Home Search
వరదలు - search results
If you're not happy with the results, please do another search
చెన్నై వరదల్లో చిక్కుకున్న అమీర్ఖాన్..
తమిళనాడును భారీ వరదలు ముంచెత్తున్నాయి. ఇళ్లల్లోకి వరదలు నీళ్లు క్రమంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామాన్య ప్రజలతోపాటు సినీ సెలబ్రెటీస్ కూడా ఈ వరదల్లో చిక్కుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్...
తెలంగాణకు ‘రెడ్ అలర్ట్’
నేడు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు : ఐఎండి
అప్రమత్తంగా ఉండండి.. జిల్లా కలెక్టర్లకు సిఎస్ శాంతికుమారి ఆదేశాలు
మన తెలంగాణ/ హైదరాబాద్ : మిగ్ జాం తుఫాను ప్రభావంతో తెలంగాణలోని పలు...
కాస్త తేరుకున్న చెన్నై నగరం
తగ్గుముఖం పట్టిన కుండపోత వర్షాలు
మళ్లీ ప్రారంభమైన విమాన సర్వీసులు
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు
వర్షాల కారణంగా 12 మంది మృతి
చెన్నై: మిగ్జాం తుపాను ప్రభావంతో స్తంభించిన చెన్నై నగరం వరద ప్రభావంనుంచి కాస్త తేరుకుంటోంది....
పక్షితనాన్ని కలగనే కవిత్వం
కటకం గజపతులలో మొదటివారు కపిలేశ్వర గజపతి. ఇతను శ్రీకృష్ణదేవరాయల కంటే ముందువాడు. ఇతని భార్య పేరు పార్వతి. ఐదు వందల యేళ్లకు మునుపే గజపతి తన భార్య పేరు మీద పార్వతీపురాన్ని కట్టించాడు....
అంబర్పేటకు మెట్రో తెస్తాం
అంబర్పేట: హైదరాబాద్ అందరికీ. అమ్మ లాంటిది కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాదులో ఎలాంటి కర్ఫ్యూలు, మత ఘర్షణలు, కుల పంచాయతీలు లేవని, అన్ని వర్గాల ప్రజలను కాపాడుకునే బాధ్యత బి ఆర్ఎస్ ప్రభుత్వం...
ఉత్తర్కాశీలో జటిల టన్నెల్ సవాలు
డెహ్రాడూన్ : కాలంతో క్షణాలతో పోటీపడుతూ ప్రాణాలు రక్షించే ఘట్టం పలు సంక్లిష్టతల మధ్య సాగుతోంది. ఉత్తర్కాశీలో సిల్క్యారా టన్నెల్ కుప్పకూలి , నిర్మాణ పనులలో ఉన్న 41 మంది వివిధ రాష్ట్రాలకు...
‘కాప్28’ వాతావరణ వ్యాపారమా?
సుమారు అర్ధ శతాబ్ది కాలంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పుకు విఘాతం కలిగిస్తున్న కాలుష్య సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఏడాది సదస్సులు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఈ సదస్సులు వాతావరణ కాలుష్యం...
వడ్డీలేని గృహ రుణాలు
‘హౌజింగ్ ఫర్ ఆల్’ అనేది తమ నినాదం
ఇళ్లు కొనే మధ్య తరగతి ప్రజల కోసం
వడ్డీ లేని ఇళ్ల రుణాలను ఇవ్వాలన్నదే సిఎం కెసిఆర్ ఆలోచన
తెలంగాణపై అహంకారం కాదు, చచ్చేంత మమకారం ఉంది
మనతెలంగాణ/హైదరాబాద్:...
పేద, బలహీనులకు ఉచిత న్యాయం
లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్- 1987 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39ఎ సమాజంలోని పేద, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తూ అందరికీ న్యాయం చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 22(1)లూ...
తెలంగాణకు గుదిబండ రెడీ
సాంకేతికంగా వివిధ అంశాలపై క్షేత్ర స్థాయి సర్వేలు నిర్వహించి రూపొందించిన సాగునీటి పథకం డిపిఆర్లను మార్చి.. ప్రాజెక్టులకు కీలక అంశాలతో కూడిన అనుమతులు ఇచ్చే కేంద్ర జలసంఘం, పర్యావరణ అటవీ సంస్థలు, గ్రీన్ట్రిబ్యునళ్లు...
కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులన్నీ పటిష్టంగా ఉన్నాయి: భట్టి విక్రమార్క
ఖమ్మం : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన నాగార్జునసాగర్, శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులు అనేక వరదలు తట్టుకొని నేటికీ చెక్కుచెదరలేదని సిఎల్ పి నేత మల్లు భట్టి విక్రమార్క్ అన్నారు. శనివారం ఖమ్మం...
బరిలో ముగ్గురు ఎంపిలు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి ప్రకటించింది. కీలక నేతల పేర్లు ఖరారయ్యాయి. కరీంనగర్ ఎంపి గా ఉన్న జాతీయ ప్రధాన కార్యదర్శి...
బ్యారేజ్ కుంగిపోవడానికి బాధ్యులు ఎవరో తేల్చాలి : ఈటల రాజేందర్.
మనతెలంగాణ/ హైదరాబాద్ : బ్యారేజ్ కుంగిపోవడానికి కారణమైన బాధ్యులపై చర్యలతో పాటు ప్రజలకు నీళ్లు ఎలా ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కోరారు. లక్ష్మిబ్యారేజ్ లో కొంతభాగం...
దసరా తర్వాత రెండో జాబితాను ప్రకటిస్తాం : కిషన్రెడ్డి
27న అమిత్ షా, అగ్ర నేతలలో రాష్ట్రంలో ప్రచారం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రస్తుత శాసనసభ్యులు, ఎంపిలు, మున్సిపల్ చైర్మన్లు తదితరులకు మొదటి జాబితాలో చోటు దక్కిందని, దసరా తర్వాత రెండో జాబితాను ప్రకటిస్తామని...
పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’కు పుట్టినరోజు శుభాకాంక్షలు
వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఒక్కో హీరోది ఒక్కో ప్రత్యేకత, గొప్పదనం ఉన్నాయి. పౌరాణిక పాత్రల్లో మరెవరికీ సాధ్యం కానంత గొప్పగా నటించి ఖ్యాతి పొందారు ఎన్టీఆర్. సామాజిక చిత్రాల్లో ఏఎన్నార్ ఒక...
కాళేశ్వరం.. కెసిఆర్ కుటుంబానికి ఎటిఎం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండంతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే అద్భుతమని గొప్పలు చేప్పారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిమండిపడ్డారు. రైతులను బస్సుల్లో తీసుకెళ్లి కాళేశ్వరం...
సిక్కిం వరద మృతుల సంఖ్య 22
జల్పాయ్గురి : సిక్కింలో ఆకస్మిక వరదలకు చనిపోయిన వారి సంఖ్య 22కు చేరుకుంది. ఇప్పటికీ గల్లంతైన 103 మందికోసం గాలింపు చర్యలు ఉధృతం చేశారు. సిక్కిం వరదలలో ఏడుగురు ఆర్మీ సిబ్బంది కూడా...
అమెరికాలో ప్రారంభమైన సాంస్కృతిక ఉత్సవాలు
న్యూయార్క్: అమెరికాలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమెరికా క్యాపిటల్ భవనం ఎదుట ఉన్న విశాల ప్రాంగణంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయి....
మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు
అక్టోబర్ చివరి నాటికి మూసీనీటి శుద్ధీకరణ పనులు పూర్తి
గత ప్రభుత్వాల వల్లే మురికి కూపంగా మూసీనది
సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ను పూర్తి చేసి ఈ బ్రిడ్జిలు కడుతున్నాం
గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతాం
రాష్ట్ర పురపాలక,...
లిబియా జలప్రళయం.. 5 వేల మందికి పైగా మృతి
డెర్నా: ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఇప్పటివరకు 5300 మంది మృతి చెందారని , ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే 30,000 మంది...