Friday, April 26, 2024

మధ్యప్రదేశ్‌లో వారాంతపు లాక్‌డౌన్

- Advertisement -
- Advertisement -

Weekend Lockdown in Madhya Pradesh

భోపాల్ : కరోనా కేసులు పెరిగి పోతున్నందున మధ్యప్రదేశ్ లోని అన్ని పట్టణ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు రాష్ట్రప్రభుత్వం వారాంతపు లాక్‌డౌన్ విధించింది. పెద్ద నగరాల్లో కంటైన్‌మెంట్ జోన్లు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ప్రధాన నగరాలైన ఇండోర్, భోపాల్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రం లోని మొత్తం కేసుల్లో అధిక శాతం ఈ రెండు నగరాల్లోనే నమోదౌతున్నాయి. ఇప్పటివరకు నాలుగు వేలకు పైగా మరణాలు సంభవించాయి.

Weekend Lockdown in Madhya Pradesh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News