Home Search
చిరుత - search results
If you're not happy with the results, please do another search
చిరుత దాడిలో 52 గొర్రెలు, నాలుగు మేకలు మృతి
లక్నో: చిరుత పులి దాడిలో 52 గొర్రెలు, నాలుగు మేకలు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అమ్రోహ జిల్లాలో జరిగింది. బిల్ని గ్రామంలో ముబసిర్ హుస్సేన్ అనే వ్యక్తి గొర్లు...
వాహనం ఢీకొని చిరుత మృతి
నిజామాబాద్: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో జరిగింది. చంద్రయాన్ పల్లి వద్ద జాతీయ రహదారిపై చిరుత కళేబరం కనిపించడంతో వాహనదారులు అటవీ...
నాగర్ కర్నూల్ లో వాహనదారుడి వెంటపడిన చిరుత
మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాచూరు వద్ద మంగళవారం రాత్రి రామకృష్ణ గౌడ్ అనే వాహనదారుడిని చిరుత పులి వెంబడించింది. ఊరుకొండ పేట నుంచి స్వగ్రామమైన వెల్దండకు వస్తున్న...
అమ్రాబాద్ అడవులలో హెటిరో చిరుత
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పారిశ్రామికవాడలోని హెటిరో కంపెనీలో పట్టుపడిన చిరుతను అటవీశాఖ అధికారులు అమ్రాబాద్ అభయారణ్యంలో వదిలిపెట్టారు. ఈ నెల 17వ తేదీన హెటిరో...
మేకల మందపై చిరుత దాడి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమిర్యాగడ్ తండాలో చిరుత కలకలం రేపుతోంది. ఆదివారం మేకల మందపై చిరుత దాడి చేసింది. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మూడ్రోజుల్లో రెండు సార్లు మేకల...
గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి..
మహబూబ్నగర్ జిల్లా ముసాబ్పేట మండలం పోల్కంపల్లి స్టేజి వద్ద రాత్రి జాతీయ రహదారి 44 పై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక చిరుత మృతి చెందింది. రోడ్డుకు దిగువన మృతి చెందిన...
ఆసిఫాబాద్లో కెమెరాకు చిక్కిన మూడు చిరుతలు
ఆసిఫాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్లో మూడు చిరుతలు కెమెరాకు చిక్కాయి. ఇటీవల మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్లోకి ప్రవేశించిన కిల్లర్ టైగర్ కదలికలను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు అడవుల్లో కెమెరాలను అమర్చారు. మహారాష్ట్ర అడవుల్లో...
గొర్రెల మందపై చిరుత దాడి..
మన తెలంగాణ/దేవరకద్ర: గొర్రెల మందలపై చిరుత దాడి చేయడంతో అక్కడికి అక్కడే ఐదు గొర్రెలు మృతి చెందడంతో పాటు 18 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 15 గొర్రెలు కనిపించకపోవడం లేదు. ఈ...
అనంతపురంలో వాహనం ఢీకొని చిరుత మృతి..
అనంతపురం: జిల్లాలోని శెట్టూరు మండల పరిధిలోని యాటకల్లు గ్రామ సమీపంలో రోడ్డు దాడుతున్న చిరుత పులిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో చిరుత అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ...
కామారెడ్డిలో చిరుత సంచారం
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం లింగుపల్లి గ్రామం లింగుపల్లి గ్రామ శివారులో చిరుతపులి సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ...
చిరుతలను విడుదల చేసిన ప్రధాని మోడీ
భోపాల్: అంతరించిపోయిన దశాబ్దాల తర్వాత భారతదేశం శనివారం 8 చిరుతలను అడవిలోకి విడుదల చేసింది. నమీబియా నుంచి వచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లోని ప్రత్యేక ఎన్క్లోజర్లోకి ప్రధాని నరేంద్ర మోడీ...
సమస్యలపై ప్రశ్నిస్తే ప్రధాని మోడీ వేగంగా చిరుతలా పారిపోతారు: ఓవైసీ
జైపూర్: మజ్లీస్- ఈ - ఇత్తేహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మొట్టమొదటిసారిగా రాజస్థాన్ లోని జైపూర్ లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలైన జాలుపురా, భట్టా బస్తీలో రోడ్ షో నిర్వహించారు....
వాహనం ఢీకొని చిరుత మృతి
సదాశివనగర్: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం దగ్గి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం 44వ జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల చిరుత...
అక్టోబర్లో ఇండియాకు రానున్న 12 దక్షిణాఫ్రికా చిరుతలు
జోహాన్నెస్బర్గ్: భారతదేశంలో అంతరించిపోతున్న అత్యంత అరుదైన చిరుతపులుల సంతతిని వృద్ధి చేయడానికి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి తొలి విడతగా 12 చిరుతలు వచ్చే నెలలో భారతదేశానికి చేరుకోనున్నాయని అధికారులు...
ఆగస్టులో దక్షిణాఫ్రికా నుంచి 6 చిరుతలు
మధ్యప్రదేశ్ జూపార్కులో ప్రత్యేక ఏర్పాట్లు
న్యూఢిల్లీ: దేశంలో అంతరించిపోతున్న చిరుతపులుల సంతతిని వృద్ధి చేసేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా వచ్చే ఆగస్టులోగా దక్షిణాఫ్రికా నుంచి చిరుతపులులను మధ్యప్రదేశ్లోని వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి రప్పించాలని భారత...
గోవాలోకెమెరా కంట చిక్కిన నల్ల చిరుత
పనాజీ: గోవాలోని మొల్లెం వద్ద ఉన్న అభయారణ్యంలో అమర్చిన రహస్య కెమెరా కంట అరుదైన ఒక నల్ల చిరుత చిక్కింది. కాగా.. ఈ నల్ల చిరుతపులి కదలికలను పసిగట్టేందుకు అడవిలో మరిన్ని కెమెరాలను...
కామారెడ్డి లింగంపేట శివారులో చిరుత కలకలం
లింగంపేట: కామారెడ్డి జిల్లా లింగంపేట శివారులో శుక్రవారం చిరుతపులి కలకలం రేపింది. లింగంపేట శివారు షెడ్డులో ఉన్న చిరుత దాడి చేసి చంపితినేసింది. శివారులో చిరత సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు....
శివారులో చిరుతపులుల సంచారం
సారంగపూర్: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం బీరవెల్లి శివారులో చిరుతపులులు సంచరిస్తున్నాయి. బీరవెల్లి సమీప పొలాల్లోకి మూడు చిరుత పులులు చొరబడ్డాయి. దీంతో భయాందోలనతో రైతులు పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. అటవీశాఖ అధికారులు...
యాచారంలో చిరుతపులి సంచారం
యాచారం: రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో చిరుతపులి సంచరిస్తోందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని రోజులుగా పశువులు, మేకలపై దాడికి పాల్పడుతోందని చెబుతున్నారు. బుధవారం తాడిపత్రిలో చిరుతపులి మేకపోతును చంపి తిన్నది. నిన్న...
యాచారంలో చిరుత కలకలం
యాచారం: రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో మళ్లీ చిరుతపులి కలకలం రేగింది. పిల్లిపల్లి శివారులోని పొలంలో ఆవు దూడ దాడి చేసిన చిరుత చంపి తినింది. చిరుత సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు...