రైతు రాజ్యం
బలం లేకున్నా బిల్లులకు ఆమోదం
అప్రజాస్వామికం : కె. కేశవరావు
మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభలో కేంద్రమంత్రి నరేంద్ర సింగ్తోమార్ ప్రవేశపెట్టిన...
రాజ్యసభలో రచ్చ.. రచ్చ
వ్యవసాయ బిల్లులపై ఓటింగ్కు విపక్షాల పట్టు
తోసిపుచ్చిన డిప్యూటీ చైర్మన్, మూజువాణి ఓటుతో బిల్లులకు ఆమోదం
వెల్లోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల నినాదాలు
బిల్లు ప్రతులను చించేసి చైర్మన్పైకి విసిరేసిన టిఎంసి సభ్యుడు ఒ బ్రియాన్
మైకులను...
డిప్యూటీ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం..
డిప్యూటీ చైర్మన్పై 12 పార్టీల అవిశ్వాస తీర్మానం
ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తూట్లు పొడిచారని ఆరోపణ
తీర్మానం ప్రతిపై కాంగ్రెస్, టిఆర్ఎస్తో పాటు పలు పార్టీల సంతకాలు
న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్పై ప్రతిపక్ష...
హర్ సిమ్రత్ రాజీనామా
కేంద్ర మంత్రివర్గం నుంచి శిరోమణి అకాలీదళ్ తప్పుకోడం వల్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఎటువంటి నష్టమూ లేదు....
రండి.. ఇదిగో చూడండి
ప్రభుత్వం నిర్మిస్తున్న లక్ష ఇళ్ల నిర్మాణాలను చూపిస్తా : మంత్రి తలసాని
వాటిని పూర్తిగా చూపించేంత వరకు నేను సిద్దమే : భట్టి విక్రమార్క
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై టిఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య కొనసాగుతున్న...
ప్రధాని మోడీకి శుభాకాంక్షల వెల్లువ
70వ జన్మదినం సందర్భంగా ప్రముఖుల ప్రశంసలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ 70వ జన్మదినం సందర్భంగా దేశంలోని ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుతో సహా...
అసెంబ్లీ సమావేశాల కుదింపుపై నేడు కీలక నిర్ణయం
బిఎసి భేటీ అనంతరం ప్రకటన చేయనున్న స్పీకర్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమావేశాల గడువు తగ్గింపునకు అధికార, విపక్షాల మొగ్గు
మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలకుదింపుపై మంగళవారం స్పీకర్...
ప్రణబ్ కు సంతాపం తెలిపిన లోక్ సభ
ఢిల్లీ: పార్లమెంట్ వర్షకాల సమావేశాల సందర్భంగా లోక్ సభ సోమవారం ఉదయం ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు సభ్యుల మృతికి లోక్ సభ సంతాపం...