Home Search
సీతారామ ప్రాజెక్టు - search results
If you're not happy with the results, please do another search
స్పీడ్ పెంచండి
కాళేశ్వం నుంచి మూడు టిఎంసిల నీటిని త్వరగా తరలించాలి
సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ పనులను త్వరితగతిన పూర్తి అవ్వాలి
ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణలే వేగం పెరగాలి
సంబంధిత అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్...
సాకారం అవుతున్న సాగునీటి కల
రూ.3,825 కోట్లతో 1200 చెక్డ్యాంల నిర్మాణాలు
రూ. 471 కోట్లతో కాల్వల్లో తూముల నిర్మాణం
సాకారం అవుతున్న సిఎం కెసిఆర్ కన్న కలలు
త్వరలోనే కోటి ఎకరాలకు అందనున్న సాగునీరు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి జలకళ వచ్చింది. ప్రాజెక్టులన్నీ...
సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకరావాలి: పువ్వాడ
భద్రాద్రి కొత్తగూడెం: సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకరావాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్-3ని మంత్రి అజయ్ కుమార్ ప పరిశీలించారు. అధికారులతో రివ్యూ...
జలదీక్ష కాదు… నక్కల సంతాప సభ
సిరిసిల్లలో కాంగ్రెస్పై కెటిఆర్ ఫైర్
మన తెలంగాణ / సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ ఈ నెల 13న జలదీక్షకు దిగనున్నట్లు ప్రకటించడం కుందేళ్లను చంపితిన్న నక్కలు సంతాప సభ పెట్టినట్లు ఉందని ఐటి, పురపాలక,...
జలప్రణాళికపై నేడు సిఎం కెసిఆర్ సమావేశం
గోదావరి నీటి వినియోగంపై చర్చ
ప్రాజెక్టుల వారీగా నివేదికలు
ఖరీఫ్ సీజన్ నీటి డిమాండ్పై సమీక్ష
హైదరాబాద్: గోదావరి నీటి వినియోగంపై సిఎం కెసిఆర్ జలప్రణాళిక రూపొందించేందుకు ఆదివారం ప్రగతిభవన్లో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. వర్షాకాలంలోని...
నాడు హారతులు.. నేడు దీక్షలు: మంత్రి పువ్వాడ
హైదరాబాద్: పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తలపెట్టిన ఎత్తిపోతల నిర్మాణం జరిగేది కాదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి తేల్చిచెప్పారు....
కెసిఆర్ ఆలోచనకు అనుగుణంగా ప్రతి ఎకరాకు నీరందేలా చూడాలి
అధికారులను ఆదేశించిన మంత్రి సత్యవతి రాథోడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచన మేరకు రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందేలా చూడాలని అధికారులను రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆదేశించారు....
ఎవరికి ఎవరి భిక్ష?
భూముల రిజిస్ట్రేషన్ విలువ సవరిస్తాం
మేం తప్పులు చెబితే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రజలే మమ్మల్ని ఓడిస్తారు
కాళేశ్వరంపై కాంగ్రెస్ చెబుతున్న ఒప్పందం నిజమైతే రాజీనామాకు సిద్ధం
కేంద్రానికి మనమే ఎక్కువ ఇస్తున్నాం, దేశాన్ని నడిపించే నాలుగైదు రాష్ట్రాల్లో...
చెక్ డ్యాంలకు కిక్
రాష్ట్రంలోని వాగులన్నింటిపై చెక్డ్యాంలను నిర్మించాలి
ఎన్ని అవసరమో లెక్కగట్టి ఈ ఏడాది సగం వచ్చే సంవత్సరం మిగతావి పూర్తి చేయాలికాకతీయ చెరువుల నిర్వహణ
నిరంతరంగా చేపట్టాలి, కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గోదావరిలో...
ఆత్మాభిమానం నుంచి ఆత్మన్యూనతలోకి
పార్లమెంటుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట శాసనసభకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. స్థానికంగా తమ మధ్య ఎన్ని రాజకీయ విభేదాలున్నా రాష్ర్టంలోని మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలు కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని...
ఎన్నికల బాండ్లపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలి: కాంగ్రెస్
ఎన్నికల బాండ్ల పథకం ద్వారా అవినీతికి పాల్పడిన బిజెపిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించి ఆ పారీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఎన్నికల బాండ్ల ద్వారా 50 శాతానికి...
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి నేడే అంకురార్పణ
గ్యారంటీల అమలులో మరో ముందడుగు
మనతెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం : ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని నేడు సిఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. భద్రాచలంలో ఈ పథకానికి ముఖ్యమంత్రి అంకురార్పణ చేయనున్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షల...
ముఖ్యమంత్రి పర్యటన ఖరారు
ఈ నెల 11న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. ఇందిరమ్మ ఇళ్ల పథక ప్రారంభం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, ఐటీడీఏ పీవో ప్రతిక్...
వివక్షపై నిరసన గళం
బెంగళూరు: పన్నుల నిధుల పంపిణీ, గ్రాంట్ల విషయంలో కేంద్రం కర్నాటకకు ‘అన్యాయం’ చే స్తున్నదని ఆరోపిస్తూ ఢిల్లీలో కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం నిరసన బల ప్రదర్శన కాదని, రాష్ట్ర ప్రజ ల గొంతుక...
జిల్లాల పునర్విభజనపై స్వతంత్ర కమిషన్
అసెంబ్లీలో అందరితో చర్చించాకే జిల్లాల విభజన
మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై కమిషన్ వేస్తానని, ఆ కమిషన్ ఇచ్చే నివేదికపై అసెంబ్లీ చర్చ చేస్తామని, దీంతోపాటు...
ప్రజా సమస్యలపై సిఎం రేవంత్ను కలిసిన సిపిఎం నేతలు
ఆరు గ్యారెంటీల అమలుపై హర్షం
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రజాసమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఎం రేవంత్ రెడ్డికి సిపిఎం నేతలు వినతిపత్రం అందజేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో...
కాంగ్రెస్కు వచ్చేది 20 సీట్లే
ఆ 20 సీట్లతో కాంగ్రెస్ చేసేదేమీ లేదు
ఎలాగూ కాంగ్రెస్ గెలవదు కెసిఆర్
అభివృద్ధి, సంక్షేమంపై చర్చలు జరపండి
అభ్యర్థులు, వారి పార్టీల చరిత్ర తెలుసుకోండి... విజ్ఞతతో ఆలోచించి ఓట్లేయండి
ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రజలను కోరిన సిఎం...
ధరణిపై దగాకోరు ప్రచారం !
బంగాళాఖాతంలో వేసేది ధరణినా.. రైతులనా?
ఎన్నిసార్లు అడిగినా కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు
వాళ్లకు ఎద్దు, ఎవుసం తెల్వదు సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం సస్యశ్యామలం
16వేల కుటుంబాలకు పోడు పట్టాలిచ్చిన ఘనత...
వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే.. నేనే వచ్చి ప్రారంభిస్తా
కొత్తగూడెం: సమైక్య రాష్ట్రం ఉంటే కొత్తగూడెం జిల్లా వచ్చేది కాదని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. కొత్తగూడెంలో బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. అనంతరం సభలో సిఎం మాట్లాడుతూ... కొత్తగూడేనికి...
ఆరు నూరైనా.. అధికారం మనదే
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ‘ఆరు నూరైనా అధికారంలోకి వచ్చేది మనమే. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఎవరి తలలో జేజమ్మ తరం కాదు’ అని బిఆర్ఎస్ అధినేత సిఎం కెసిఆర్...