Home Search
సిపిఐ - search results
If you're not happy with the results, please do another search
ఎన్నికల్లో ఎంత డబ్బు తీసుకున్నారో బిజెపి నాయకులు ప్రకటించాలి
లేకపోతే ఎంపి విజయసాయిరెడ్డి చెప్పిందే నమ్ముతాం
కరోనా దెబ్బకు దేవుళ్లు మాయమైపోతుంటే ఇంకా వారిపై ఎందుకు ప్రమాణం
బిజెపి, వైసిపి పార్టీలపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎపి బిజెపి అధ్యక్షుడు...
అజ్ఞాత విరాళాలు రూ.11వేల కోట్లు
రూ.11వేల కోట్ల భారీ అజ్ఞాత విరాళాలు అందుకుంటున్న జాతీయ పార్టీలు
ఎడిఆర్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ : జాతీయ పార్టీలు అజ్ఞాత వ్యక్తుల నుంచి భారీగానే విరాళాలు దండుకుంటున్నాయి. 2004-05 నుంచి 2018-19 వరకూ...
ఎపి సిఎం జగన్కు తెలంగాణ ప్రజలు థ్యాంక్స్ చెప్పాలి
హైదరాబాద్ : సిపిఐ నేత నారాయణ మహబూబ్నగర్లో ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు ఎపి సిఎం జగన్కు థ్యాంక్స్ చెప్పాలన్నారు. ఎపిలో మూడు రాజధానుల ప్రకటనతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్...
పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం
గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు .
ఈ దశాబ్దం...
మేయర్లు, చైర్పర్సన్ల ఎన్నిక నేడే
హైదరాబాద్: కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్, డిప్యూటీ ఛైర్ పర్సన్లను పరోక్ష పద్ధతిలో సోమవారం ఎన్నుకోనున్నారు. రాష్ట్రంలోని 120 మున్సిపాల్టీలు, తొమ్మిది కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు శనివారం...
రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం
హైదరాబాద్ : తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సిఎం కెసిఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హైకోర్టు...
ఉమ్మడి ఖమ్మంలో దూసుకుపోతున్న కారు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. అత్యధిక మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధిస్తున్నారు. అనేక మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బిజెపి టిఆర్ఎస్ పోటీ ఇవ్వలేకపోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం...
విఠల్ తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచారు
హైదరాబాద్ : డాక్టర్ ఎపి విఠల్ తన వ్యాసాల ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్య పరిచారని, అటువంటి మహనీయులు మనల్ని విడిచి పోవడం ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీరని లోటని రాష్ట్ర విద్యుత్...
రేపే మున్సిపోల్స్
మూగబోయిన మైకులు, ఓటర్లకు ప్రలోభాలు
తొలిసారి కొంపల్లిలో ఫేస్ రికగ్నైజేషన్
హైదరాబాద్: రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్లలో ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎండ్కార్డ్ పడింది. వీటికి ఈ నెల 22న...
ఇక చాలు
నేటి సాయంత్రంతో ముగియనున్న పురపోరు ప్రచారం
ఎన్నికల విధుల్లో 55వేల మంది సిబ్బంది
8,111 పోలింగ్ స్టేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 2727, తొమ్మిది కార్పొరేషన్లలో 80 వార్డులు ఏకగ్రీవం
పోలింగ్ జరగనున్న వార్డులు 2,972
బరిలో 12,898...
విరసం కార్యదర్శి ప్రొ.కాశీం అరెస్టు
నేడు హాజరుపర్చండి : హైకోర్టు
హైదరాబాద్ : రాష్ట్ర విరసం కార్యదర్శి,అసిస్టెంట్ ప్రొఫెసర్ కా శీం నివాసంలో శనివారం నాడు గజ్వేల్ పోలీసు లు సోదాలు నిర్వహించి అనంతరం అరెస్ట్ చేశా రు. ఉస్మానియా...
ఓయూ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్…
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ కాశీంను గజ్వేల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. విరసం కార్యదర్శిగా ఇటీవలే ఎన్నికైన కాశీంకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నేపథ్యంలో ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దాదాపు...
సిఎఎపై సుప్రీంలో కేరళ సర్కార్ సవాల్
రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తోందని ఆరోపణ
పిటిషన్లపై 22న సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) సవాల్ చేసేందుకు కేరళ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగం ఇచ్చి న సమానత్వం, స్వేచ్ఛ, లౌకికతత్వం...
432 నామినేషన్ల తిరస్కరణ
సక్రమంగా ఉన్నవి : 25,336
అభ్యర్థులు : 19,673
67 మున్సిపాలిటీల్లో అన్నీ సరైనవే
టిఆర్ఎస్ : 8956, కాంగ్రెస్ : 5365, బిజెపి : 4179 అత్యధికంగా నిజామాబాద్ కార్పొరేషన్కు 1042 నామినేషన్లు దాఖలు, అభ్యర్థులు...