Home Search
సీతారామ ప్రాజెక్టు - search results
If you're not happy with the results, please do another search
గ్యారంటీ
ఐదుగురు సిఎంలు
ప్రజలకు అష్టకష్టాలు
మనతెలంగాణ/హైదరాబాద్:కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలు డబ్బులు బాగా సంపాదించి,వాటితో ఓట్లు కొనాలనుకుంటున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శా ఖ మంత్రి కె.టి.రామారావు ఆరోపించారు. డబ్బులిస్తే తీసుకోవాలని..ఓటు...
మోడీని నిలదీయండి
కృష్ణా జలాల్లో మన వాటా ఎంతో తేల్చండి
రాష్ట్ర బిజెపి నేతలకు ముఖ్యమంత్రి కెసిఆర్ సవాల్
రెండు రాష్ట్రాలకు నీళ్లు పంచమని ప్రధాని చేత ట్రిబ్యునల్కు లేఖ రాయించండి
పదేళ్లయినా వాటా తేల్చని విశ్వగురు...
గోబెల్స్, నోబెల్స్ మధ్యే పోటీ
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఆర్టిసి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు రాష్ట్ర గవర్నర్ అడ్డుపడి ఎన్ని అటంకలు సృష్టించినప్పటికీ చివరికి ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనాన్ని ఆమోదిస్తూ గురువారం నిర్ణయం తీసుకోవడం శుభపరిణా...
గూడెం.. మోడికుంట పథకాలకు కేంద్రం ఆమోదం
హైదరాబాద్: గోదావరి నది పరివాహకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మరో రెండు సాగునీటి పారుదల పథకాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. శుక్రవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ...
రక్షణ త్రైపాక్షిక్ష సమావేశం
రామగిరి: ఆర్జీ 3 ఏరియా, ఏపీఏలోనీ సీఎన్సీఓఏ క్లబ్లో బుధవారం 18వ రక్షణ త్రైపాక్షిక సమీక్ష సమావేశాన్ని మైనింగ్ సెఫ్టీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ భూషణ్ ప్రసాద్ అధ్యక్షతన ఆయా శాఖల అధిపతులు...
రూ. 1350 కోట్లు విడుదల చేయండి
విభజన చట్టం ప్రకారం మూడేళ్ల బకాయిలు రావాల్సి ఉంది
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు వినతిపత్రం
జిఎస్టి 50వ కౌన్సిల్ సమావేశానికి హాజరైన మంత్రి
ఐజిఎస్టి...
ప్రధాని మోడితో సిఎం జగన్ భేటి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వివిధ పథకాలు , వాటికి సంబంధించిన నిధులు ఇతర అపరిస్కృత అంశాలను పరిష్కరించాని ప్రధాని నరేంద్రమోడికి ఏపి సిఎం జగన్ విజ్ణప్తి చేశారు....
శని వదిలింది…పీడ విరగడైంది !
వెన్నుపోటుదారులు.. శకుని పాత్రలు వెళ్లిపోయాయి
మేం వద్దనుకున్నవాళ్లు కాంగ్రెస్కు ముద్దయ్యారు
పొంగులేటి పోతే మాకు పొయ్యేదేమీ లేదు ఆర్థిక అరాచకవాది అని పొంగులేటిని తిట్టిన భట్టి ఇప్పుడు పార్టీలో ఎలా
చేర్చుకుంటున్నారు : మంత్రి...
బిఆర్ఎస్కు పట్టిన శని వదిలింది.. పీడ వీరగడయ్యింది
ఖమ్మం : ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీకి పట్టిన పీడ, శని విరగడ అయ్యిందని రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. పార్టీలో ఇంతకాలం ఉన్న నేతలనే...
రైతుల చెంతకు సర్కారీ రైస్ మిల్లులు
హైదరాబాద్ : వరి ధాన్యాన్ని బియ్యం, నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని, వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్వన్ స్థానానికి...
జిల్లాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు: సిఎం కెసిఆర్
హైదరాబాద్ : వరి ధాన్యాన్ని బియ్యం, నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని, వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్ వన్...
సిఎం కెసిఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి
తొర్రూరు : సిఎం కెసిఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఉషాదయాకర్రావు అన్నారు....
సిఎం కెసిఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రాభివృద్ధి
తొర్రూరు : సిఎం కెసిఆర్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్ పర్సన్ ఉషాదయాకర్రావు అన్నారు....
మిషన్ కాకతీయతో చెరువులకు మహర్దశ
దమ్మపేట : తెలంగాణ రాష్ట్ర అవతరణ దతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగు నీటి దినోత్సవాన్ని అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని దమ్మపేట మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ నందు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు....
చెరువులన్నీ గలగల.. రైతుల ముఖాల్లో కళకళ
వైరా : తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో చెరువులు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నీళ్లతో గలగల లాడుతున్నాయని, దీంతో రైతుల ముఖాల్లో కళకళలాడుతున్నాయని ఖమ్మం పార్లమెంట్ సభ్యలు నామా నాగేశ్వరరావు అన్నారు....
కాలేశ్వరం తరహాలో పాలమూరు … రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశాం
* వచ్చే సంవత్సరం నాటికి పాలమూరు .. రంగారెడ్డి ద్వారా నీళ్లు తెస్తాం
* పాలమూరు కాల్వ పనులకు త్వరలోనే టెండర్లు
* రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రం...
ఫలించిన భగీరథ యత్నం
కోటి 35 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం
ప్రాజెక్టులపైన రూ.1.61 లక్షల కోట్లు వ్యయం
60శాతం పైగా ఉన్న గ్రామీణ జనాభా ఉపాధికి భరోసా
మన తెలంగాణ/హైదరాబాద్: భగీరధ తపస్సు ఫలించింది. పాక్షిక మెట్ట ప్రాంతంలో ఉన్న...
‘ఇదీ’ పునర్నిర్మాణం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రతీక నూతన సచివాలయమని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పరిపాలనకు ఇది గుండెకాయగా నిలిచిందన్నారు. అత్యంత శోభాయమానంగా నిర్మించిన సచివాలయాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించడం జీవితంలో...
అప్పులపై విష ప్రచారం
గజ్వేల్:తెలంగాణ రాష్ట్ర అప్పులు, మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలు పూర్తిగా అవాస్తవాలు, పచ్చి అబద్దాలు అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి....
ఆశ్రిత పక్షపాతానికి పరాకాష్ఠ!
ధీరూభాయ్ ఇందిర, ముఖేశ్ కాంగ్రెస్, అదానీ మోడీ
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ, 1988లో కేవలం 2.2 కోట్ల టర్నోవర్ గల వ్యాపారంతో మొదలు పెట్టి ఈనాడు 12640 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలో...