Monday, April 29, 2024

మధ్యప్రదేశ్ భింద్‌లో కూలిని వాయుసేన విమానం

- Advertisement -
- Advertisement -

Mirage 2000 crashed in Bhind
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ లో ఉన్న భింద్ జిల్లాలోని మంకబాగ్ గ్రామంలో మిరేజ్ 2000 యుద్ధ విమానం గురువారం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. సాంకేతిక కారణాల వల్లే ఆ విమానం కూలిపోయిందని తెలుస్తోంది. దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News