Home Search
శంషాబాద్ - search results
If you're not happy with the results, please do another search
ప్రధానమంత్రి మోడీ ఎన్నికల వరాలు
రాష్ట్రానికి పసుపు బోర్డు,
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు
మన తెలంగాణ/ హైదరాబాద్/ మహబూబ్నగర్ బ్యూరో : రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు, కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ...
1,20,100
ఇవి మద్యం షాపులకు వచ్చిన దరఖాస్తులు
అప్లికేషన్లతోనే సర్కార్కు రూ.2,402కోట్ల ఆదాయం
దరఖాస్తుల్లో రంగారెడ్డి జిల్లా టాప్.. తర్వాతి స్థానాల్లో నల్లగొండ, ఖమ్మం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తా యి. శుక్రవారంతో...
కాందిశీకుల భూములు అన్యాక్రాంతం !
ఒక వైపు కేంద్రం...మరోవైపు కబ్జాదారులు
వేలల్లో నిర్మాణాలు వాటికి ఇంటి నెంబర్లు..
ఆ ఆస్తులను ఎలా స్వాధీనం చేసుకోవాలన్న దానిపై ప్రభుత్వం చర్చలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్తులపై ప్రభుత్వం ఆరా
మనతెలంగాణ/హైదరాబాద్: కాందిశీకుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఒకవైపు...
శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
సిటిబ్యూరోః ఎయిర్పోర్టు అధికారుల కళ్లుగిప్పి విదేశాల నుంచి బంగారం తీసుకుని వచ్చిన వ్యక్తిని ఎయిర్ పోర్టు ఇంటెలీజెన్స్ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు....
హైదరాబాద్ శివార్లలో కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యం
శంషాబాద్: హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్లో శుక్రవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గురువారం అర్థరాత్రి శ్రీనివాస కాలనీ సమీపంలోని ఓ బహిరంగ ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు....
షాబాద్ ప్రీబిడ్ మీటింగ్ విజయవంతం
ఔత్సాహికులు వందమంది హాజరు n తొలిదశలో 50 ప్లాట్లను వేలం పెట్టిన హెచ్ఎండిఏ
మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని షాబాద్ రెవెన్యూ గ్రామంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ)...
షాబాద్ ప్రీబిడ్ మీటింగ్ విజయవంతం
ఔత్సాహికులు వందమంది హాజరు
తొలిదశలో 50 ప్లాట్లను వేలం పెట్టిన హెచ్ఎండిఏ
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలోని షాబాద్ రెవెన్యూ గ్రామంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) శనివారం నిర్వహించిన...
గర్భవతి మెడపై కత్తిపెట్టి రూ.10లక్షలు దోచుకున్న నిందితుడు
సిటిబ్యూరోః జూబ్లీహిల్స్లోని ఓ ఇంట్లోకి దూరి గర్భవతి మెడపై కత్తి పెట్టి రూ.10లక్షలు దోచుకున్న నిందితుడు సికింద్రాబాద్లో ఉరివేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది....
కమలంలో కల్లోలం
రంగారెడ్డి : కమల దళంలో ఊపు తప్ప నైరాశ్యం కనిపిస్తుంది. వలసనేతలతో పార్టీ నిండటంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో సత్తాచాటుతామన్న ఆశలు అంతలోనే ఆవిరైపోతున్నాయి. వలస వచ్చే నేతల సంగతి...
పెండింగ్ చలాన్లు..బైక్ కి నిప్పు పెట్టిన యువకుడు
హైదరాబాద్: పెండింగ్ చలాన్లు చెల్లించమన్నందుకు ఓ యువకుడు బైక్ కి నిప్పు పెట్టిన సంఘటన హైదరాబాద్ లోని శంషాబాద్ ఆర్ జిఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళ వారం చోటు చేసుకుంది. వివరాలలోకి...
చురుగ్గా ఎయిర్పోర్టు మెట్రో పనులు
హైదరాబాద్: ఎయిర్పోర్టు మెట్రో పనులు చురుగ్గా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఎయిర్పోర్టు మెట్రో పనులు క్షేత్ర స్థాయిలో వేగంగా జరిగేలా మెట్రో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ...
హత్యకు 15 రోజుల ముందే 20 అడుగుల గొయ్యి
మళ్లీ ప్లాన్ ఛేంజ్.. అప్సర కేసులో వెలుగులోకి కీలక విషయాలు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అప్సర కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పూజారి సాయికృష్ణకు పోలీసుల కస్టడీ ముగియనుండటంతో.....
అమిత్షా తెలంగాణ టూర్ ఖరారు..
హైదరాబాద్ ః రాష్ట్రంలో ప్రధాన పార్టీలు రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు నిరంతరం ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు చేస్తోంది. ప్రస్తుతం బీజేపీ హైకమాండ్ ఫోకస్ అంతా తెలంగాణ...
గూగుల్లో చూసి అప్సర హత్య
సిటీబ్యూరో: యువతిని పూజారి హత్య చేసిన కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. సరూర్నగర్కు చెందిన అప్సరను అదే కాలనీలో ఉంటున్న పూజారి ఈ నెల 3వ తేదీన హత్య...
అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణకు రిమాండ్
హైదరాబాద్: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న 30 ఏళ్ల మహిళను హత్య చేసిన కేసులో హైదరాబాద్లోని సరూర్నగర్లోని ఓ ఆలయ పూజారిని సిటీ కోర్టు శనివారం జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. శుక్రవారం అరెస్టు చేసిన...
ఇది పూజారి దృశ్యం
సిటిబ్యూరోః గుడికి వచ్చే భక్తురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారి ఆమెను హత్య చేసిన సంఘటన శంషాబాద్లో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి తన కార్యాలయంలో...
సమాజంలో మహిళలకు భద్రత మరింత అవసరం
త్వరలో 18 గృహహింస సెంటర్లు ప్రారంభం
అదనంగా 9,424 సైబర్ అంబాసిడర్లను నియమించుకుంటున్నాం
ఈవ్టీజర్ల భరతం పట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా షీ టీమ్స్ సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి
ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లను మరింత విస్తరిస్తున్నాం
మహిళా అదనపు భద్రతా విభాగం అదనపు...
అటవీశాఖ అనుమతి లేకుండా చెట్ల నరికివేత..!
శేరిలింగంపల్లి: అటవీశాఖ అ నుమతులు తీసుకోకుండా చెట్లను నరికివేసినందుకు ఓ అధికారిపై వేటు పడింది. ఈ ఘటనపై ఫారెస్ట్ అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. దారి వెంట ఉన్న చెట్లను నరికివేసి ఉన్నతాధికారులకు...
పేదల భూముల్లో వ్యాపారం తగునా
హైదరాబాద్ : ఎస్సి, ఎస్టిలకు కేటాయించిన అసైన్డ్ భూములను లాక్కుని ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని, దీనిని వెంటనే ఆపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి...
పల్లెటూరు రివెంజ్ కామెడీ జోనర్లో…
తెలంగాణ పల్లె కథతో వస్తున్న సినిమా ‘తురుమ్ ఖాన్లు’. ‘స్టార్ ఫిల్మ్ ఫ్యాక్టరీ‘ బ్యానర్పై ఎండీ. ఆసిఫ్ జానీ నిర్మాతగా, శివకళ్యాణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం శంషాబాద్లో జరిగిన ఆఖరి షెడ్యూల్తో...