Home Search
తెలంగాణ ప్రభుత్వ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
స్టేషన్ ఘన్పూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే అభివృద్ధి పరుగులు పెడుతుందని, ఊరూరా సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం పూర్తయిందని జనగామ జిల్లా పరిషత్ ఛైర్మన్, బిఆర్ఎస్ జిల్లా...
ప్రభుత్వ వైఫల్యాలపై టిజెఎస్ తెలంగాణ బచావో యాత్ర
హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు తమ కార్యక్రమాలను విస్లృతం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడ్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు తెలంగాణ జనసమితి (టిజెఎస్) తెలంగాణ బచావో పేరుతో...
తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం పెద్దపీట
యాదాద్రి భువనగిరి: తెలంగాణ సాధనలో అమరులైన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి గౌరవించి పెద్ద పిట వేసి ఆదుకున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర అవతరణ...
తెలంగాణ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం మొండిచెయ్యి
మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన ఎంపి రంజిత్రెడ్డి
శంకర్పల్లి: కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులకు మొండిచేయి చూపిస్తుందని, పాలమూరురంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను ఇవ్వాలని చేవెళ్ల ఎంపీ రంజిత్...
తెలంగాణ ప్రభుత్వంలో గ్రంథాలయాలకు మహర్దశ
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి జిల్లాలో ఒకేరోజు 25 పౌర పఠన మందిరాలు ప్రారంభం
రంగారెడ్డి: తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రంథాలయాలకు తెలంగాణ ప్రభుత్వంలో మహర్దశ పట్టిందని రాష్ట్ర విద్యాశాఖ...
ఆకుపచ్చ తెలంగాణగా నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయం
హన్మకొండ టౌన్ : రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం తెలంగాణ...
ప్రభుత్వానికి అందిన నివేదిక.. తెలంగాణ వర్సిటీ విసిపై త్వరలో వేటు?
హైదరాబాద్ : తెలంగాణ వర్సిటీ విసి రవీందర్పై త్వరలో వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైస్ ఛాన్సెలర్ అక్రమాలకు పాల్పడినట్లుగా ప్రభుత్వానికి నివేదిక అందినట్లుగా సమాచారం. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినట్లుగా ఆధారాలు...
తెలంగాణ ప్రభుత్వంలోనే సంగారెడ్డి మున్సిపల్కు మహర్దశ
సంగారెడ్డి: సిఎం కెసిఆర్ పాలనలో పట్టణాలు వేగంగా అభివృద్ధ్ది చెందాయని, రాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వంపై కృతజ్ఞతతో ఉన్నారని తెలంగాణ చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో తెలంగాణ...
తెలంగాణలో పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ వైద్యం
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి: కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన అత్యధునికమైన ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదలకు అందుబాటులోకి తేవడంతో సర్కారు దవాఖానాల పట్ల నమ్మకం కలిగిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు...
తెలంగాణ ప్రభుత్వ మనఊరు- మనబడి పథకం అద్భుతం
యాదాద్రి భువనగిరి: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వపాఠశాలల అభివృద్ధి ్దకోసం చేపట్టిన మనఊరు- మనబడి పథకం అధ్బుతంగా వుందని కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరి అమర్ప్రీత్దుగ్గల్ అన్నారు. భూదాన్పోచంపల్లి మండలంలోని భీమనపల్లి గ్రామంలో ప్రభుత్వం...
ఆరోగ్య తెలంగాణ దిశగా కెసిఆర్ ప్రభుత్వం
వైరా : ఆరోగ్య తెలంగాణ దిశగా సిఎం కెసిఆర్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని వైరా ఎంఎల్ఎ లావుడ్యా రాములు నాయక్ అన్నారు. సోమవారం వైరాలో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 2కె రన్ను పోలీసు...
దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలన
చొప్పదండి: తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా చొప్పదండి మున్సిపాలిటీలో సుపరిపాలన దినోత్సవం కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
తెలంగాణ ప్రభుత్వ విధానాల వల్లే కొత్త పరిశ్రమలు
నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం సరళీకృత విధానాల ద్వారా కొత్త పారిశ్రామిక సంస్థల స్థాపనకు అనేక రకాల ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లు నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి వివరించారు. మంగళవారం నల్గొండ జిల్లా...
తెలంగాణలో బిజెపియే ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది: ప్రహ్లాద్ జోషి
హైదరాబాద్: ప్రభుత్వం స్వంత డబ్బా కొట్టుకోవడం కాదు, ప్రజలు చెప్పాలి. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అన్నీ సమకూర్చుకున్నారు. కానీ వారి పాలనలో ప్రజలకు దక్కింది ఏమిటి? అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి...
తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్షం
కోట్పల్లి: ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ రైతుబంధు, రైతు బీమా, ఉచిత 24 గంటల విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తూ పండించిన...
రైతులను కాపాడుతున్న ప్రభుత్వం తెలంగాణ మాత్రమే
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు
ప్రతి విద్యార్థి కార్పొరేట్ చదువులు చదవాలనే ఉద్దేశంతో గురుకులాల ఏర్పాటు : మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్
మహబూబ్నగర్ బ్యూరో : దేశ ంలో రైతులను కాపాడుతున్న ప్రభుత్వం...
తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదు: మోడీ
హైదరాబాద్: సిబిఐ, ఈడి వంటి సంస్థలను ఏకపక్షంగా ఉపయోగించుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం విమర్శించారు. అవినీతి, వంశ రాజకీయాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయని ఆరోపించారు....
మెరుగైన విద్య, వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
మనతెలంగాణ/సత్తుపల్లి: ఆదివాసీల సమగ్ర అభివృద్దికై మెరుగైన విద్య, వైద్యం అందించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మండల పరిధిలోని రేగళ్ళపాడు గ్రామంలో డిఎంఎఫ్టు,...
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ అసహనం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ తమిళిసై అసహనం వ్యక్తం చేశారు. రాజ్భవన్లో గణతంత్ర వేడుకలు జరుపుకోవాలన్న లేఖపై గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలు లేకపోవడంపై అసహనంతో...
తెలంగాణ ప్రభుత్వ పథకాలు అధ్బుతం..
హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అధ్బుతంగా ఉన్నాయని తమిళనాడు ఎంఎల్ఎల బృందం మంత్రి గంగులను అభినందించారు. తెలంగాణ లో ప్రభుత్వం చేపడుతున్న దళితబందు మరియు ఎస్సి సబ్ ప్లాన్ పథకాలపై...