Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
మధ్యప్రదేశ్లోకి ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో యాత్ర
మధ్యప్రదేశ్: రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోడెర్లీ గ్రామం నుంచి మధ్యప్రదేశ్లోకి ప్రవేశించింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అగ్రనేతకు స్వాగతం పలికారు....
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..
మొరెనా: మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం నూరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని గురైయా హోటల్ సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ డంపర్ అదుపుతప్పి ఎదురుగా...
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. 14 మంది మృతి
హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ వెళ్తున్న బస్సు మధ్యప్రదేశ్లో ప్రమాదానికి గురైంది. రేవా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున సుహాగి పహారీ ప్రాంతంలో ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 14 మంది...
”ఆదిపురుష్” టీజర్పై మధ్యప్రదేశ్ మంత్రి అభ్యంతరం
భోపాల్: ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ''ఆదిపురుష్'' టీజర్పై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తం మిశ్రా ఆ చిత్ర దర్శక నిర్మాతలపై మండిపడ్డారు. హిందూ దేవతామూర్తులను తప్పుగా చిత్రీకరించే సన్నివేశాలను తొలగించకపోతే చట్టపరమైన...
మధ్యప్రదేశ్ పౌష్టిక పథకాన్ని భోంచేశారు
ఆడిటర్ జనరల్ నివేదికలో తేలిన స్కామ్
భోపాల్ : మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ సారధ్యపు బిజెపి ప్రభుత్వం అవినీతి పనులతో పేద పిల్లల పౌష్టికాహార పథకానికి తూట్లు పొడుస్తోంది. పిల్లల పోషణకు సంబంధించిన రాష్ట్ర...
మధ్యప్రదేశ్లో ట్రక్కును ఢీకొన్న జీపు.. నలుగురు విద్యార్థుల మృతి
ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో సోమవారం పాఠశాలకు వెళుతున్న ఒక జీపు ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మరణించగా మరో 11 మంది గాయపడ్డారు. ఉన్హెల్ పట్టణంలోని జిర్నియా...
మధ్యప్రదేశ్లో బోణీ కొట్టిన ఆప్… మేయర్ పదవి కైవసం
భోపాల్ : ఢిల్లీ, పంజాబ్లో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ (ఆప్) మధ్యప్రదేశ్ సింగ్రౌలీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి 9 వేల మెజార్టీతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో...
మధ్యప్రదేశ్ సిఎంకు చల్లారిన టీ… అధికారికి నోటీస్
భోపాల్ : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్కు చల్లారిన టీ ఇచ్చినందుకు సంబంధిత ప్రభుత్వాధికారికి షోకాజ్ నోటీస్ అందింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఛతర్పూర్ జిల్లా ఖజురహో పర్యటనలో భాగంగా సీఎం శివరాజ్సింగ్...
చరిత్ర సృష్టించిన మధ్యప్రదేశ్… తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం
బెంగళూరు: రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ చరిత్ర సృష్టించింది. 41 సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై జట్టును మట్టి కరిపించి తొలిసారి టైటిల్ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు సర్ఫరాజ్...
మధ్యప్రదేశ్లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టుల మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని లోదంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య ఎదురెదురు కాల్పులు చోటు చేసుకుని ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. అయితే...
మధ్యప్రదేశ్లో వివస్త్రులు అయిన పాత్రికేయులు!
భోపాల్: వీరంతా మధ్యప్రదేశ్లోని సీధీ జిల్లా పాత్రికేయులు. వీరు స్థానిక శాసనసభ్యుడికి వ్యతిరేకంగా యూట్యూబ్లో వార్తలు పెట్టిన నేరానికి వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి వలువలు ఊడదీశారు. ఆ తర్వాత సమీపంలో వారితో...
మధ్యప్రదేశ్లో సొరంగం కూలి ఇద్దరు కార్మికులు మృతి
కట్ని(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లోని కట్ని జిల్లా స్లీమనాబాద్లో నిర్మాణంలో ఉన్న ఒక సొరంగం కూలిపోయి ఇద్దరు కార్మికులు మరణించగా ఏడుగురు కార్మికులను రక్షించినట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. మృతుల...
మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం సంగతేంటి? శివరాజ్ సింగ్: హరీష్ రావు
సిద్దిపేట: మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో రైతుబంధు...
మధ్యప్రదేశ్లో రూ. 121 దాటేసిన పెట్రోల్
భోపాల్: పొరుగు రాష్ట్రాలను ఆనుకుని ఉన్న మధ్యప్రదేశ్లోని శివారు జిల్లాలో మొట్టమొదటిసారి లీటరు పెట్రోల్ ధర రూ. 121 దాటింది. ఇక లీటరు డీజిల్ ధర రూ.110.29 చేరుకుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని అనుకుని...
మధ్యప్రదేశ్ లో ఆరుగురికి ఏవై. 4 రకం కరోనా
ఇండోర్: మధ్యప్రదేశ్లో పూర్తి కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్న ఆరుగురికి కరోనా కొత్త రకం ఏవై.4 సోకినట్లు సోమవారం ఆరోగ్య అధికారులు తెలిపారు. ఢిల్లీలోని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం(ఎన్సిడిసి) నుంచి అందిన...
మధ్యప్రదేశ్ భింద్లో కూలిని వాయుసేన విమానం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ లో ఉన్న భింద్ జిల్లాలోని మంకబాగ్ గ్రామంలో మిరేజ్ 2000 యుద్ధ విమానం గురువారం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. సాంకేతిక కారణాల వల్లే ఆ విమానం కూలిపోయిందని తెలుస్తోంది....
పిడుగుపాటుకు మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్ల్లో నలుగురు మృతి
షాహ్దల్/కోర్బ: మధ్యప్రదేశ్లోని షాహ్దల్ జిల్లాలో పిడుగులు పడి ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. జైత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండు గ్రామాల్లో పడిన పిడుగుల వల్ల వీరు మృతి చెందారు. బోడతోల...
మధ్యప్రదేశ్లో 1200 ఊళ్లు జలమయం
భోపాల్: మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. 1200కు పైగా గ్రామాలు జలవిలయంతో దెబ్బతిన్నాయి. పలు చోట్ల అత్యంత వేగంగా దూసుకువచ్చిన వరదలతో గేట్లు ఇళ్లు దూర ప్రాంతాల వరకూ కొట్టుకుపొయ్యాయి. దాదాపు...
మధ్యప్రదేశ్ సర్కారు ఆలోచన: ఉద్యోగులకు ఐదేళ్ల లీవు.. సగం జీతం
భోపాల్ : మధ్యప్రదేశ్లోని బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సంబంధించి కీలకమైన ప్రతిపాదన చేసింది. అత్యవసర విభాగాల కిందికి రాకుండా ఉన్న ఉద్యోగులకు 5 సంవత్సరాల సెలవు, ఈ కాలంలో వారికి సగం...
మధ్యప్రదేశ్లో అమానుషం
మేనమామ కుమారులతో ఫోన్ మాట్లాడుతున్నారని
అక్కా చెల్లెల్లను చితకబాదిన కుటుంబ సభ్యులు
కర్రలతో విచక్షణారహితంగా దాడి
భోపాల్ : మధ్యప్రదేశ్లో అతి క్రూరమైన ఘటన చోటుచేసుకుంది. ఫోన్లో తమ మేనమామ కుమారులతో చాటింగ్ చేయడమే కాకుండా...