Wednesday, May 8, 2024
Home Search

బొమ్మ - search results

If you're not happy with the results, please do another search
Theme Sarees with PM and Yogi pics in UP Polls

మోడీ, యోగీ ఫొటోలతో బీజెపి థీమ్ చీరలు..

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మహిళలను ఆకట్టుకోడానికి బీజేపీ థీమ్ చీరలను డిజైన్ చేయించింది. ఆ చీరలపై ప్రధాని మోడీ, సిఎం యోగిల ఫోటోలు, బిజెపి పార్టీ చిహ్నం కమలం ఉన్నాయి....

శకటాల వివాదం

  సంపాదకీయం: స్వాతంత్య్ర పోరాటమంటే ఎరుగని పార్టీకి అందుకు సంబంధించిన ఇతివృత్తాలు ఎలా నచ్చుతాయి? అలాగే కుల వ్యవస్థ, స్త్రీ పురుష అసమానతలు కొనసాగాలని కోరుకొనే రాజకీయ పక్షానికి వాటికి వ్యతిరేకంగా పోరాడిన మహోన్నతుల...

ముగ్గుల్లో సూక్ష్మసారం

  చిమ్మని చీకటి. రవి నిద్ర లేవడానికి ఇంకా సమయముంది. గజగజ వణికించే చలి కాలం.ఐనా తెలుగింటి ముంగిలిలో హడావిడి ఉంది. ఆడవాళ్లందరూ తమ వాకిటి ముందు శుభ్రం చేసి కళ్లాపు జల్లి అందమైన...

సకల సంతోషాల సంక్రాంతి

  సంక్రాంతి పండుగ వ్యవసాయ పండుగ.  రైతుల పండుగ. సంక్రాంతి నాటికి రైతులు పండించే నవధాన్యాలు ఇంటికి చేరి గరిసెలు నిండుతాయి.  అందుకు కృతజ్ఞతగా రైతులు సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకుంటారు.  పంటలు పండటానికి...

ప్రకృతిని ఆరాధించే సంక్రాంతి పండుగ

సంక్రాంతి పండుగ పల్లె జీవితాన్ని ప్రతిభింభించేది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఇంటికి చేర వేసే శుభ దినాలే ఈ పండుగకు తార్కాణాలు. పల్లె ప్రజలు కళ్లాల నుంచి ధన్యాన్ని ఇళ్లలోకి చేర్చుకుని,...
Sankranthi festival celebrations

హబ్సిగూడలో ఘనంగా సంక్రాంతి సంబురాలు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: హబ్సిగూడలోని సాయి సుఖ విష్టాస్ అపార్ట్‌మెంట్‌లో సంక్రాంతి సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. శుక్రవారం భోగి పర్వదినం సందర్భంగా తెల్లవారుజామునే భోగి మంటలతో మొదలు పెట్టిన సంబురాలు చిన్నారుల పంతుంగుల...
Congress Halts Mekedatu Padayatra Amidst Rising Covid

కరోనా నేపథ్యంలో కర్ణాటకలో ‘మేకెదాటు’ పాదయాత్ర నిలిపివేత

బెంగళూరు : కర్ణాటకలో వివాదాస్పదంగా మారిన మేకెదాటు పాదయాత్రను నిలిపివేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ గురువారం ప్రకటించింది. మేకెదాటు ప్రాజెక్టు విషయంలో బిజెపి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. అయితే...
Kannada Writer Chandrashekhar Patil passed away

కన్నడ సాహితీవేత్త చంద్రశేఖర్ పాటిల్ కన్నుమూత..

బెంగళూరు: కన్నడ నాట చంపగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ కన్నడ సాహితీవేత్త చంద్రశేఖర్ పాటిల్ సోమవారం నాడిక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వృద్ధాప్య సంబంధ రుగ్మతలతో కన్నుమూశారు. 82 సంవత్సరాల పాటిల్‌కు భార్య,...
Vanama Raghavendra should be punished

వనమా రాఘవేంద్రను కఠినంగా శిక్షించాలి

వనమా వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి వనమా రాఘవ దిష్టిబొమ్మ దహనం మన తెలంగాణ/మధిర : మల్లారం క్రాస్ రోడ్డు రామకృష్ణ కుటుంబం మొత్తం ఆ త్మహత్య చేసుకోవడానికి కారణమైన వనమా రాఘవేంద్ర రావు...
Decision to increase GST on textiles

రాష్ట్రాల నిరసనతో కేంద్రం పీచేముఢ్

జౌళిరంగంపై జిఎస్‌టి పెంపు నిర్ణయం వాయిదా, జిఎస్‌టి కౌన్సిల్‌లో ఏకగ్రీవ ఆమోదం, నేతన్నలకు ఊరట ఫలించిన కెటిఆర్ అలుపెరగని పోరాటం టెక్స్‌టైల్స్‌పై జిఎస్‌టి పెంపు నిర్ణయాన్ని ఆది నుంచి గట్టిగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర...
Will collectively strive to bring BJP back to power

సమష్టిగా బిజెపిని మళ్లీ అధికారంలోకి తెస్తాం

కర్నాటక సిఎం బసవరాజ్ బొమ్మై ధీమా హుబ్లి: కర్నాటక అసెంబ్లీకి 2023లో జరిగే ఎన్నికల్లో తాను, ఇతర నాయకులు సమష్టిగా బిజెపిని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై...
Illusion is that judges are appointed by judges:CJI

ఇంటర్నెట్‌లో పరువు తాకట్టు

ప్రతిష్టలకు భంగం కలిగించే కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారు పాలన వ్యవస్థ సహకారం లేకపోవడం న్యాయవ్యవస్థకు సవాలే జడ్జిలను జడ్జీలే నియమిస్తారనడం అదో భ్రమ అనుకూలంగా తీర్పులివ్వకుంటే నిందలు, భౌతిక దాడులా? కోర్టు స్పందించేవరకు అధికారులు పట్టించుకోవడం లేదు జస్టిస్...
MLA seethakka speech about political drama

ఎన్నికల వేళే రాజకీయాలు చేయాలి….

ఎన్‌ఆర్‌ఐల సేవ తత్పరత ప్రశంసనీయం ములుగు ఎమ్మల్యే సీతక్క పర్వతగిరి గ్రామంలో ఎన్‌ఆర్‌ఐ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు మనతెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: రాజకీయాలు ఎన్నికల సమయంలోనే చేయాలని.. ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రజాప్రతినిధులుగా ఎవరున్నప్పటికీ అర్హులైన...
215 Omicron cases in Telangana

ఒమిక్రాన్ @ 215

కొత్తగా మహారాష్ట్రలో 11, తెలంగాణలో 4 కేసులు వార్‌రూమ్‌లు యాక్టివేట్ చేయండి అవసరమైతే రాత్రిపూట కర్ఫ్యూలు జనసమూహాల నియంత్రణ ప్రజారవాణాపై ఆంక్షలు డెల్టా రకంతో పోలిస్తే ఒమిక్రాన్ 3రెట్లు అధికంగా వ్యాప్తి రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ...
Center discriminates against Telangana Farmer

మోగిన ‘చావు’ డప్పులు

కేంద్రంపై కదంతొక్కిన కర్షకలోకం ధాన్యం నిరసనలతో దద్దరిల్లిన పల్లె, పట్నం దిష్టిబొమ్మల దహనాలతో హోరెత్తిన కూడళ్లు పండిన ప్రతి గింజను కొనాలని కేంద్రానికి టిఆర్‌ఎస్, రైతుల హెచ్చరిక న్యాయం జరిగేవరకూ ఎంత దూరమైనా వెళ్లి పోరాడుతాం.....
Minister Sabitha Review On Intermediate Exam

వడ్లు కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తాం: సబిత

రంగారెడ్డి: మోడీ ప్రభుత్వం యాసంగిలో పంట కొనుగోలు చేయమని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించి, తెలంగాణ రైతులకు నట్టేట ముంచుతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గము కందుకూరు మండలంలోని ఆకుల...
TRS Protest against Centre over Paddy

వరిపై కేంద్రం తీరుకు నిరసగా నిర్మల్ లో టిఆర్ఎస్ ర్యాలీ..

నిర్మల్: ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం నిర్మల్...
KCR govt fight with Modi govt

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం: పువ్వాడ

  హైదరాబాద్: రైతులకు న్యాయం జరిగే వరకు, బిజెపి ప్రభుత్వం దిగివచ్చే వరకు కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు మోగించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర రైతుల...
Farmers dharnas and protests across Telangana today

ఢిల్లీలో ఒత్తిడి గల్లీలో నిరసనలు

రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహం రాష్ట్రమంతటా నేడు అన్నదాతల ధర్నాలు, నిరసనలు హస్తినలో కేంద్రం పెద్దలను కలిసేందుకు మంత్రుల బృందం యత్నం మనతెలంగాణ/హైదరాబాద్ : ఆరుగాలం శ్రమించి ధాన్యం పండిస్తున్న రైతుల పక్షాన...
Harish Rao Telli Conference with District health authorities

పల్లె పల్లెన కేంద్రంపై నిరసన వెల్లువెత్తాలి: హరీష్ రావు

హైదరాబాద్: మన టిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన యాసంగి వరి కొనుగోలుపై కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుకు, వ్యతిరేక...

Latest News