Monday, May 6, 2024
Home Search

సీతారామ ప్రాజెక్టు - search results

If you're not happy with the results, please do another search

ఏ మూలకు?

  ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రజల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నదనే వదంతి వ్యాపించడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో చాలా మంది అకౌంట్లు తెరవడానికి బ్యాంకుల వద్ద గుమిగూడారనే వార్తలు ఇటీవల...

రాష్ట్రాలకు రూ 12వేల కోట్ల వడ్డీలేని రుణాలు

న్యూఢిల్లీ: కరోనా సంబంధిత లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తెలిపారు. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని...
PM Modi to launch Garib Kalyan Yojana scheme on Jun 20

వలస కార్మికుల కోసం.. ‘గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్’ పథకం

న్యూఢిల్లీః వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు 'గరీబ్ కళ్యాణ్ రోజ్‌గార్ అభియాన్' పథకాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.50 వేల కోట్లతో చేపట్టనున్న ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర...
Launch of Farmer platform October 31 in telangana

పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం

  గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు...
Nirmala Sitharaman press meet on Economic Package

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్లు

  న్యూఢిల్లీ: లాక్ డౌన్ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. నష్టాల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా...

సంక్షేమం..సాగు

  మాంద్యంలోనూ రెండంకెల వృద్ధి, లోటును రాష్ట్రమే పూడ్చుకుంది : అసెంబ్లీలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయానికి, సాగునీటికి, సంక్షేమ రంగానికి 2020-21లో రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్దపీట...

తెలంగాణకు అన్యాయం జరగలేదుట

  ఆర్థికసంఘం సిఫారసుల మేరకే పన్నుల వాటా రాష్ట్రం నుంచి కేంద్రానికి వచ్చిన పన్ను ఆదాయం అధికమే అన్యాయం జరిగిందన్న మంత్రి ప్రకటన నా దృష్టికి వచ్చింది 15వ ఆర్థిక సంఘమే కేటాయింపులను 1% తగ్గించింది జనాభా లెక్కలను...
KTR

అన్నీ ప్రాంతీయ పార్టీలే

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని రాజకీయపార్టీలన్నీ ప్రాంతీయపార్టీలేనని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పెద్దసైజు ప్రాంతీయ పార్టీలుగా కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఉనికి,యంత్రాంగం ఉన్న జాతీయపార్టీలు దేశంలో...
Nirmala

పన్నుపాలన సరళతరం

టాక్స్‌పేయర్స్ చార్టర్ ఉద్దేశం ఇదే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ : పన్ను పాలన సరళతరం చేయడమే ప్రభుత్వం లక్షమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. టాక్స్‌పేయర్ చార్టర్‌ను ప్రవేశపెట్టనున్నట్టు బడ్జె ట్...
LIC

ఎల్‌ఐసి ప్రై‘వేటు’ను అడ్డుకుందాం

భారతీయ జీవిత బీమా సంస్థను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించగా, ప్రై‘వేట్‘ పరం కాకుండా కాపాడుకునేందుకు లియాపి (లైప్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) యుద్ధానికి సిద్ధమవుతోంది. ప్రతి...
nirmala-sitharaman

తెలుగింటి కోడలి పద్దులో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిరాశే మిగిలింది. బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టు అంశాన్నీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు,...
Budget

‘ప్చ్’ నిరాశ కలిగించిన నిర్మల బడ్జెట్

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం నాడు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అత్యంత నిరాశాపూరితంగా ఉన్నది. 11ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభంలో, మాంద్యంలో, నిరుద్యోగంలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థ...

రైల్వే ప్రైవేటు బాట

  న్యూఢిల్లీ : ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) పరిధిలో దేశంలో 150 కొత్త రైళ్లను ప్రవేశపెడుతారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో భాగంగా తెలిపారు. ప్రైవేటు సంస్థలతో కలిసి...

నిరాశాజనకం

  చిలకరింపుల మాదిరి కొద్దిపాటి రాయితీలు తప్పిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోడానికిగాని, నిరుద్యోగం తగ్గడానికిగాని, మొత్తంగా ప్రజల కొనుగోలు శక్తి పెరగడానికిగాని ఉపయోగపడే చెప్పుకోదగిన నిర్ణయమేదీ లేని అత్యంత నిరాశాజనకమైన బడ్జెట్‌ను కేంద్ర...
FPI

కార్పొరేట్ బాండ్లలో ఎఫ్‌పిఐ పరిమితి పెంపు

న్యూఢిల్లీ: కార్పొరేట్ బాండ్లలో ఎఫ్‌పిఐ(విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్) పరిమితిని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న 9 శాతం నుంచి 15 శాతానికి పరిమితి పెంచాలని నిర్ణయించింది. దీని ద్వారా పెట్టుబడులను పెంచాలన్నది...

రూ.52,941 కోట్లు ఇవ్వండి

  రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ నిర్వహణకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇవ్వాలి : 15వ ఆర్థిక సంఘానికి ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ, అందజేసిన మంత్రి హరీశ్‌రావు ఆర్థిక సంఘం చైర్మన్ సానుకూల స్పందన హైదరాబాద్...
nirmala-sitharaman

ఇది సవాళ్ల బడ్జెట్

మందగమనం, జిడిపి పతనం ప్రభావం ఆర్థికవేత్తలతో మోడీ సర్కార్ సమావేశాలు లీక్ చేయకూడదు ఇంటెలిజెన్స్ విభాగం నుండి సైబర్ సెక్యూరిటీ సెల్ వరకు ప్రతి ఒక్కరూ ఆర్థిక మంత్రి త్వ శాఖకు రక్షణగా ఉంటారు. ఈ 10...
Nirmala-Sitharaman

మౌలికానికి మహర్దశ

రాబోయే 5 సంవత్సరాల్లో ఖర్చు చేయాలి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.102 లక్షల కోట్లు కేటాయింపు న్యూఢిల్లీ: మౌలిక రంగానికి ప్రభుత్వం దాదాపు రూ.102 లక్షల కోట్లు కేటాయించింది. మంగళవారం మీడియా సమావేశంలో కేంద్ర ఆర్థికమంత్రి...

Latest News