Home Search
మాజీ ప్రధాని మన్మో హన్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
అక్టోబరు 17న కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు పోలింగ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే ఎన్నిక అక్టోబర్ 17న నిర్వహించబడుతుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 19న జరుగుతుంది. నామినేషన్ల దాఖలు సెప్టెంబర్ 24న ప్రారంభమవుతుంది, చివరి రోజు సెప్టెంబర్ 30. ఎన్నికల...
ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్
న్యూఢిల్లీ: తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేందుకు పార్లమెంటు ఉభయసభలు..లోక్ సభ, రాజ్యసభకు సంబంధించిన సభ్యులు నేడు(శనివారం) ఓటింగ్ లో పాల్గొన్నారు. ఎన్ డిఏ తరఫున జగ్దీప్ ధన్కర్, ప్రతిపక్షం తరఫున మార్గరేట్ అల్వా పోటీపడుతున్నారన్నది...
మసీదుల తవ్వకంపై కేంద్రం వైఖరి?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే వారం దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకోవడానికి బిజెపి శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా దేశంలో అభివృద్ధి గతినే మార్చివేశామని...
50ఏళ్ల పాలనలో ఏం చేశారు?
మరోసారి అవకాశమిస్తే ఏం చేస్తారు?
అవినీతి తిమింగలం కాంగ్రెస్ నుంచి భూమి వరకు గల
అన్ని వనరులను మింగేసింది ఎఐసిసి అంటే అలిండియా క్రైసిస్
కమిటీ ప్రజలకు నీరు, కరెంటు తదితర వనరులు...
కాంగ్రెస్ పగ్గాలు సోనియాకే
సంస్థాగత ఎన్నికలు జరిగే కొనసాగింపు, కమిటీలో నిర్ణయం
రాహుల్ నాయకత్వానికి
మద్దతు అసమ్మతి గళంపై
అస్పష్టత 2024 ఎన్నికలపై
దృష్టి సారించాలని సంకల్పం
మన్మోహన్ దూరం
న్యూఢిల్లీ : సోనియా గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా...
మీ వైఫల్యాలకు నెహ్రూపై నిందలా?
బిజెపి సర్కార్ వచ్చి ఏడేళ్లయినా... ప్రతి దానికీ తొలి ప్రధానిదే తప్పా
మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. నరేంద్ర మోడీ...
నాలుగో దశ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల నాలుగోదశ పోలింగ్కు కాంగ్రెస్ 30 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రధాన...
వివిఐపిల భద్రతా విధుల్లోకి సిఆర్పిఎఫ్ మహిళా కమాండోలు
మొదట అమిత్షా, సోనియా, ప్రియాంకగాంధీలకు..
న్యూఢిల్లీ: జెడ్ ప్లస్ కేటగరీ కింద రక్షణ పొందుతున్న విఐపిల భద్రతా సిబ్బందిలోకి మొదటిసారి సిఆర్పిఎఫ్ మహిళా కమాండోలను చేర్చుతున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కేంద్ర హోంమంత్రి అమిత్షా,...
ఉధృతి-ఉదాసీనత!
అతి వేగంగా వ్యాపిస్తూ తక్కువ కాలంలోనే ఎక్కువ మందికి సోకుతూ ఊహించనంత స్థాయిలో భయోత్పాతం కలిగిస్తున్న కరోనా రెండవ దశ ముందు దేశంలోని వైద్య ఆరోగ్య వ్యవస్థ కళ్లు తేలవేస్తున్నది, చేతులెత్తేస్తున్నది. మహారాష్ట్ర,...
ధోనీ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్
రాంచీ: దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. కరోనా కల్లోలానికి కొన్ని ఆస్పత్రులు శవాల దిబ్బలుగా మారుతున్నాయి. గత 24 గంటల్లో 2.95 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 2023...
ప్రజాస్వామ్యాన్ని రక్షించే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి
అస్సాం ప్రజలకు మన్మోహన్ పిలుపు
న్యూఢిల్లీ /గువాహటి: మతం, సంస్కృతి, భాష ప్రాతిపదికన సమాజాన్ని చీలుస్తున్నారని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక సిద్ధాంతాలను పరిరక్షించే ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకోవాలని మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్సాం...
కాంగ్రెస్ సీనియర్లకు షాక్
బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఒక్కరికీ దక్కని చోటు
లిస్టులో రాహుల్ టీమ్కు ప్రాధాన్యం
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో రాహుల్...
కేరళ అభివృద్ధికి కొత్త వ్యూహం తప్పనిసరి : సోనియా సూచన
తిరువనంతపురం : కేరళ సామాజిక సామరస్యం, స్నేహభావం ఒత్తిడికి గురౌతున్నాయని, ప్రజల్లో సోదర బంధాల పటిష్టతకు, మొత్తం రాష్ట్ర అభివృద్ధికి తగిన కొత్త అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధ్యక్షురాలు...
మరోసారి ఆహ్వానిస్తున్నా.. చర్చలకు రండి
రాజ్యసభ నుంచి రైతులకు ప్రధాని పిలుపు
మద్దతు ధర కొనసాగుతుంది, మండీలను మరింత ఆధునికం చేస్తాం, ప్రభుత్వ సేకరణ వ్యవస్థ ఉంటుంది
ప్రతిపక్షాలు అప్పుడు సంస్కరణలకు అనుకూలం, ఇప్పుడు వ్యతిరేకమా, మన్మోహన్ మాటలకైనా గౌరవం ఇవ్వండి
ఆందోళనలో...
అసమ్మతి నేతలతో సోనియాగాంధీ భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అసంతృప్త నేతలు శనివారం సమావేశమయ్యారు. ఢిల్లీలోని టెన్ జన్పథ్లోని ఆమె నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్...
పివికి భారతరత్న ఇవ్వాలి
ఉభయసభల ఏకగ్రీవ తీర్మానం
తెలంగాణ ముద్దుబిడ్డ పివి మన ఠీవి
ఆయనకు లభించాల్సిన గౌరవం దక్కలేదు
భారతరత్న ఇచ్చి దేశం తనను తాను గౌరవించుకోవాలి : అసెంబ్లీలో సిఎం కెసిఆర్
పివి వ్యక్తిత్వం ఒక సహస్రదళపద్మం
అసాధారణప్రజ్ఞాశీలి
కౌన్సిల్లో తీర్మానం...
ప్రణబ్కు అంతిమ వీడ్కోలు
న్యూఢిల్లీ: తీవ్ర అనారోగ్యంతో సోమవారం ఇక్కడి ఆర్మీ ఆస్పత్రిలో కన్ను మూసిన భారత మాజీ రాష్ట్రపతి, బారత రత్న దివంగత ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య మంగళవారం మధ్యాహ్నం పూర్తి...
ప్రణబ్ ముఖర్జీకి ప్రముఖుల నివాళులు
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని ఆయన అధికార నివాసానికి రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ,...
‘వ్యూహమో’, కాకతాళీయమో తెలియదు!
పివి అంత్యక్రియల్లో జరిగిన అవమానం ఇప్పటికీ అర్థం కాదు n ఢిల్లీని ఆయన తనకర్మ భూమిగా భావించారు n చివరి క్షణం వరకు కాంగ్రెస్ కోసమే పనిచేశారు n అయినా అడుగడుగునా అవమానం......
పివి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు: కెసిఆర్
హైదరాబాద్: పివి ప్రపంచానికే గొప్ప సందేశాన్ని ఇచ్చారని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశంసించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు సిఎం కెసిఆర్ ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి వేడుకలు సందర్భంగా...