Friday, May 3, 2024
Home Search

ఇంజినీరింగ్ విద్యార్థి - search results

If you're not happy with the results, please do another search
TS-EAMCET-free-coaching

ఎంసెట్ ఉచిత కోచింగ్ అందించబోతున్న తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కాలేజీలలోని రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత ‘ఎంసెట్’ కోచింగ్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నుంచి ఈ కోచింగ్ అందించనున్నారు. ఇందుకు...
Bengaluru pak slogans

బెంగళూరులో ‘పాకిస్థాన్ జిందాబాద్’ అన్న విద్యార్థులపై కేసు

బెంగళూరు: కాలేజ్ వేడుకల సందర్భంగా ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అని నినదించినందుకు బుక్ అయ్యారు. ఓ ప్రయివేట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో ‘ఇంటర్‌కాలేజ్ ఫెస్ట్’ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. కొందరు...
KTR who sustained life of Poor student

ఆడబిడ్డకు అన్ని తానై..

నిరుపేద విద్యార్థిని రచన జీవితాన్ని నిలబెట్టిన కెటిఆర్ ఇంజినీరింగ్ చదువుకు మొత్తం ఫీజులు కట్టిన మంత్రి నాలుగు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం సంపాదించిన రచన తల్లిదండ్రులు లేని తనకు అన్నగా అండగా నిలబడ్డారు : రచన మన తెలంగాణ/హైదరాబాద్...
BJP in self-defense in Maharashtra

రాష్ట్రంలో బిజెపి విద్వేష రాజకీయాలు

హిందూ పునరుద్ధరణ కోసం ఏర్పడిన సంస్థలేవీ తెలంగాణలో ఆదరణ పొందలేదు. ఆర్యసమాజ్‌కి తెలంగాణలో తొలిదశలో స్వల్పపాత్ర ఉండేది; ముస్లింలుగా మారిన హిందువులను వారు శుద్ధి చేసి తిరిగి హిందూ మతంలోకి తెస్తుండేవారు. వారు...
Degree and PG semester exams postponed in Telangana

డిగ్రీ సైకాలజీలో ప్రవేశాల వెల్లువ

జాతీయోద్యమ కాలంలో వాణిజ్య, వైద్య, న్యాయ శాస్త్రాలకు మిక్కిలి గిరాకి ఉండేది. స్వాతంత్య్రానంతరం భౌతిక రసాయన జీవశాస్త్రాలు, అర్థశాస్త్రం, భాషాధ్యయనం, పారిశ్రామిక శిక్షణ, సాంప్రదాయ కోర్సుల్లో ప్రవేశాలు విరివిగా జరిగేవి. ప్రపంచీకరణ అనంతరం...
Road accident in Scotland:Three Indian students died

స్కాట్లాండ్‌లో రోడ్డు ప్రమాదం… ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి

ప్రమాదానికి కారణాలపై పోలీస్‌ల దర్యాప్తు లండన్ : స్కాట్లాండ్‌లో కేసిల్ స్టాల్కర్ సమీపాన గత శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్ధులు మృతి చెందగా, మరో భారతీయ విద్యార్థి పరిస్థితి...
Five drowned on the beach in AP

ఎపిలో సముద్రతీరంలో ఐదుగురు గల్లంతు.. ఒకరి మృతి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పూడిమడక సముద్రతీరంలో శుక్రవారం నాడు స్నానానికి దిగిన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఒకరు మృతి చెందగా ఐదుగురు గల్లంతయ్యారు. ఈ ఘటనలో గల్లంతైన గుడివాడ పవన్ సూర్యకుమార్...
Raghuram rajan news

గుండెల్లో పెట్టుకోదగిన ప్రసంగం

ఉపన్యాసం ఒక కళ. అందంగా ఆకర్షణీయంగా మాట్లాడటం, హృదయాన్ని కదిలించేలాగా, గుర్తుంచుకొని పునః పునః సభా సదులు స్మరించుకొనే లాగా, మహత్పూర్వకంగా, స్ఫూర్తివంతంగా మాట్లాడడం, స్పృహ నుండి చైతన్యం దాకా భావనలు రంగరించి...
Warangal Aakash+Byju's Student get 99.07 percentile in JEE Mains

జెఈఈ మెయిన్స్‌ లో వరంగల్‌ ఆకాష్‌బైజూస్‌ విద్యార్ధికి 99.07 పర్సంటైల్‌

వరంగల్‌: ఆకాష్‌ బైజూస్‌, వరంగల్‌ కు చెందిన విద్యార్థి సాకేత్‌ రెడ్డి ఇనిస్టిట్యూట్‌కు మాత్రమే కాకుండా అతని తల్లిదండ్రులకు సైతం గర్వకారణంగా నిలుస్తూ 99.07పర్సంటైల్‌ కు పైగా మార్కులను జెఈఈ మెయిన్స్‌ 2022...
Cannabis cultivation on thousand acres near Araku

అరకులో గంజాయి వనాలు

వెయ్యి ఎకరాల్లో సాగు గంజాయి నుంచి హష్ ఆయిల్ తయారు చేస్తున్న నాగేశ్ అరెస్టు n వెయ్యి ఎకరాల్లో గంజాయి సాగు n డ్రగ్స్ కేసులో లక్ష్మీపతి హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నగేశ్ అరెస్ట్ n...
Minister KTR helps to two poor students

బాలికలకు బాసట

ఎంబిబిఎస్, బిటెక్ చదువుతున్న ఇద్దరు పేద విద్యార్థినులకు మంత్రి కెటిఆర్ అండదండలు కోర్సులు పూర్తయ్యేవరకు ఆర్థిక సాయం ట్విట్టర్ ద్వారా వారి స్థితిగతులు తెలుసుకొని ప్రగతిభవన్‌కు రప్పించి ఫీజుల చెక్కులు అందజేత ఆనందంతో...
Woman rapped by friend in Hyd's Bachupalli

స్నేహితురాలిపై యువకుడు అత్యాచారం….

అమరావతి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన స్నేహితురాలిపై ఓ యువకుడు అత్యాచారం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
95.16% pass rate in TS ECET 2021 results

ఇసెట్‌లో 95.16% ఉత్తీర్ణత

ఫలితాలు విడుదల చేసిన ఛైర్మన్ టి.పాపిరెడ్డి ఈసారి ఇడబ్లూఎస్ కోటా అమలు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో రెండవ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టిఎస్‌ఇసెట్)...

సంపాదకీయం: సంక్షోభంలో యువత

 పూర్తి ఆన్‌లైన్ చదువుల విదేశీ విద్యార్థులను దేశం నుంచి తరిమేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయం అక్కడికి వెళ్లి బాగుపడాలనే భారతీయ విద్యార్థులపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతుంది. కువైట్‌లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన...

ఎపి త్రికేంద్రీకరణ

  మూడు రాజధానుల బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, అసెంబ్లీకి సమర్పణ అమరావతిలోనే శాసనసభ, పాలనా రాజధానిగా విశాఖపట్నం, కర్నూలులో హైకోర్టు అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్తత హైదరాబాద్ : పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆంధ్రప్రదేశ్...

ఉపాధికి రూటు ప్రైవేటు

  ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాం పెట్టుబడులు రప్పించి కొలువులు పెంచుతున్నాం ఇదే లక్షం, దీక్షతో విద్యాసంస్థలు పనిచేయాలి గత ఐదేళ్లలో 28వేల బిలియన్ డాలర్ల పెట్టుబడులొచ్చాయి, 13లక్షల మంది ఉపాధి పొందారు పెట్టుబడులను...

Latest News