Sunday, May 19, 2024
Home Search

సిపిఐ - search results

If you're not happy with the results, please do another search
Union Minister Giriraj Slams Congress

కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల వల్లే ఈ పరిస్థితి: కేంద్ర మంత్రి

బెగుసరాయ్(బీహార్): దేశంలో 1950 నుంచి ముస్లిం జనాభా పెరగడానికి కాంగ్రెస్ అవలంబించిన బుజ్జగింపు రాజకీయాలే కారణమని కేంద్ర మంత్రి, బిజెపి నాయకుడు గిరిరాజ్ సింగ్ గురువారం ఆరోపించారు. 1971 తర్వాత అప్పటి కాంగ్రెస్...
Will the assurances to the Congress come together

కాంగ్రెసుకు హామీలు కలిసి వచ్చేనా!

కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఉంచిన హామీలు, వాగ్దానాలు కలిసి వచ్చేనా! అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అధికారం చేపట్టేందుకు, బిజెపిని లోక్‌సభ ఎన్నికల్లో నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు పెట్టిన హామీలు...

బిజెపి ఓట్లు కొంటుంది: మమత బెనర్జీ

ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలకు భారతీయ జనతా పార్టీ (బిజెపి) డబ్బు చెల్లిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా బెనర్జీ బుధవారం ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి...

బిఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతే

మన తెలంగాణ/చింతకాని : అబద్ధాల పునాదులపై బిఆర్‌ఎస్ పుట్టిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సిపిఎం, సిపిఐ బలపరుస్తున్న కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురామరెడ్డితో కలిసి...
BJP to cross 200 seats Says Shashi Tharoor

200 సీట్లు దాటడం బిజెపికి సవాలే

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం అధికార బిజెపి పెట్టుకున్న లక్ష్యాన్ని కాంగ్రెస్ నాయకుడు, తిరువనంతపురం సిట్టింగ్ అభ్యర్థి శశి థరూర్ గురువారం ఎద్దేవా చేశారు. బిజెపి చెప్పుకుంటున్న 400(సీట్లు)కి పైనే ఒక జోక్....
Khabardar Prime Minister: CM Revanth Reddy

ఖబడ్దార్.. మోడీ

బెదిరింపులకు దిగితే నిజాంలకు, రజాకార్లకు పట్టిన గతే బిజెపికి మోడీ, అమిత్ షా నాపై పగబట్టారు రిజర్వేషన్లు రద్దు చేస్తారన్నందుకే నాపై కేసు కేసులకు భయపడేవాణ్ని కాను ఇలా వ్యవహరించినందుకే కెసిఆర్‌ను ప్రజలు బొందపెట్టారు గుజరాత్ ఆధిపత్యం...
Parliament security breach

‘కూటమి’ ముసుగులో కుమ్ములాటలు

సంపాదకీయం: కేంద్రంలో అప్రతిహతంగా కొనసాగుతున్న మోడీ నేతృత్వం లోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి ముగింపు పలకాలన్న ప్రధాన లక్షంతో విపక్షాల సమైక్య ‘ఇండియా’ కూటమిలో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. సీట్ల సర్దుబాటు నుంచి ప్రచారాల వరకు...

నేడు రెండో విడత పోలింగ్

లోక్‌సభ ఎన్నికల రెండవ దశ పోలింగ్ శుక్రవారం 89 నియోజకవర్గాలలో జరగనుండగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, శశి థరూర్, నటుడు అరుణ్ గోవిల్ తదితర ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బిజెపి...
EC Notice

బిజెపికి ఈసి నోటీసు

న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్ ను ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి ఉల్లంఘించినందుకు ఎన్నికల సంఘం బిజెపి కి నోటీసు ఇచ్చింది. విచ్ఛినకర, ద్వేషపూరిత ప్రసంగాన్ని ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్ లోని బాన్స్...
Phase 2 of Lok Sabha polls on Friday

లోక్ సభ రెండో దశ ఎన్నికలు రేపే !

హైదరాబాద్: లోక్ సభ రెండో దశ ఎన్నికలు రేపు(శుక్రవారం) జరుగనున్నాయి. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగనున్నాయి. కాగా ఈ 89 సీట్లలో 9 ఎస్సీలకు,...

శశి థరూర్ గెలుపు ఖాయం:ప్రకాష్ రాజ్

కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శశి థరూర్ మరోసారి విజయం సాధిస్తారని సినీ నటుడు ప్రకాష్ రాజ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపి...

ఓటమి భయంతోనే… మోడీ మత చిచ్చు

మన తెలంగాణ/మేడ్చల్‌జిల్లాప్రతినిధి : ప్రధాని మోడీని ఓట మి భయం వెంటాడుతోందని, అందుకోసమే రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలకు తెరలేపారని ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్...

కాంగ్రెస్‌కు.. కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ ఇది: సిఎం రేవంత్ రెడ్డి

భువనగిరి పాదాల వద్ద గగనమంత ఎత్తున ఎగిశాయి అభిమాన కెరటాలు. త్యాగాల స్థూపాల సాక్షిగా సాగిన జైత్రయాత్ర ఇది. కాంగ్రెస్‌కు.. కామ్రేడ్లకు కుదిరిన దోస్తీ ఇది.. కంచుకోటపై ఎగురుతుంది గెలుపు జెండా అని...

రైతు రుణం తీర్చుకుంటా

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి : బిజెపి, బిఆర్‌ఎస్‌కు ఓట్లడిగే అర్హత లేదని పి సిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపి అభ్య ర్థి చామల...
CAA will be Cancelled if INDIA Bloc Govt Comes in Power: Chidambaram

ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే సిఎఎ రద్దు: చిదంబరం

తిరువనంతపురం: ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత పార్లమెంట్ తొలి సెషన్‌లోనే వివాదాస్పద సిఎఎను రద్దు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆదివారం చెప్పారు. చిదంబరం తిరువనంతపురంలో...
CM Revanth election campaign in telangana

ఐదు సీట్లపై చీకటి ఒప్పందం

మన తెలంగాణ/మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లు వేసి ఢిల్లీలో మోడీ.. తెలంగాణలో కేడీలను తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల...
Nadda and Amit Malviya summoned by Karnataka Police

సైద్ధాంతికంగా కాంగ్రెస్, లెఫ్ట్ దివాలా

ఢిల్లీ వెలుపల వాటి మధ్య తీవ్ర పోటీ ఢిల్లీలో మాత్రం చెట్టాపట్టాల్ బిజెపి చీఫ్ నడ్డా వయనాడ్ (కేరళ) : ఇండియా కూటమిలో కాంగ్రెస్, లెఫ్ట్ వంటి పార్టీలు ‘సైద్ధాంతికంగా దివాలా తీశాయి’ అని బిజెపి అధ్యక్షుడు...
CM Revanth Reddy Comments On KCR And PM Modi

మోడీ- కేడీ తెలంగాణకు అన్యాయం చేసిండ్రు : సిఎం రేవంత్ రెడ్డి

మహబూబాబాద్: లోక్ సభ ఎన్నికల్లోనూ సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీల మద్దతు తీసుకున్నామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ లో నిర్వహించిన బహిరంగసభలో సిఎం మాట్లాడుతూ... ప్రజాస్వామ్యానికి...
Actress Shobhana joins BJP

బిజెపిలోకి నటి శోభన

తిరువనంతపురం: బిజెపి నుంచి పోటీ చేస్తున్న రాజీవ్ చంద్ర శేఖర్ కు నటి శోభన మద్దతు తెలిపారు. కర్నాటక నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన రాజీవ్ చంద్రశేఖర్ ఈసారి తిరువనంతపురం నుంచి పోటీ...

సీనియర్ కమ్యూనిస్టు కామ్రేడ్ లింగమ్మ కన్నుమూత

నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన కమ్యూనిస్టు పార్టీ సీనియర్ సభ్యురాలు కప్పల లింగమ్మ (90) శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాదులో కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. నాగోల్ లోని చిన్న కుమారుని...

Latest News