Home Search
సిపిఐ - search results
If you're not happy with the results, please do another search
అసోంలో నేడు బిజెపి శాసనసభాపక్షం నేత ఎన్నిక
సిఎం పదవికి పోటీ పడుతున్న నేతలతో చర్చించిన అధిష్ఠానం
న్యూఢిల్లీ: అసోం ముఖ్యమంత్రి పదవిని ఎవరికి కట్టబెట్టాలన్నదానిపై బిజెపి అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. సిఎం పదవికి పోటీ పడుతున్నట్టుగా భావిస్తున్న సర్బానంద్సోనోవాల్, హిమాంతబిశ్వశర్మతో ఆ...
బిజెపికి చెక్
ఎంతో ఉత్కంఠ రేపిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గురించి ముందుగా ముచ్చటించకుండా ఉండడం సబబు కాదు. మిగతా నాలుగు శాసన సభల ఎన్నికల తీర్పులపై సునాయాసంగా జోస్యం చెప్పిన ఎగ్జిట్ ఫలితాలు...
ఖమ్మం కార్పొరేషన్ టిఆర్ఎస్ కైవసం
హైదరాబాద్: ఖమ్మం కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగిరింది. టిఆర్ఎస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ సాధించింది. వరుసగా రెండోసారి ఖమ్మం మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. ఇప్పటివరకు ప్రకటించిన 44డివిజన్లలో 33 డివిజన్లను టిఆర్ఎస్...
ప్రశ్నకు సమాధానమే పల్లా విజయం
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 14న జరిగిన రెండు పట్టభద్రుల నియోజక వర్గాలకు జరిగిన హోరాహోరీలో అధికార పార్టీదే అంతిమ విజయం అయింది. హైద్రాబాద్-రంగారెడ్డి-మమాబుబ్ నగర్, నల్లగొండ -ఖమ్మం- వరంగల్ నియోజక వర్గాల పరిధిలో...
కాళ్లు కడిగించుకున్న మెట్రో శ్రీధరన్
పాలక్కాడ్: మెట్రోమ్యాన్ శ్రీధరన్పై వామపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఓటర్లు శ్రీధరన్ పాదాలకు నమస్కరించడం, కడగడం వంటి దృశ్యాలతో కూడిన చిత్రాలు వివాదాస్పదం అయ్యాయి. ఎప్రిల్ 6వ తేదీనాటి కేరళ అసెంబ్లీ ఎన్నికలలో...
బెంగాల్లో హంగ్ ఏర్పడితే టిఎంసికే మా మద్దతు: కాంగ్రెస్ ఎంపి అబూహసెమ్
ఇంగ్లీష్బజార్: బెంగాల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ప్రభుత్వ ఏర్పాటుకు టిఎంసికి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ఎంపి అబూ హసెమ్ఖాన్చౌదరి తెలిపారు. ఆ రాష్ట్రం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన చౌదరి మాటలు రాజకీయ...
గీటురాయి ఎన్నికలు!
మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మాసాంతం వరకు జరిగే ఐదు అసెంబ్లీల ఎన్నికలు అనేక కారణాల రీత్యా ఎంతో ముఖ్యమైనవి. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డిఎ2 ప్రభుత్వం లోక్సభలో తిరుగులేని ఆధిక్యంతో...
గ్యాస్ ధర సామాన్యులకు… గుది బండ
మళ్ళీ పెరిగిన గ్యాస్ బండ ధర
నెల రోజుల వ్యవధిలో పెరిగిన రూ.125
రూ.665 నుంచి రూ.846కు చేరిన ధర
నేడు భారత్ బంద్కు పిలుపు
నేడు భారత్ బంద్
ధరలను పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా వర్తక...
విశాఖ ఉక్కు పరిశ్రమపై నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి
ప్రధాని మోడీకి సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా లేఖ
న్యూఢిల్లీ: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా మంగళవారం...
మెట్రోమ్యాన్ శ్రీధరన్ చేరికతో కేరళపై బిజెపి ఆశలు
గత ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఇవ్వలేకపోయిన కమలనాథులు
శ్రీధరన్ నిర్ణయాన్ని తప్పు పడుతున్న కాంగ్రెస్, వామపక్షాలు
తిరువనంతపురం: ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలో మెట్రోమ్యాన్ శ్రీధరన్(88) తమ పార్టీలో చేరడం వల్ల బాగా...
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిబి సావంత్ కన్నుమూత
సిపిఐ చైర్మన్గా పనిచేసిన సావంత్
పుణె: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిబి సావంత్ సోమవారం ఉదయం పుణెలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. మహారాష్ట్రలోని పుణెలో 2017...
భీమా కొరెగావ్ కేసులో బూటకపు సాక్ష్యాలు
అరెస్టయినవారిని విడుదల చేయాలని వామపక్షాల డిమాండ్
న్యూఢిల్లీ: బీమా కొరగావ్ కేసులో అరెస్టయిన వారిపై బూటకపు సాక్షాలు తయారు చేశారని అందువల్ల నిందితులను వెంటనే విడిచిపెట్టాలని గురువారం వామపక్షాలు డిమాండ్ చేశాయి. అమెరికా లోని...
ప్రధాన రేవుల అభివృద్ధి బిల్లుకు రాజ్యసభలో విపక్షాల వ్యతిరేకత
ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని టిఆర్ఎస్ ఎంపి బండ ప్రకాష్ సూచన
న్యూఢిల్లీ : దేశంలో ప్రధాన రేవుల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రవేశ పెట్టిన బిల్లును రాజ్యసభలో బుధవారం కాంగ్రెస్, టిఎంసి, ఎస్పి, ఆర్జెడి,...
రాజ్యసభలో విపక్ష సభ్యుల సస్పెన్షన్
ఢిల్లీ: రాజ్యసభ సమావేశాలు ప్రారంభంకాగానే రైతుల ఆందోళనలపై తక్షణమే చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. రైతుల ఆందోళనలపై చర్చ జరపాలని విపక్ష సభ్యులు కోరడంతో వారికి రాజ్యసభ సస్పెన్షన్ నోటీసులిచ్చింది. కాంగ్రెస్...
కీలక ఎన్నికలు
వచ్చే ఏప్రిల్, మే నెలల్లో అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగనున్న ఎన్నికలు భిన్న ప్రాంతాలు, విభిన్న నేపథ్యాలు గల దేశ ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయనున్నాయి. ఇక్కడ,...
మోడీ డైరెక్షన్లో మసకబారిన సుప్రీం ప్రతిష్ట..
వ్యవసాయ చట్టాల రద్దు తప్ప మరో మార్గం లేదు...
కేంద్రం దిగి రావలసిందే
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ
మన తెలంగాణ/హైదరాబాద్: రైతులతో ప్రభుత్వం జరపాల్సిన చర్చలు ఈ నెల 19కి వాయిదా పడిన నేపథ్యంలో...
ఒక వర్శిటీకి సురవరం పేరు
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డిని చిరకాలం గుర్తుంచుకునేలా
కార్యక్రమాలు, 125 జయంతి లోగోను ఆవిష్కరిస్తూ మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ఒక విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టేందుకు యోచిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి, టిఆర్ఎస్...
జమ్మూకాశ్మీర్ డిడిసిలో గుప్కార్ కూటమికి 110, బిజెపికి 75
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో జిల్లా అభివృద్ధి మండలి(డిడిసి)కి జరిగిన ఎన్నికల్లో గుప్కార్ కూటమి(పిఎజిడి) అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. డిడిసిలో మొత్తం 280 స్థానాలుండగా, 278 ఫలితాలు వెల్లడయ్యాయి. గుప్కార్ 110,బిజెపి 75, స్వతంత్రులు 50,...
బెంగాల్ మార్పును కోరుకుంటోందా?
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం మిగిలి ఉండగానే పార్టీలు రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ రణరంగంలో ఎవరిది పైచేయి అవుతుందనేది ప్రశ్నార్థకమే. కేంద్ర హోంమంత్రి అపర...
ఉప్పుగూడలో భూవివాదం
హైదరాబాద్: పాతబస్తీలోని ఉప్పుగూడలో బుధవారం ఉదయం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. స్థానిక కాళికామాత దేవాలయానికి సంబంధించిన సర్వేనంబర్లు 24,25,26లోని 7.13 ఎకరాల భూమి తనదిగా పేర్కొంటూ సిటీ సివిల్ కోర్టు నుంచి ఓ...