Home Search
జనార్ధన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా
నాగర్కర్నూల్ : కార్యకర్తలకు, వారి కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటానని, కార్యకర్తలే పార్టీకి బలమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు...
ఎఐసిసి పిలుపు మేరకు దిల్లీకి హస్తం నేతలు క్యూ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు దిల్లీ రావల్సిందిగా ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్రావు థాక్రే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,...
నియోజకవర్గ అభివృద్ధికి రూ. 50.40 కోట్లు మంజూరు
నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం తన అభ్యర్థన మేరకు ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి 50 కోట్ల 40 లక్షల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్...
ఙ్ఞానవంతమైన విద్యను అందించాలి
నాగర్కర్నూల్ : తల్లిదండ్రులు తమ పిల్లలలకు ఆస్తులు, అంతస్తులకన్నా ముఖ్యంగా ఙ్ఞానవంతమైన విద్యను అందించాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. శనివారం తిమ్మాజిపేట మండల కేంద్రంలో 25 లక్షలతో ప్రాథమిక...
సిఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి
బిజినేపల్లి : సిఎం సహాయ నిధి పథకాన్ని పేద, మధ్య తరగతి ప్రజలు స ద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. గురువారం బిజినేపల్లి మండలంలోని వట్టెం, కారుకొండ గ్రామాలకు...
పాడి పంటలతో గ్రామాభివృద్ధి
నాగర్కర్నూల్ రూరల్ : గొల్ల కుర్మలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీ సుకెళ్లడమే ప్రభుత్వ లక్షమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ...
సిఎం కెసిఆర్ నేతృత్వంలో అన్ని మతాలకు ప్రాధాన్యం
బిజినేపల్లి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో అన్ని మతాలకు తగు ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవ కార్యక్రమంలో...
బిజెపి కుట్రలో భాగమే ఐటి దాడులు
నాగర్కర్నూల్ : కేంద్రంలోని బిజెపి కుట్రలో భాగమే నా వ్యాపారాలపై ఐటి దాడులు జరిగాయని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. ఈ నెల 14వ తేది ను ంచి నాలుగు...
సకల హంగులతో ప్రభుత్వ పాఠశాలలు
నాగర్కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశ గా సకల హంగులతో సర్వాంగ సుందరంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం జరిగిందని, విద్యార్థులకు సమగ్ర విద్యాబోధన అందించాలని నాగర్కర్నూల్ శాసన సభ్యులు...
బిఆర్ఎస్ ఎంఎల్ఎల ఇళ్లలో మూడో రోజు ఐటి సోదాలు
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎంఎల్ఎలు మర్రి జనార్ధన్ రెడ్డి , పైళ్ల జనార్ధన్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నెల...
రంగవల్లులు తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక
కల్వకుర్తి రూరల్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో...
మహిళల సంక్షేమం కోసం కెసిఆర్ ఎంతో కృషి : గాంధీ
శేరిలింగంపల్లి: మహిళ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మేల్యే అరికెపుడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట...
బిఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటి దాడులు
రెండో రోజూ కొనసాగుతోన్న సోదాలు
హైదరాబాద్ : ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. గత రెండు రోజులుగా బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంఎల్ఎల ఇళ్లలో ఐటి సోదాలు నిర్వహించారు. భువనగిరికి...
నిస్వార్థపరుడిపై బిజెపి ఐటి దాడులు
నాగర్కర్నూల్ : ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చిన మర్రి జనార్ధన్ రెడ్డిపై ఐటి దాడులు చేసి పొలిటికల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న బిజెపికి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని డిసిసిబి డైరెక్టర్...
గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి
ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి
పెద్దేముల్: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తట్టేపల్లి నుంచి అడ్కిచర్ల వరకు రూ.23కోట్లతో జరుగుతున్న...
అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి
తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి
పెద్దేముల్: పల్లెల అభివృద్ధే ప్రధాన లక్షమని.. దశల వారీగా గ్రామాలన్నింటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం...
తెలంగాణలో ఐటి దాడుల కలకలం
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బిఆర్ఎస్ నేత, భువనగిరి ఎంఎల్ఎ శేఖర్ రెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఐటి అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఆయనతోపాటు బిఆర్ఎస్ ఎంపి కొత్త...
యువతితో అక్రమ సంబంధం… ప్రియుడ్ని ఎనిమిది ముక్కలుగా నరికి
సిమ్లా: ముస్లిం యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ప్రియుడ్ని చంపి ఎనిమిది ముక్కలుగా నరికి మృతదేహంలోని భాగాలను మురికి కాలువలో పడేసిన సంఘటన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం చంబా జిల్లా సలూని ప్రాంతంలో...
కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం
మన తెలంగాణ/హైదరాబాద్/నాగర్కర్నూల్ ప్రతినిధి: కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యమని కొత్త రాగం పట్టి...కొత్త వేషాలతో వచ్చి మోసం చేయడానికి మీ ముం దుకు వస్తున్నారని మోసపోతే గోసపడతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు....
మండు వేసవిలోనూ 24 గంటల నాణ్యమైన విద్యుత్
* రెండింతలు పెరిగిన విద్యుత్ కనెక్షన్లు
* దేశంలోనే కరెంట్ కోతలు లేని రాష్ట్రం తెలంగాణ
* నిత్య కోతల నుంచి నిరంతర వెలుగులు
* విద్యుత్ రంగంలో అద్భుత పురోగతి
* ఎమ్మెల్యే మర్రి...