Home Search
టెక్నాలజీ డెవలప్ - search results
If you're not happy with the results, please do another search
9,168 కొలువులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్- 4 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. 9,168 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు...
‘అంకురా’బాద్
మన తెలంగాణ/హైదరాబాద్: టి..హబ్ ద్వారా ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి రెపరెపలాడుతోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ప్రపంచంలో యువ భారత్ సామర్థ్యాన్ని తె లపాలన్న...
మైసూరులో దసరా ఉత్సవాలను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మైసూరు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 26న మైసూరులోని చాముండి కొండలపై ఉన్న చాముండేశ్వరి దేవతకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి దసరా 2022 ఉత్సవాలను ప్రారంభించారు. చరిత్ర , జానపద కథలకు...
భారత్లో ఒప్పో భారీ పెట్టుబడులు..
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో భారత్లో తాజా పెట్టుబడులపై దృష్టి సారించింది. 5జి సేవలపై దృష్టిపెట్టడంతో పాటుగా ఎగుమతి సామర్థం పెంపు కోసం రాబోయే అయిదేళ్లలో రూ.475 కోట్లు వెచ్చించనుంది. భారత్లో...
దూసుకువెళ్లిన మానవరహిత ఫైటర్
నయా వాయుసేన దిశలో
న్యూఢిల్లీ : మానవ రహిత యుద్ధ విమానాన్ని భారతదేశం తొలిసారిగా గగనమార్గంలో విజయవంతంగా పరుగులు తీయించారు. భారత వాయుసేనకు ఇది మరో బలమైన ఆయుధం అవుతుంది. దేశ రక్షణ రంగపు...
గ్రూప్- 1 సక్సెస్ ప్లానర్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్పీఎస్సీ) ఇటీవల గ్రూప్ 1 ప్రిలిమ్స్తేదీని ప్రటించింది. ఈ పరీక్షకు అభ్యర్థులు ఎలా చదవాలి..? ఇప్పటి నుంచి ప్రిలిమినరీకి ఎలా సిద్ధమవ్వాలి. మరో పక్క మెయిన్స్...
వరంగల్లో టీఎస్కాస్ట్ ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు
నిర్మల్లో రూ. 42.41 కోట్లతో సైన్స్సెంటర్, ప్లానిటోరియం నిర్మాణం
రూ 2.88 కోట్లతో ఎనిమిది యూనివర్సిటీల్లో పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్కు ప్రతిపాదనలు
రూ. 14. 51 కోట్లతో వినూత్నంగా ఏడు ప్రాజెక్ట్ లను అమలు చేస్తున్న...
‘ప్రపంచస్థాయి’ ఏరోనాటికల్ వర్శిటీ
రాష్ట్రంలో ఏర్పాటుకు క్రాస్ఫీల్డ్ సంస్థ సుముఖత
యుకె పర్యటన రెండో రోజున
పలు కంపెనీల ప్రతినిధులతో
మంత్రి కెటిఆర్ భేటీ
తెలంగాణలో పెట్టుబడులకు గల
అవకాశాలను వివరించిన మంత్రి
హెచ్ఎస్బిసికి చెందిన పాల్మెక్
పియార్సన్, బ్రాడ్హిల్ బర్న్లతో
కెటిఆర్ సమావేశం...
వనితకు హోంశాఖ… రజినికి వైద్యం.. ముత్యాల నాయుడుకు పంచాయతీ రాజ్
అమరావతి: ఎపి కొత్త మంత్రివర్గంలోకి మంత్రులకు ఆంధ్రప్రభుత్వం శాఖలను కేటాయించింది. 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం మంత్రివర్గంలోకి ఐదుగురికి ఉపముఖ్యమంత్రులుగా అవకాశం ఇచ్చారు. అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్,...
రాష్ట్రానికి మరి మూడు దిగ్గజ కంపెనీలు
ఆర్ అండ్ డి, డిజిటెక్ కార్యాలయాలను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న ఫిస్కర్, కాల్వే
రూ.3,904కోట్లతో తన రెండవ అతి పెద్ద క్యాంపస్ను హైదరాబాద్లో నెలకొల్పనున్న క్వాల్కమ్
అమెరికా పర్యటనలో భాగంగా కంపెనీల ప్రతినిధులతో సమావేశమైన...
రూ.150కోట్లకు పైగా పెట్టుబడులు
కెటిఆర్ అమెరికా యాత్ర తొలిరోజునే గ్రాండ్ సక్సెస్
లైఫ్ సైన్సెస్లో కెమ్వేద విస్తరణ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా అమెరికాలో పర్యటిస్తు న్న మంత్రి కె. తారకరామారావు పర్యటన విజయవంతం...
5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ !
బెంగళూరు:ఎలక్ట్రిక్ వెహికిల్స్(ఈవి) కానాలనుకునే వారికి శుభవార్త. బ్యాటరీ ఛార్జింగ్ టైమ్కు అతి త్వరలో చెక్ పెట్టబోతున్నట్లు తెలిపారు ఓలా సిఇఒ భవీష్ అగర్వాల్. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఛార్జింగ్ సమస్యకు పరిష్కారం చూపించే పనిపడ్డారు...
జాబ్స్ జాతర
80,039 కొలువులు
భారీ నియామక ప్రక్రియ ఒకేసారి ప్రారంభం
శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ చరిత్రాత్మక ప్రకటన
ఉప్పొంగిన నిరుద్యోగ యువత
అటెండర్ నుంచి ఆర్డిఒ వరకు 95% స్థానికులకే
గరిష్ఠ వయోపరిమితి 10ఏళ్లు పెంపు...
బాల్యంలోనే ఎక్కువమంది వినికిడి కోల్పోతున్నారు…
హైదరాబాద్ : దేశంలో పుట్టిన ప్రతి వెయ్యిమంది పిల్లలో ఇద్దరు, ముగ్గురికి తీవ్రమైన వినికిడి లోపం ఉంటోంది. శిశువులుగా ఉన్నప్పుడు, బాల్యంలో ఇంకా ఎక్కువమంది వినికిడి కోల్పోతారు. జీవితంలో మొదటి మూడేళ్లలో మాట్లాడటం...
చేనేతకు చేయూతివ్వండి
కేంద్రం, రాష్ట్రం ఫిఫ్టీ ఫిఫ్టీ భరిద్దాం
చేనేత, మరమగ్గాల ఆధునీకరణకు లూమ్ అప్గ్రేడెషన్ పథకం కింద నిధులివ్వాలి
కొత్తగా 11 క్లస్టర్లను గుర్తించి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయండి
తెలంగాణపై ప్రధాని మోడీ...
ఆకాశమే హద్దుగా ఆదర్శ పాలన
ప్రజల నాడి తెలిసిన నేత
రైతుబంధు నుంచి దళితబంధు వరకు వినూత్న పథకాలతో జనానంద పాలన అందిస్తున్న అనితర, అసమాన ప్రభుత్వ సారథి
అభివృద్ధి, సంక్షేమాల్లో అనితర సాధ్యమైన శిఖరాల అధిరోహణ, ఐటిలో...
నగరంలో 200 మందికి ఉపాధి కల్పించనున్న అఫైన్
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజనీరింగ్ సంస్ద అపైన్ తన నూతన శాఖ ప్రారంభించింది. ఈఏడాది ముగిసేలోపు 200మంది కొత్త ఉద్యోగుల నియామక ప్రణాళికలను ప్రకటించింది. వచ్చే ఏడాది...
ఐఎంపిఎస్ పరిమితిని పెంచనున్న ఆర్ బిఐ
ముంబయి: డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించే ఉద్దేశ్యంతో భారత రిజర్వు బ్యాంకు(ఆర్బిఐ) ‘త్వరితగతిన చెల్లింపు సేవ’(ఐఎంపిఎస్) లావాదేవీ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని శుక్రవారం ప్రతిపాదించింది. నేషనల్...
రాష్ట్రానికి తైవాన్ పెట్టుబడులు
తైవాన్తో స్టార్టప్ భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న, దేశంలోని ఏకైక నగరం హైదరాబాద్
తెలంగాణతైవాన్ మధ్య అద్భుతమైన భాగస్వామ్యం నెలకొంది
అక్కడి నుంచి పెట్టుబడులను రప్పించడానికి మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అమిత ప్రాధాన్యం...
పర్యావరణ మార్పులను ఎదుర్కోవటం మానవాళి ముందున్న అతిపెద్ద సవాల్
అడవుల పునరుద్దరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు భేష్
ఫారెస్ట్ ప్లస్ 2.0 సమీక్షా సమావేశంలో యుఎస్ఎఐడి మిషన్ డైరెక్టర్ వీణా రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను ఎదుర్కోవటమే...