Saturday, April 27, 2024

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ కు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

Madhya Pradesh Governor Lalji Tandon hospitalised

భోపాల్: మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ లాండన్ అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయనను లఖ్ నవూలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. లాల్జీ టాండన్ కు జ్వరంలో పాటు యూరాలజీకి సంబందించిన సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఆదివారం గవర్నర్ ను డిశ్చార్జ్ చేసే అవకాశముందని వైద్యులు తెలిపారు. కొద్దిరోజులుగా తన సొంత జిల్లా లఖ్ నవూలో టాండన్ ఉంటున్నట్టు బిజెపి వర్గాలు వెల్లడించాయి.

Madhya Pradesh Governor Lalji Tandon hospitalised

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News