Home Search
నిర్మల సీతారామన్ - search results
If you're not happy with the results, please do another search
ఆర్థిక వ్యవస్థకు మరో ఉద్దీపన!
ఇది రాస్తున్న సమయానికి వరల్డోమీటర్ ప్రకారం మన దేశ జనాభా 138 కోట్లు దాటింది. కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 47లక్షలను అధిగమించింది. అగ్రస్థానంతో 66 లక్షలున్న అమెరికాను దాటిపోయేందుకు ఎక్కువ...
ప్రణబ్ కు సంతాపం తెలిపిన లోక్ సభ
ఢిల్లీ: పార్లమెంట్ వర్షకాల సమావేశాల సందర్భంగా లోక్ సభ సోమవారం ఉదయం ప్రారంభమైంది. సభ ప్రారంభం కాగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు సభ్యుల మృతికి లోక్ సభ సంతాపం...
జిఎస్టి పరిహారంలో ఆప్షన్లు లేవు
కేంద్రం ప్రతిపాదించిన రెండింటికి తెలంగాణ వ్యతిరేకం
నిర్మలా సీతారామన్కు సిఎం కెసిఆర్ లేఖ రాశారు
కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చట్ట ప్రకారం రాష్ట్రాలకు పరిహారం ఇవ్వాల్సిందే
కరోనా పేరుతో రూ.1.35 లక్షల కోట్ల...
వీధి వ్యాపారులకు రూ.5వేల కోట్ల రుణాలు
న్యూఢిల్లీ: వలసకార్మికులకు వచ్చే రెండు నెలలపాటు ఉచితంగా రేషన్ బియ్యం, గోధుమలు, పప్పులు అందిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా...
బ్యానర్ ఇచ్చితిరి… మ్యాటర్ మరిచితిరి
ప్రధాని ప్యాకేజీపై చిదంబరం విసుర్లు
న్యూఢిల్లీ : మన దేశ ప్రధాని పత్రికలకు పతాక శీర్షికను ఇచ్చి, ఖాళీ పేజీని మిగిల్చారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం చురకలు పెట్టారు.
రూ 20 లక్షల...
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: లాక్ డౌన్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. నష్టాల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా...
పొడిగింపే?
నెలాఖరు వరకు లాక్డౌన్ కొనసాగింపునకే కేంద్రం మొగ్గు
అనుకూల, ప్రతికూల తర్జనభర్జనల్లో ప్రభుత్వం
కెసిఆర్ బాటలో మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
సంప్రదింపులు సాగుతున్నాయి
లాక్డౌన్ ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకోలేదు : ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్...
టెలికాం రంగానికి ప్రమాద ఘంటికలు
నిబంధనలను తగ్గించండి
ఎజిఆర్ బకాయిలపై ప్రభుత్వాన్ని కోరిన సిఒఎఐ
న్యూఢిల్లీ: టెలికాం కంపెనీలపై ఎజిఆర్(స్థూల రాబడి) బకాయిల చెల్లింపు నిబంధనలను తగ్గించాలని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సిఒఎఐ) ప్రభుత్వాన్ని కోరింది. సంక్షోభంలో ఉన్న టెలికాం...
టెలికాం స్థిరీకరణపై దృష్టిపెట్టాలి
టెలికాం స్థిరీకరణపై దృష్టిపెట్టాలి
మూడున్నరేళ్లుగా ఈ రంగం ఒత్తిడిలో ఉంది
ప్రభుత్వాన్ని కోరిన ఎయిర్టెల్ బాస్ సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీల్లో ఎజిఆర్ బకాయిల గుబులు మొదలైంది. బుధవారం ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్,...
ఇక బొమ్మ కొనడమూ లగ్జరీయే!
కోల్కతా: ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఆట వస్తువులు (టాయ్స్)పై దిగుమతి సుంకాన్ని 200 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా లక్షకు పైగా ఉన్న రిటైలర్స్పై నిర్ణయం...