Monday, April 29, 2024
Home Search

రాష్ట్ర ప్రభుత్వం - search results

If you're not happy with the results, please do another search
Advani

అద్వానీ ఇంటికెళ్లి భారత రత్న ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీ: బిజెపి సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఇంటికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లి ‘భారత రత్న’పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ఖర్, మాజీ ఉపరాష్ట్రపతి...
President Droupadi Murmu awarded the Bharat Ratna to P V Narasimha Rao

భారత రత్నలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము

పివి నరసింహారావు తనయుడు ప్రభాకర్ రావు స్వీకరణ పివికి భారత రత్న దేశ ప్రజలందరికీ గర్వకారణం: మోడీ న్యూఢిల్లీ: మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నకు ఎంపికైన మాజీ ప్రధాన మంత్రులు పివి నరసింహారావు,...
Droupadi Murmu presents Bharat Ratna award to former PM PV Narasimha Rao

రాష్ట్రపతి చేతుల మీదుగా భారతరత్న అవార్డు అందుకున్న పివి కుమారుడు

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారతర్న అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు తరుపున ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...

రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సిఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే ఈ హోలీ పండుగను అందరూ ఆనందంగా...
Kerala Govt moves SC over President holding assent its Bills

రాష్ట్రపతి చర్య రాజ్యాంగ విరుద్ధం: ద్రౌపది ముర్ముపై సుప్రీంలో ఫిర్యాదు

న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులకు కారణం చెప్పకుండా నిలిపివేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చర్యను కోరుతూ కేరళలోని సిపిఎం ప్రభుత్వం అనూహ్య రీతిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రపతి చర్యను రాజ్యాంగ...

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సుప్రీంకోర్టులో ఫిర్యాదు

రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులకు కారణం చెప్పకుండా నిలిపివేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై చర్యను కోరుతూ కేరళలోని సిపిఎం ప్రభుత్వం అనూహ్య రీతిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రపతి చర్యను రాజ్యాంగ విరుద్ధంగా...
Nara Bhuvaneswari criticizes YSRCP govt

వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నారా భువనేశ్వరి విమర్శలు

విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత రాజధాని విశాఖపట్నంను గంజాయి రాజధానిగా మార్చిందని నారా భువనేశ్వరి విమర్శించారు. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తాం అని చెప్పి ఇన్నేళ్లయినా ఎక్కడా ఒక్క ఇటుక...
US govt sues Apple on monopoly charges

యాపిల్ సంస్థపై అమెరికా ప్రభుత్వం దావా

మొబైల్ అగ్రగామి యాపిల్ సంస్థపై అమెరికా ప్రభుత్వం దావా వేసింది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది. కృత్రిమగా ధరలు పెంచుతోందని న్యూజెర్సి ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ఈ దావా...
Does the state need electricity.. or not?

రాష్ట్రానికి కరెంట్ కావాలా.. వద్దా?

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌టిపిసి ఘాటు లేఖ పిపిఎ కుదుర్చుకోకపోతే ఇతర రాష్ట్రాలకు అమ్ముతామని హెచ్చరిక మన తెలంగాణ / హైదరాబాద్ : విద్యుత్తు ఉత్పత్తి కేం ద్రాల్లో రారాజుగా పిలవబడుతున్న ఎన్‌టిపిసి (జాతీయ థర్మల్...

కొత్త ప్రభుత్వం తొలి 100 రోజులకు రోడ్‌మ్యాప్ ముసాయిదా

కొత్త ప్రభుత్వం కోసం తొలి 100 రోజులకు, వచ్చే ఐదు సంవత్సరాలకు ఒక రోడ్‌మ్యాప్ రూపొందించవలసిందని మంత్రులను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం కోరారు. ఆదివారం ఉదయం మంత్రివర్గ సమావేశానికి ప్రధాని మోడీ...
Cabinet sends Lok Sabha dates to President for notification

నోటిఫికేషన్ కోసం లోక్‌సభ తేదీలు రాష్ట్రపతికి పంపిన క్యాబినెట్

న్యూఢిల్లీ: ఏడు దశల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆయా తేదీలను నోటిఫై చేసే ప్రక్రియ ఆదివారం ప్రభుత్వం ప్రారంభించింది. ఈమేరకు ఎన్నికల కమిషన్ సిఫార్సులను క్యాబినెట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించింది....
Revanth-Ramzan

ముస్లింలకు ప్రభుత్వం ఇఫ్తార్ విందు

ముఖ్య అతిథిగా హాజరైన సిఎం రేవంత్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ల అమలు బాధ్యత మాది అని వ్యాఖ్య మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల అభివృద్ధికి...
States have no power to block CAA

సిఎఎను అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదు

సిఎఎని ఉపసంహరించే ప్రసక్తే లేదు ఆ దేశాల్లోని మైనారిటీలు ఎక్కడకు వెళతారు? ఎవరి పౌరసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు కొన్ని మతాలకు చెందిన శరణార్థులకే భారత పౌరసత్వం కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ న్యూఢిల్లీ:...

కశ్మీరులో మహారాష్ట్ర భవన్

కశ్మీరులో కొత్త చరిత్రకు మహారాష్ట్ర శ్రీకారం చుడుతోంది. మొట్టమొదటిసారి కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీరులో దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారిక భవనం నిర్మాణం కానున్నది. కశ్మీరులో మహారాష్ట్ర భవన్‌ను నిర్మించాలని...
Kovind-led panel submits report on One Nation One Election to President

జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కోవింద్

న్యూఢిల్లీ : ‘ఒకే దేశం... ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం...
Amit Shah says states cannot block CAA

సిఎఎని అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదు

సిఎఎని ఉపసంహరించే ప్రసక్తి లేదు ఎవరి పౌరసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు కొన్ని మతాలకు చెందిన శరణార్థులకే భారత పౌరసత్వం కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వెనుకకు తీసుకునే ప్రసక్తి...

మహారాష్ట్ర సిఎం షిండే నేమ్‌ప్లేట్‌లో చేరిన తల్లిపేరు

ఈ ఏడాది మే1 న లేదా తరువాత పుట్టినవారి పేర్లలో తల్లి పేరు తప్పనిసరిగా చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆధార్, పాన్ కార్డులతోపాటు ప్రభుత్వ రికార్డుల్లో కూడా...
Indiramma Indla Scheme

ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం

100 శాతం సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు లబ్ధిదారులు స్థానికంగా నివాసితులై ఉండాలి అద్దెకు ఉన్నవారు సైతం అర్హులే... జిల్లా ఇన్‌చార్జీ మంత్రి అధ్యక్షతన కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక మనతెలంగాణ/హైదరాబాద్:  ఇందిరమ్మ...
CS Shati Kumari

రాష్ట్ర మహిళా సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి: సిఎస్ శాంతి కుమారి మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మహిళ సదస్సుకు దాదాపు లక్షమంది స్వయం సహాయక మహిళా సభ్యులు హాజరైతారని అధికారులు...
Shanti Kumari

ఈ నెల 12వ తేదీన లక్ష మంది మహిళలతో రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు: సిఎస్ శాంతి కుమారి

మన తెలంగాణ/హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 12 తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలచే రాష్ట్ర మహిళా సదస్సును...

Latest News

నిప్పుల గుండం