Home Search
కొత్త వ్యవసాయ బిల్లు - search results
If you're not happy with the results, please do another search
రైతు చట్టాలను మళ్లీ తెస్తాం: తోమర్
నాగపూర్: అన్నదాతల సుదీర్ఘ పోరాటానికి దిగొచ్చి నూతన సాగు చట్టాలను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను మళ్లీ తీసుకు రానుందా? కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన...
కొనకపోతే ఇండియా గేటు ముందు పారబోస్తాం
వారం రోజులుగా కేంద్రం నుంచి స్పందన లేదు
రెండు రోజులు సమయం అడిగిన కేంద్ర మంత్రి పీయూష్ మళ్లీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు
రాష్ట్రాలు కేంద్రం దయాదాక్షిణ్యాల మీద నడవాలని చూస్తున్నారు
అవమానపరిచినవాళ్లు మూల్యం చెల్లించక...
రబీ సాగుకు సిద్ధం.. అన్నదాతల్లో ఆనందం
అండగా కెసిఆర్ ప్రభుత్వం
15నుంచి రైతుబంధు జమ
కేంద్రం వైఖరిపైనే ఆందోళన
మన తెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి : స్వయంగా రైతు అయిన సి ఎం కెసిఆర్ ఉద్యమ సమయంలో అన్నదాతల కష్టాలను స్వయంగా చూశారు. ఉమ్మడి...
ప్రధాని మోడీ విధాన తడబాటు
పార్టీ వ్యవహారాల్లో మినహా అధికార రాజకీయాల్లో ఏ మాత్రం అనుభవం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టి పుష్కర కాలం పాటు తిరుగులేని ఆధిపత్యం వహించిన తర్వాత, నేరుగా ప్రధాన మంత్రిగా ఏడేళ్లకు...
మానవీయ కథలు
తెలుగు సాహిత్యంలో అస్తిత్వచలనాల దశ ప్రారంభమైన 1990ల నుంచి సాహిత్యకారులు అనేక వర్గాలుగా, సమూహాలుగా చీలిపోయారు. ఎవరి అనుభవాలను వారే రాయాలనే ‘సోయి’తో భిన్న సామాజిక వర్గాల్లోంచి ఎదిగి వచ్చిన రచయితలు ఆయా...
రైతు ఉద్యమ రథసారథులు వీరే…
న్యూఢిల్లీ: ఒక డాక్టరు, ఒక రిటైర్డ్ టీచరు, ఒక మాజీ సైనికోద్యోగి, ఒక మాజీ ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్.. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు మార్గనిర్దేశం, రూపకల్పన చేసిన...
రద్దు కాబోయే ఆ మూడు చట్టాలు ఇవే…
1. నిత్యావసర సరుకుల(సవరణ) బిల్లు 2020. ప్రస్తుతం అమలులో ఉన్న ఈ చట్టానికి కొన్ని సవరణలు చేసి కొత్త రూపునిచ్చారు.
2. రైతుల ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనను తొలగిస్తూ తీసుకువచ్చిన...
12న ధాన్యం ధర్నాలు
పెట్రోల్, డిజీల్పై కేంద్రం సెస్ పూర్తిగా తగ్గించుకునేంత వరకూ పోరాటం ఆగదు
సూటిగా సమాధానం ఇవ్వలేని బండి మీడియా సమావేశాల్లో సొల్లు పురాణాలు చెబుతున్నాడు
ఆయనకు తల మెదడు లేదు అలాంటోడు కెసిఆర్ మెడలు వంచుతానని...
తెలంగాణ తలసరి ఆదాయం రెండింతలు: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: 20 ఏళ్ళ ఉజ్వల ప్రస్థానంలో తెలంగాణ రాష్ట్ర సమితి చారిత్రాత్మకమైన విజయాలను సాధించిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. పరిపాలన సందర్భంలో నూతన ఆవిష్కరణలెన్నో చేసిందని, భారత...
మద్యం షాపుల్లో 30% కోటా
మొదటిసారిగా వచ్చే సంవత్సరం నుంచి అమలు
గౌడ్లకు 15%, ఎస్సిలకు 10%, ఎస్టిలకు 5%
ప్రగతిభవన్లో ఆరు గంటల పాటు సాగిన మంత్రివర్గ భేటీలో నిర్ణయం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ఆమోదం,...
పెగాసస్ ప్రతిష్టంభన!
పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై పాలక ప్రతిపక్షాల రాజీలేని రగడకు బలైపోతున్నాయి. కొవిడ్ 19 రెండో వేవ్ పరిస్థితి, మూడో వేవ్ భయాలు, వరదలు, ఢిల్లీ సరిహద్దుల్లో దీర్ఘ...
రైతుల పోటీ పార్లమెంట్
పార్లమెంట్ భవనంలో వర్షాకాలపు సమావేశాలు జరుగుతున్నాయి. జులై 22 నుండి మొదలైన ఈ సమవేశాలు ఆగస్టు 13 దాకా కొనసాగుతాయి. మరో విశేషమేమిటంటే దేశ రాజధాని నగరంలో మరో పార్లమెంట్ కూడా మొదలైంది....
గడ్డం పెంచితే విశ్వకవులవుతారా?
విశ్వకవి రవీంద్రుడికి పొడుగు గడ్డం ఉండేది. మార్క్కు గుబు రు గడ్డం ఉండేది. డార్విన్కు ఉండేది, మన పెరియార్కూ ఉండేది. ఇంకా కొంత మంది వైజ్ఞానికులకూ ఉండేది. నిరంతరం మానవాళి శ్రేయస్సు కోసం...
26న భారత్ బంద్
న్యూఢిల్లీ: ఇంధన ధరల పెంపునకు నిరసనగా అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య (సిఎఐటి) శుక్రవారం (ఈనెల 26న) భారత్ బంద్కు పిలుపునిచ్చింది. జిఎస్టి (వస్తు, సేవల పన్ను), పెట్రో ధరల పెంపు, ఇవే...
పంజాబ్ సంకేతాలు
పంజాబ్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించుకున్న గంప గుత్త విజయం దేశంలో రాజకీయ గాలి మార్పును సూచిస్తున్నదనడం తొందరపాటే అవుతుంది, కాని ఈ ఫలితాలకు విశేష ప్రాధాన్యం ఉన్న సంగతిని గుర్తించకుండా...
రాష్ట్రంపై విమర్శలా?
తెలంగాణ అంటే తెలియని వారు రాష్ట్రంపై విమర్శలా?
ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ముసలి కన్నీళ్లా, ఎపిలో రైతులకు కేంద్రం ఇచ్చిందే ఇస్తున్నారు
తెలంగాణలో దానికి అదనంగా రైతుబంధు ఇస్తున్నాం : షర్మిలపై మంత్రి హరీశ్రావు...
సాగు చట్టాలతో ఒక్క రైతుకూ నష్టం జరగదు
సాగు చట్టాలతో ఒక్క రైతుకూ నష్టం జరగదు
రైతుల పట్ల పార్లమెంటుకు, ప్రభుత్వానికి గౌరవం ఉంది
ప్రతిపక్షాలు కుట్రలతోనే నా ప్రసంగానికి అడ్డు తగులుతున్నాయి
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగంపై సమాధానంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: సాగు బిల్లులపై తమ...
రైతు ఉద్యమ ఉధృతి
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న పోరాటం ముందు ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రతిష్ఠ రోజురోజుకీ పలచబడిపోతున్నది. రైతుల దీక్ష దేదీప్యమానంగా వెలుగుతూ, ప్రభుత్వం మొండితనం వల్ల దాని పరువు నీరుగారిపోతున్నదనడం ఉన్నాయనడం అతిశయోక్తి...
పాలిటిక్స్ డైనమిక్స్..! ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో..?
మోడీ సర్కార్ తెచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు కేంద్ర జలశాఖ మంత్రి చెప్పినట్లు నిర్మాణంలో ఉన్న 8 సాగునీటి ప్రాజెక్ట్ ల పనులను నిలిపి వేస్తే తెలంగాణలో...
కక్ష సాధింపు!
కక్షకు, పదునైన కత్తికి తేడా ఉండదు. అది పాలకుల మెదడులో చేరి తిష్ట వేసుకుంటే ప్రజాస్వామిక వ్యవస్థలను, సంస్థలను కూడా ఆవహించి జాతి హితానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామిక రాజ్యాంగం...