Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
మధ్యప్రదేశ్లో పేదలకు ఉచితంగా మూడు నెలల రేషన్
భోపాల్ : కొవిడ్ కేసులు పెరుగుతున్నందున అర్హులైన పేదలకు మూడు నెలల పాటు ఉచితంగా రేషన్ ఇవ్వనున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రాణాధార ఔషధాలను బ్లాక్మార్కెట్లో విక్రయించే వారిపై జాతీయ భద్రతా చట్టం...
మధ్యప్రదేశ్లో వారాంతపు లాక్డౌన్
భోపాల్ : కరోనా కేసులు పెరిగి పోతున్నందున మధ్యప్రదేశ్ లోని అన్ని పట్టణ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు రాష్ట్రప్రభుత్వం వారాంతపు లాక్డౌన్...
మధ్యప్రదేశ్లోని మూడు నగరాల్లో లాక్డౌన్
భోపాల్: కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని మూడు నగరాల్లో పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలు చేశారు. భోపాల్, ఇండోర్, జబల్ పూర్ తదితర నగరాల్లో ప్రతి ఆదివారం లాక్ డౌన్...
మధ్యప్రదేశ్లో ఘోర విషాదం: 42మంది జల సమాధి
మధ్యప్రదేశ్ సిధి జిల్లాలో విషాదం.. బస్సు కాల్వలో పడి 42మంది జల సమాధి
మృతుల్లో 21 మంది పురుషులు, 18 మంది మహిళలు, చిన్నారి
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సిఎం
సిధి: మధ్యప్రదేశ్లో...
మధ్యప్రదేశ్లో కల్తీ లిక్కర్ తాగి 12మంది మృతి
మోరెనా/భోపాల్: మధ్యప్రదేశ్ మోరెనా జిల్లాలో 12 మంది మృతి చెందగా.. ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత మూడు నెలల్లో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇది రెండోసారి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. మోరెనా...
మతమార్పిడులకు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆర్డినెన్స్
భోపాల్: మోసపూరిత పద్ధతులలో జరుగుతున్న మత మార్పిడులను అరికట్టేందుకు మధ్యప్రదేశ్లోని బిజెపి ప్రభుత్వం మంగళవారం ఒక ఆర్డినెన్సును జారీచేసింది. పెళ్లి పేరుతోపాటు ఇతర దురుద్దేశాలతో మతమార్పిడులకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్ష...
లవ్ జిహాద్ కట్టడికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం
న్యూఢిల్లీ : బలవంతపు మత మార్పిడులను అడ్డుకునేందుకు మధ్యప్రదేశ్ కేబినెట్ మత స్వేచ్ఛ బిల్లు-2020ని ఆమోదించింది. సిఎం శివరాజ్సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశం జరిగింది. కొత్త బిల్లుతో షెడ్యూల్డ్...
మధ్యప్రదేశ్లో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి
ధార్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలోని ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వ్యాన్, ట్యాంకర్ ఢీకొన్న దుర్ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20...
మధ్యప్రదేశ్లో ట్రిపుల్ తలాఖ్ ఘటన
భార్య ఫిర్యాదుతో కేసు నమోదు
ఇండోర్ : మధ్యప్రదేశ్లో ట్రిపుల్ తలాఖ్ కేసు నమోదైంది. 27 ఏళ్ల ముస్లిం మహిళ 30 ఏళ్ల తన భర్తపై ఫిర్యాదివ్వడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 2016,...
మధ్యప్రదేశ్లో మరో దారుణం
గ్యాంగ్ రేప్నకు గురైన దళిత మహిళ
అవమాన భారంతో ఆత్మహత్య
న్యూఢిల్లీ : యుపిలోని హాథ్రస్ ఘటన మరవకముందే మధ్యప్రదేశ్లో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. నార్సింగ్పూర్ జిల్లా గాదర్వర ప్రాంతంలో సెప్టెంబర్ 28న...
బాగానే ఉన్నా.. కరోనాకు భయపడవద్దు: మధ్యప్రదేశ్ సిఎం
భోపాల్: శనివారం తనకు కరోనా నిర్ధారణ అయిందని స్వయంగా వెల్లడించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తాను బాగానే ఉన్నానని వైద్య చికిత్స చేయించుకుంటున్నానని, తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందవలసిన...
మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి..
విశేషానుభవాల యుపికా లాల్జీ... మధ్యప్రదేశ్ గవర్నర్ టాండన్ మృతి
లక్నో: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ మరణించారు. ఉత్తరప్రదేశ్లో ఆయన ప్రముఖ రాజకీయ నేతగా చక్రం తిప్పారు. కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. 85...
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కన్నుమూత
భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లాల్జీ టాండన్ (85) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతిని కుమారుడు, యుపి మంత్రి అశుతోష్ టాండన్...
వెంటిలేటర్పై మధ్యప్రదేశ్ గవర్నర్
లఖ్నో : మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్(85) వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. మూత్ర విసర్జనలో, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడటంతో ఈ నెల 11న లఖ్నోలోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం టాండన్...
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కు అస్వస్థత
భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ లాండన్ అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయనను లఖ్ నవూలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. లాల్జీ టాండన్ కు జ్వరంలో పాటు యూరాలజీకి సంబందించిన సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం...
మధ్యప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్వాలియర్ లోని ఓ రెండంతస్తుల భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగడంతో భవనంలో చిక్కుకున్న వారిలో ఏడుగురు మరణించగా.. మరో...
మధ్యప్రదేశ్ సిఎంగా నాలుగోసారి శివరాజ్ సింగ్
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగోసారి. అసెంబ్లీలో కమల్ నాథ్ నాయకత్వపు కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ...
మధ్యప్రదేశ్ సిఎంగా శివరాజ్!
న్యూఢిల్లీ/భోపాల్ : ముఖ్యమంత్రి పదవికి కాంగ్రెస్ నేత కమల్నాథ్ రాజీనామా చేసిన నేపథ్యంలో తదుపరి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. బిజెపి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు అవకాశాలున్నాయి. కమల్నాథ్...
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ రాజీనామా
భోపాల్: సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు అసెంబ్లీలో బలనిరూపణ చేయడానికి కొద్ది గంటల ముందే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ రాజీనామా చేశారు. బెంగళూరులో తమ పార్టీ ఎమ్మెల్యేలను బందీలుగా ఉంచారని ఆరోపించిన సీనియర్ కాంగ్రెస్...