Tuesday, May 7, 2024
Home Search

వరదలు - search results

If you're not happy with the results, please do another search
Kishan Reddy

దసరా తర్వాత రెండో జాబితాను ప్రకటిస్తాం : కిషన్‌రెడ్డి

27న అమిత్ షా, అగ్ర నేతలలో రాష్ట్రంలో ప్రచారం మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రస్తుత శాసనసభ్యులు, ఎంపిలు, మున్సిపల్ చైర్మన్లు తదితరులకు మొదటి జాబితాలో చోటు దక్కిందని, దసరా తర్వాత రెండో జాబితాను ప్రకటిస్తామని...
Happy Birthday to Pan India Star Prabhas

పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్‌’కు పుట్టినరోజు శుభాకాంక్షలు

వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఒక్కో హీరోది ఒక్కో ప్రత్యేకత, గొప్పదనం ఉన్నాయి. పౌరాణిక పాత్రల్లో మరెవరికీ సాధ్యం కానంత గొప్పగా నటించి ఖ్యాతి పొందారు ఎన్టీఆర్. సామాజిక చిత్రాల్లో ఏఎన్నార్ ఒక...
Revanth reddy comments on kaleshwaram project

కాళేశ్వరం.. కెసిఆర్ కుటుంబానికి ఎటిఎం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండంతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై ఆరోపణలు గుప్పిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే అద్భుతమని గొప్పలు చేప్పారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిమండిపడ్డారు. రైతులను బస్సుల్లో తీసుకెళ్లి కాళేశ్వరం...

సిక్కిం వరద మృతుల సంఖ్య 22

జల్పాయ్‌గురి : సిక్కింలో ఆకస్మిక వరదలకు చనిపోయిన వారి సంఖ్య 22కు చేరుకుంది. ఇప్పటికీ గల్లంతైన 103 మందికోసం గాలింపు చర్యలు ఉధృతం చేశారు. సిక్కిం వరదలలో ఏడుగురు ఆర్మీ సిబ్బంది కూడా...
Cultural festivals started in America

అమెరికాలో ప్రారంభమైన సాంస్కృతిక ఉత్సవాలు

న్యూయార్క్: అమెరికాలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమెరికా క్యాపిటల్ భవనం ఎదుట ఉన్న విశాల ప్రాంగణంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయి....
Moosi river

మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు

అక్టోబర్ చివరి నాటికి మూసీనీటి శుద్ధీకరణ పనులు పూర్తి గత ప్రభుత్వాల వల్లే మురికి కూపంగా మూసీనది సివరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను పూర్తి చేసి ఈ బ్రిడ్జిలు కడుతున్నాం గోదావరి జలాలతో గండిపేట చెరువును నింపుతాం రాష్ట్ర పురపాలక,...

లిబియా జలప్రళయం.. 5 వేల మందికి పైగా మృతి

డెర్నా: ఆఫ్రికా దేశం లిబియాలో డేనియల్ తుపాను సృష్టించిన జలప్రళయంతో ఇప్పటివరకు 5300 మంది మృతి చెందారని , ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే 30,000 మంది...
Himalayan region at risk

ప్రమాదంలో హిమాలయ ప్రాంతం

హిమాలయాల అందచందాల వైభవం ఎందరినో ఆకట్టుకుంటుంది. గత కొన్నేళ్లుగా శిఖరాలపై మంచు తరిగిపోతుండడం ఆందోళన కలిగించే అంశమే అయినా ఇప్పటికీ హిమాలయాలు కవులను, కళాకారులను మధుర స్వప్నాల్లో విహరింపచేస్తుంది. కానీ ఈ రోజు...
G20 Summit 2023

జి20 నిష్క్రియాత్మకం

వాతావరణం రుణ సంక్షోభాలపై జి20 నిష్క్రియాత్మకం అత్యంత ఘనమైన పలు బహుళ దేశాలతో కూడిన అంతర్జాతీయ వేదికలు, ఆర్థిక సంస్థలు అమెరికా, దాని మిత్ర దేశాల రాజకీయ వ్యూహాలతో భాగంగా ఏర్పడినవే గాని అర్థవంతమైన...
GHMC Mayor alert order to zonal commissioners

అప్రమత్తంగా ఉండాలి.. జోనల్ కమిషనర్లకు మేయర్ ఆదేశం

మనతెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం లో జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మిఅధికారులను అప్రమత్తం చేశారు. నగరంలో వర్షం మొదలు కాగానే టెలి కాన్ఫరేన్స్ ద్వారా జోనల్ కమిషనర్ ల...

పర్యావరణ మార్పులు భారత్ ఆహార భద్రత

మనకు మనం కోరి తెచ్చుకున్న జీవన నడవడిక మన చుట్టూవున్న పర్యావరణ సమతుల్యతను దెబ్బ తీస్తుంది. భవిష్యత్తులో మనం తినే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకు కరవురానుంది. ఈ విషయంలో ఇప్పటికే...

మాంసాహారులతోనే హిమాచల్‌కు మూడింది

కోల్‌కతా : హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజలు ఎక్కువగా మాంసాహారులే అవుతున్నందుననే వరదలు, కొండచరియలు విరిగిపడటం జరుగుతోందని ఐఐటి మండి డైరెక్టర్ లక్ష్మిధర్ బెహెరా వ్యాఖ్యానించారు. దీనిని చూసైనా విద్యార్థులు మాంసం ముట్టబోమని ప్రతిన...

అసోంలో వరదలకు 15 మంది మృతి

గువాహటి: అసోం రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్రకు వరదలు రావడంతో ఇప్పటివరకు 17 జిల్లాల్లో దాదాపు 1.90 లక్షల మంది నిర్వాసితులయ్యారు. మంగళవారం శివసాగర్ జిల్లాలో ఒకరు మరణించడంతో మొత్తం మృతుల...
el nino effect in india

పర్యావరణానికి ఎల్‌నినో ముప్పు

సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రతలు కనీసం ఐదు రుతువుల్లో వరుసగా 0.5 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైతే ఎల్‌నినోకు సంకేతంగా భావిస్తారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో పరిస్థితులు తరచుగా ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పిలిప్పీన్స్,...

వాసవీ క్లబ్ భవనానికి 500 గజాలు, రూ.25 లక్షల అందిస్తా

ఎం ఎల్ ఏ నన్నపునేని నరేందర్ వరంగల్ కార్పొరేషన్:- వైశ్యులందరు గొప్పగా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారని కరోనా, వరదల్లో వైశ్యులు గొప్పగా సేవ చేశారని తూర్పు ఎం ఎల్ ఏ నన్నపునేని నరేందర్...

సరిహద్దు గ్రామాల్లో వరద ముప్పు…

న్యూఢిల్లీ : ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలకు సట్లెజ్ నదికి వరదలు వచ్చి పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో వందల గ్రామాలకు వరద ముప్పు ఏర్పడింది. ఈ ప్రభావం ఆ జిల్లాలో ఉన్న...

బిసి కులాల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసిఆర్

రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లా ప్రతినిధి: బిసి కులాల జీవితాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెలుగులు నింపారని రాష్ట్ర...
The role of teachers is priceless: CM KCR

విధ్వంసం నుంచి విజయ తీరాలకు

సమైక్య పాలనలో సంక్షుభిత తెలంగాణ.. స్వపరిపాలనలో సుభిక్ష తెలంగాణ పదేళ్ల నాటి పరిస్థితులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె పిండేస్తుంది నేడు పిన్న తెలంగాణే దేశానికి ప్రగతి పతాకగా అవతరించింది ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రక్షాళన అనతికాలంలోనే తిరుగులేని...
The CM awarded the awards to 14 officials

14 మంది అధికారులకు అవార్డులను ప్రదానం చేసిన సిఎం

మనతెలంగాణ/హైదరాబాద్ :  ఇటీవల కాలంలో సంభవించిన భారీ వరదలు, వర్షాల్లో ధైర్య సాహాసాలు ప్రదర్శించిన 14మంది అధికారులకు అవార్డులను సిఎం కెసిఆర్ ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రశంసించారు....
BJP Mahadharna

వచ్చే నెల 4న మహాధర్నా

ఈ నెల 16,17 తేదీల్లో బస్తీల సమస్యలపై ‘బస్తీల బాట‘ 18వ తేదీన డబుల్ బెడ్ రూం ఇండ్ల ఇవ్వాలని మండల కేంద్రాల్లో ధర్నాలు 23,24 తేదీల్లో అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా హైదరాబాద్ :...

Latest News