Sunday, May 19, 2024
Home Search

వరదలు - search results

If you're not happy with the results, please do another search

పర్యావరణ మార్పులు భారత్ ఆహార భద్రత

మనకు మనం కోరి తెచ్చుకున్న జీవన నడవడిక మన చుట్టూవున్న పర్యావరణ సమతుల్యతను దెబ్బ తీస్తుంది. భవిష్యత్తులో మనం తినే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకు కరవురానుంది. ఈ విషయంలో ఇప్పటికే...

మాంసాహారులతోనే హిమాచల్‌కు మూడింది

కోల్‌కతా : హిమాచల్ ప్రదేశ్‌లో ప్రజలు ఎక్కువగా మాంసాహారులే అవుతున్నందుననే వరదలు, కొండచరియలు విరిగిపడటం జరుగుతోందని ఐఐటి మండి డైరెక్టర్ లక్ష్మిధర్ బెహెరా వ్యాఖ్యానించారు. దీనిని చూసైనా విద్యార్థులు మాంసం ముట్టబోమని ప్రతిన...

అసోంలో వరదలకు 15 మంది మృతి

గువాహటి: అసోం రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్రకు వరదలు రావడంతో ఇప్పటివరకు 17 జిల్లాల్లో దాదాపు 1.90 లక్షల మంది నిర్వాసితులయ్యారు. మంగళవారం శివసాగర్ జిల్లాలో ఒకరు మరణించడంతో మొత్తం మృతుల...
el nino effect in india

పర్యావరణానికి ఎల్‌నినో ముప్పు

సముద్ర ఉపరితలం ఉష్ణోగ్రతలు కనీసం ఐదు రుతువుల్లో వరుసగా 0.5 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైతే ఎల్‌నినోకు సంకేతంగా భావిస్తారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎల్‌నినో పరిస్థితులు తరచుగా ఆస్ట్రేలియా, ఇండోనేషియా, పిలిప్పీన్స్,...

వాసవీ క్లబ్ భవనానికి 500 గజాలు, రూ.25 లక్షల అందిస్తా

ఎం ఎల్ ఏ నన్నపునేని నరేందర్ వరంగల్ కార్పొరేషన్:- వైశ్యులందరు గొప్పగా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారని కరోనా, వరదల్లో వైశ్యులు గొప్పగా సేవ చేశారని తూర్పు ఎం ఎల్ ఏ నన్నపునేని నరేందర్...

సరిహద్దు గ్రామాల్లో వరద ముప్పు…

న్యూఢిల్లీ : ఉత్తరాదిన కురుస్తున్న భారీ వర్షాలకు సట్లెజ్ నదికి వరదలు వచ్చి పంజాబ్ లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో వందల గ్రామాలకు వరద ముప్పు ఏర్పడింది. ఈ ప్రభావం ఆ జిల్లాలో ఉన్న...

బిసి కులాల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసిఆర్

రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లా ప్రతినిధి: బిసి కులాల జీవితాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెలుగులు నింపారని రాష్ట్ర...
The role of teachers is priceless: CM KCR

విధ్వంసం నుంచి విజయ తీరాలకు

సమైక్య పాలనలో సంక్షుభిత తెలంగాణ.. స్వపరిపాలనలో సుభిక్ష తెలంగాణ పదేళ్ల నాటి పరిస్థితులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె పిండేస్తుంది నేడు పిన్న తెలంగాణే దేశానికి ప్రగతి పతాకగా అవతరించింది ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రక్షాళన అనతికాలంలోనే తిరుగులేని...
The CM awarded the awards to 14 officials

14 మంది అధికారులకు అవార్డులను ప్రదానం చేసిన సిఎం

మనతెలంగాణ/హైదరాబాద్ :  ఇటీవల కాలంలో సంభవించిన భారీ వరదలు, వర్షాల్లో ధైర్య సాహాసాలు ప్రదర్శించిన 14మంది అధికారులకు అవార్డులను సిఎం కెసిఆర్ ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రశంసించారు....
BJP Mahadharna

వచ్చే నెల 4న మహాధర్నా

ఈ నెల 16,17 తేదీల్లో బస్తీల సమస్యలపై ‘బస్తీల బాట‘ 18వ తేదీన డబుల్ బెడ్ రూం ఇండ్ల ఇవ్వాలని మండల కేంద్రాల్లో ధర్నాలు 23,24 తేదీల్లో అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా హైదరాబాద్ :...

వరదపై వాగ్యుద్ధం

మనతెలంగాణ/హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో నివేదికలు అందగానే రైతులకు, ప్రజలకు నష్టపరిహారం అందజేస్తామని రాష్ట్ర శాసన సభ వ్యవహారాలు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు....

మూడు రోజులు అసెంబ్లీ

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బిఎసి సమావేశంలో మూడురోజుల పాటు అసెం బ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై సభ్యులు చర్చించారు....
Meetings should be held not less than 20 days: Bhatti

20 రోజులకు తగ్గకుండా సమావేశాలు నిర్వహించాలి : భట్టి

హైదరాబాద్ : ప్రధాన మైన అనేక అంశాలపై చర్చించడానికి కనీసం 20 రోజులకు తగ్గకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కోరినట్లు సిఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్క తెలిపారు. వరదలు, పంట, ఆస్తి నష్టం,...
KCR assured the people of the state

రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ భరోసా

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు...
BAC meet

మూడురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ : స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బిఏసి సమావేశంలో మూడురోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలపై సభ్యులు...

వరద నష్టంపై కేంద్ర బృందం పర్యటన

ములుగు: అంతర్ మంత్రిత్వశాఖ కేంద్ర బృందం ఎన్‌డిఎంఏ జాయింట్ సెక్రటరీ కునాల్ సత్యార్ధి ఆధ్వర్యంలో కేంద్రం బృందం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటన ముగించుకుని ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వరదల...

ముంపు ప్రాంతల్లో పర్యటించిన గవర్నర్ తమిళసై

సుబేదారి: వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కురిసిన భారీ వర్సాలకు దెబ్బతిన్న ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర గవర్నర్, డాక్టర్ సౌందర్య రాజన్ బుధవారం ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ జవహర్...
Governor Tamilisai visit Warangal Flood Areas

వరంగల్ వరద ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై పర్యటన..

వరంగల్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు వరంగల్ వెళ్లిన గవర్నర్, భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన గవర్నర్ కు...
20 people died due to heavy rains in Beijing

బీజింగ్‌లో భారీ వర్షాలకు 20 మంది మృతి

బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్‌లో భారీ వర్షాల కారణంగా 20 మంది మృతి చెందారు. 27 మంది గల్లంతయ్యారు. రోడ్లు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరదనీరు ముంచెత్తడంతో రైల్వేస్టేషన్లను...

సర్కార్ ఆర్‌టిసి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టిఎస్‌ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణ యం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర...

Latest News

Rain in the city

నగరంలో వాన