Home Search
జనార్ధన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ప్రజా సంక్షేమంలో యావత్ భారతదేశానికి తెలంగాణ ఆదర్శం
నాగర్కర్నూల్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్ల స్వల్ప కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుందని ప్రభుత విప్, అచ్చంపేట శాసన సభ్యులు గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం నాగర్కర్నూల్...
రాజకీయాలకు అతీతంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుందాం
కల్వకుర్తి : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా నిర్వహించుకుందామని, 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రోజుకో కార్యక్రమాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే...
దేశంలోనే సంక్షేమ పథకాల్లో తెలంగాణ నెంబర్ వన్
మియాపూర్: దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం...
కమలం ఖేల్ ఖతం
కర్నాకట ఎన్నికల్లో ఘోర పరాజయం
136 స్థానాలతో కాంగ్రెస్ అధికారం కైవసం
పని చేయని మోడీ మంత్రం
65స్థానాలకే బిజెపి పరిమితం
స్పీకర్ సహా 14మంది మంత్రులు ఓటమి
31స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బిజెపి
ఫలించిన కాంగ్రెస్ ‘పంచ’తంత్రం
నేడు కాంగ్రెస్ శాసనసభపక్షం...
కర్నాటకలో ముగిసిన కౌంటింగ్, ఎవరికెన్ని స్థానాలు వచ్చాయంటే…
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నేడు ఉదయం 8.00 గంటలకు పోస్టల్ ఓట్ల కౌంటింగ్తో మొదలై చివరికి కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈసారి కాంగ్రెస్ 137 స్థానాలు, బిజెపి 64, జెడి(ఎస్)...
బిజెపికి ప్రతిష్ఠాత్మకం కర్నాటక ఎన్నికలు!
బిజెపి నాయకులపై సొంత పార్టీ కార్యకర్తలే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కమలం పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఒక దశలో బస్వరాజ్ బొమ్మైను...
ఎంఐఎం అభ్యర్ధికి మద్ధతు ప్రకటించిన బిఆర్ఎస్ పార్టీ
అసదుద్దీన్ ఓవైసీ అభ్యర్థనకు అంగీకరించిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న మండలి ఎన్నికల్లో అధికార బిఆర్ఎస్ పార్టీ ఎంఐఎంకు మద్దతు ప్రకటించింది. మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ చేసిన అభ్యర్థన మేరకు సిఎం...
మాజీ స్పీకర్ కుతూహలమ్మ ఇకలేరు…
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ(73) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆమె బుధవారం ఉదయం చనిపోయారు. కుతూహలమ్మ వైద్య వృత్తి నుంచి చిత్తూరు జడ్పి...
ఒకే వేదికపై ఒక్కటైన 220 జంటలు
నాగర్కర్నూల్ ప్రతినిధి ః నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని జెడ్పి మైదానంలో ఆదివారం నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సారధ్యంలోని ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 220 జంటలకు సామూహిక వివాహాలు అత్యంత...
రియల్ బ్లాక్ బాక్స్ లు…
హైదరాబాద్: సంవత్సరం కాలంగా రియల్రంగంపై ఐటి, ఈడీ దాడులు ఎక్కువకావడంతో కరెన్సీ కట్టలు, బంగారం గుట్టలు బయటపడుతున్నాయి. రియల్సంస్థల్లో బ్లాక్మనీ అధికం కావడంతో ఐటి, ఈడీ శాఖలు దాడులను తీవ్రతరం చేశాయి. ఇన్కంట్యాక్స్ను...
లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘జూనియర్’
కర్నాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ వారాహి చలనచిత్రం బ్యానర్ ప్రస్తుతం భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ను రూపొందిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వం...
రావణకాష్టంలా దేశం
బిజెపి విధానాలతో పెరుగుతున్న విద్వేషాలు
మాట్లాడితే విషం చిమ్మడం
కమలనాథుల సంస్కృతి
తెలంగాణను కేంద్రం సతాయిస్తోంది
దేశంలో తెలంగాణ వంటి
సంస్కారవంతమైన ప్రభుత్వం
ఉందా? 8ఏళ్లలో సిఎం కెసిఆర్
తెలంగాణను అగ్రభాగంలో
నిలిపారు...
పేదరికంలో పుట్టడం తప్పు కాదు పేదరికంతో చనిపోవడం తప్పు….
పేదరికంలో పుట్టడం తప్పు కాదు పేదరికంతో చనిపోవడం తప్పు: ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి
మన తెలంగాణ/ నాగర్కర్నూల్: పేదరికంలో పుట్టడం తప్పుకాదని పేదరికంతో చనిపోవడం తప్పు అని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి...
కర్నాటక మంత్రి అవినీతి
అధికారం, దురాశ, డబ్బు వున్న చోట అవినీతి తప్పనిసరిగా వుంటుందని అనుభవజ్ఞులు చెప్పిన మాట పొల్లుపోకుండా రుజువవుతున్నది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని వేయి విధాలుగా వేలెత్తి చూపి దానిని అధికారం నుంచి...
దుష్టశక్తులు అడ్డుపడుతున్నా ముందుకే
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రగతి భవన్లోని ‘జనహిత’లో ‘శ్రీ శుభకృత్’ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖల సంయుక్తాధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు....
విద్యుత్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి
ఉద్యోగులు సంఘటితంగా పోరాడాలి
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 నాయకుల పిలుపు
హైదరాబాద్: విద్యుత్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, ఎలక్ట్రిసిటీ అమైండ్మెంట్ బిల్లును 2020ను వ్యతిరేకించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ 1104 యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. 1104...
తెలంగాణలో ఉన్నన్ని గురుకులాలు ఏ రాష్ట్రంలో లేవు: కెటిఆర్
నాగర్ కర్నూల్: జిల్లాలోని తిమ్మాజీపేటలో ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ హై స్కూల్ ను రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు...
పోరుబాటే
రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యిపై నిరసనగళం గట్టిగా వినిపించండి
ఉభయ సభలు దద్దరిల్లేలా ధ్వజమెత్తండి
తొలిరోజు నిరసనగా రాష్ట్రపతి ప్రసంగానికి దూరంగా ఉండాలని నిర్ణయం
పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపిలకు సిఎం కెసిఆర్ దిశానిర్దేశం...
ముగిసిన ఖోఖో శిక్షణ శిబిరం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర స్థాయి ఖోఖో శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. హైదరాబాద్లోని సరూర్ స్టేడియం ఇండోర్ స్టేడియంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. మధ్యప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొనే...
పంట మార్చండి
పల్లెకు పోయి పంటను చూసిన కెసిఆర్ సాగు'బడి'
ఎ'వరి'కీ పట్టని సాగు వదిలి మార్కెట్లో డిమాండ్ ఉన్న ఆరుతడి పంటలకు మళ్లండి
వరి వంటి ఒకే తరహా పంట వేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దు
ఇతర పంటల సాగుపై...