Home Search
రాష్ట్ర ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కోవింద్
న్యూఢిల్లీ : ‘ఒకే దేశం... ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం...
సిఎఎని అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదు
సిఎఎని ఉపసంహరించే ప్రసక్తి లేదు
ఎవరి పౌరసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు
కొన్ని మతాలకు చెందిన శరణార్థులకే భారత పౌరసత్వం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వెనుకకు తీసుకునే ప్రసక్తి...
మహారాష్ట్ర సిఎం షిండే నేమ్ప్లేట్లో చేరిన తల్లిపేరు
ఈ ఏడాది మే1 న లేదా తరువాత పుట్టినవారి పేర్లలో తల్లి పేరు తప్పనిసరిగా చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆధార్, పాన్ కార్డులతోపాటు ప్రభుత్వ రికార్డుల్లో కూడా...
ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
100 శాతం సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు
లబ్ధిదారులు స్థానికంగా నివాసితులై ఉండాలి
అద్దెకు ఉన్నవారు సైతం అర్హులే...
జిల్లా ఇన్చార్జీ మంత్రి అధ్యక్షతన కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక
మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ...
రాష్ట్ర మహిళా సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలి
ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి: సిఎస్ శాంతి కుమారి
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మహిళ సదస్సుకు దాదాపు లక్షమంది స్వయం సహాయక మహిళా సభ్యులు హాజరైతారని అధికారులు...
ఈ నెల 12వ తేదీన లక్ష మంది మహిళలతో రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు: సిఎస్ శాంతి కుమారి
మన తెలంగాణ/హైదరాబాద్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 12 తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో దాదాపు లక్ష మంది స్వయం సహాయక బృందాల మహిళలచే రాష్ట్ర మహిళా సదస్సును...
కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానానికి ప్రాధాన్యత
సైన్సు సిటీని అభివృద్ది చేయడమే తమ లక్ష్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో నూతన విద్యావిధానానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, సైంటిఫిక్ టెంపర్ పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్ర...
అభివృద్దిలో రాష్ట్ర సర్కార్కు పూర్తి సహకారం అందిస్తాం: పిఎం మోడీ
సోమవారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ విధానంలో రూ. 56 వేల కోట్ల ప్రాజెక్ట్లకు పీఎం ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో...
అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తాం
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ విధానంలో రూ.56 వేల కోట్ల ప్రాజెక్టులకు పీఎం ప్రారంభోత్సవాలు,...
బిజెపిలో ప్రభుత్వంలో ఆదివాసీలను గౌరవించుకున్నాం: మోడీ
ఆదిలాబాద్: తెలంగాణ ప్రజలు వికసిత్ భారత్ కోసం రావడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, 15 రోజుల్లోనే ఐదు ఎయిమ్స్ సంస్థలను ప్రారంభించామన్నారు....
ఎన్టిపిసికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిలాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో రేవంత్ మీడియాతో...
రాష్ట్రంలో త్వరలో కల్లు బార్లు
ఏర్పాటు దిశగా కార్యాచరణ
గీత వృత్తిని ఆధునికీకరించాల్సిన అవసరం ఉంది
గౌడసంఘం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం
మన తెలంగాణ/మహబూబ్నగర్ రూరల్ : రాష్ట్రంలో రానున్న రోజుల్లో ‘కల్లు బార్ల్లు’ ఏర్పా టు చేసే దిశగా...
ఇందిరమ్మ ఇళ్లు ఏవిధంగా పంపిణీ చేస్తారో ప్రభుత్వం చెప్పాలి
ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పతనం: ఎంపి బండి సంజయ్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను ఏ ప్రాతిపదికన పంపిణీ చేస్తారో...
మాది కాలయాపన చేసే ప్రభుత్వం కాదు
ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: మాది కాలయాపన చేసే ప్రభుత్వం కాదనీ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు....
రాష్ట్రానికి ఐఐహెచ్టి
కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న మంత్రి తుమ్మల
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టి)సంస్థను మంజూరు చేసిందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార జౌళిశాఖల...
మమత ప్రభుత్వంపై మోడీ ఫైర్
అణచివేత, వంచన, ఆనువంశిక రాజకీయాలకు ప్రతీక
పథకాలను కుంభకోణాలుగా మలచడంలో ‘మాస్టర్’
మమత ప్రభుత్వంపై మళ్లీ మోడీ విమర్శలు
బెంగాల్లో మొత్తం 42 సీట్లు గెలవాలి
రాష్ట్ర బిజెపికి లక్షం నిర్దేశం
కృష్ణనగర్ (పశ్చిమ బెంగాల్): ప్రధాని నరేంద్ర మోడీ...
రాష్ట్రంలోనూ ఫసల్ బీమా
ఫసల్బీమా అమలు చేస్తాం: సిఎం రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో రైతులకు దన్నుగా నిలుస్తూ ఈ రంగాన్ని బలోపేతం చేయటమే తమ ప్రభుత్వ లక్షం అని సిఎం రేవంత్రెడ్డి అన్నారు. సాగురంగంలో ప్రతికూలతలను తట్టకుంటూ...
డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో అనర్థమే: రాహుల్ గాంధీ విమర్శ
డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో అనర్థమే
యుపిలో ‘జంగిల్ రాజ్’ గ్యారంటీ
‘అసత్యాల వ్యాపారానికి’ శాంతి భద్రతల పరిస్థితి పెద్ద ఉదాహరణ
రాహుల్ గాంధీ విమర్శ
యుపి పరిస్థితిపై కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్లో డబుల్ ఇంజన్...
రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతోంది
సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ
మన తెలంగాణ/హైదరాబాద్ : తమ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన...
అమ్మవారి కుంకుమ భరిణె అంత పవిత్రంగా రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడుకుంటాం
జాతరను విజయవంతం చేయడంలో సహకరించిన సిఎంకు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు
పర్యాటక, దేవాదాయశాఖల మంత్రి కొండా సురేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల కుంకుమ భరిణె అంత...