Tuesday, May 7, 2024
Home Search

సూర్యాపేట - search results

If you're not happy with the results, please do another search
Uninterrupted rains across Telangana

ఉప్పొంగిన వాగులు

9 మంది దుర్మరణం రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు పొంగిపొర్లుతున్న వాగులు దాటే యత్నంలో మునిగి బలైపోయిన 9మంది ఆదివారం ఏడుగురు, సోమవారం ఇద్దరు పలు గ్రామాలకు స్తంభించిన రాకపోకలు ఆదివారం వికారాబాద్ జిల్లా తిమ్మాపూర్ వాగులో గల్లంతైన కారు...
Heavy rains in Telangana

ఎడతెరిపి లేని వర్షాలకు పలు చోట్ల విషాదం

వాగులను దాటుతూ వరదనీటిలో కొట్టుకుపోయిన పలువురు ఆదివారం ఏడుగురు...సోమవారం ఇద్దరు... పలు గ్రామాల్లో స్తంభించిన రాకపోకలు   మనతెలంగాణ/హైదరాబాద్:  ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు చోట్ల విషాధ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు పలు...
Heavy rain in many parts of Telangana

రాష్ట్రమంతటా కుండపోత

  మనతెలంగాణ/హైదరాబాద్ : శనివారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో 104.3 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా, యాదాద్రి భువనగిరి 87.5, సూర్యాపేటలో 62, నల్లగొండలో 61.3, జోగుళాంబ గద్వాల్‌లో...

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా.... నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వానలు కురిసే అవకాశం హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా...
10 injured as private travels bus turns turtle in Suryapet

ప్రైవేటు ట్రావెల్‌ బస్సు బోల్తా.. 10మందికి గాయాలు

హైదరాబాద్‌: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం జిల్లాలోని మునగాల మండలం ఆకుపాముల వద్ద ప్రైవేటు ట్రావెల్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్తున్న సమయంలో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ...
306 new covid cases reported in telangana

రాష్ట్రంలో 389 కరోనా కేసులు.. ఒకరు మృతి

హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 389 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందినట్లు మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి...
Vakulabharan appointed as Chairman of BC Commission

రాష్ట్ర బిసి కమిషన్

బిసి కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు చైర్మన్‌గా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులుగా సిహెచ్ ఉపేంద్ర, సుభప్రద్ పటేల్ నూలి, కె.కిశోర్‌గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ బిసి కమిషన్...
Jagadish Reddy Comments on Nalgonda MLC Result

వారి సహాయం అనిర్వచనీయమైనది: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట:అమెరికాలో స్థిరపడిన తెలంగాణా వాసులు సూర్యపేట మెడికల్ కళాశాలకు అందిస్తున్న సేవలు అనిర్వచనియమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అక్కడ ఉండి మాతృభూమి రుణం తీర్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్న...

అంతర్ రాష్ట్ర జలాశయాల్లో చేపలవేటకు అండ

మత్సకారుల సమస్యలపై వారంరోజ్లులో నివేదిక అధికారులకు మంత్రి తలసాని ఆదేశం మనతెలంగాణ/హైదరాబాద్: అంతర్‌రాష్ట్ర జలాశయాల్లో చేపల వేటను సాగించే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మత్సకారులకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక , మత్స...
heavy rains for another two days in telangana

ఒరిస్సా తీరంలో ఉపరితల ఆవర్తనం

చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు అప్రమత్తంగా ఉండాలి: వాతావరణ శాఖ మనతెలంగాణ/హైదరాబాద్ : ఒరిస్సా తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరో మూడురోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ...
Jagadeesh reddy visit sri sri chinna jeeyar swamiji ashram

చిన్నజీయర్ స్వామి వారి ఆశ్రమాన్ని సందర్శించిన జగదీష్ రెడ్డి

హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో అత్యంత ప్రాశస్త్యం పొందిన శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం విస్తరణతో పాటు ఆలయ అభివృద్ధి పనుల శంకుస్థాపనకుగాను ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ సోమవారం ఉదయం...
6.1 Magnitude of Earthquake in Mizoram

తెలుగు రాష్ట్రాల్లో వరుస భూప్రకంపనలు

ఎపిలోని గుంటూరు జిల్లా తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కంపించిన భూమి పులిచింతలలో 2.3, 2.7, 3.0 సూర్యాపేట జిల్లాలో 1.8గా భూకంప తీవ్రత నమోదు మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వరుస భూప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో...
13091 new covid-19 cases reported in india

కొత్తగా మరో 577 మందికి వైరస్

జిహెచ్‌ఎంసిలో 79,జిల్లాల్లో 498 కేసులు వైరస్ దాడిలో మరో ఇద్దరు మృతి 6,48,388కి చేరిన బాధితుల సంఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 577 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్‌ఎంసిలో 79 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 4,...
Telangana reported 235 new covid-19 cases

కొత్తగా మరో 582 మందికి వైరస్

జిహెచ్‌ఎంసిలో 83,జిల్లాల్లో 499కేసులు వైరస్ దాడిలో ముగ్గురు మృతి 6,47,811కి చేరిన బాధితుల సంఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 582 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్‌ఎంసిలో 83 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 3, భద్రాద్రి 12,జగిత్యాల...

కొత్తగా మరో 623 మందికి వైరస్

  జిహెచ్‌ఎంసిలో 77,జిల్లాల్లో 546 కేసులు వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి 6,47,229కి చేరిన బాధితుల సంఖ్య హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 623 కేసులు నమోదయ్యాయి. వీరిలో జిహెచ్‌ఎంసిలో 77 మంది ఉండగా, ఆదిలాబాద్‌లో 6,...

మరో 455 మందికి వైరస్

జిహెచ్‌ఎంసిలో 77, జిల్లాల్లో 378 మందికి పాజిటివ్ వైరస్ దాడిలో మరో ముగ్గురు మృతి 6,45,406కు చేరిన కొవిడ్ బాధితుల సంఖ్య మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 455 మందికి వైరస్ సోకింది. వీరిలో జిహెచ్‌ఎంసి...
Rain fall less in telangana

దేశంలో సాధారణం కంటే 7 శాతం తక్కువ…

రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదు జూన్, జూలై, ఆగష్టు కలిపి 548.1 మిల్లీమీటర్ల వర్షపాతం గత సంవత్సరం కన్నా ఇది అధికం 9 జిల్లాలో 60 శాతానికి పైగా.... 18 జిల్లాలో 20 శాతం అధిక వర్షపాతం...
CM KCR speech in Nagarjuna sagar

అభివృద్ధి అంటే ఏంటో సాగర్ నియోజకవర్గ ప్రజలకు రుచి చూపిస్తా: కెసిఆర్

నాగార్జున సాగర్: హైదరాబాద్‌లో నాలుగు సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. నాగార్జున సాగర్ నియోజక వర్గ అభివృద్ధి పై సమీక్ష సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. సాగర్ ఉప...
MRPS President comments on Etela rajender

ఈటెల… దళితులకు క్షమాపణ చెప్పాలి: ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు

  హైదరాబాద్: మాజీ మంత్రి ఈటెల రాజేందర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర తెలంగాణ ఎంఆర్‌పిఎస్ ఆందోళన చేపట్టింది. ఈటెల బావమరిది మధుసూదన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఈటెల...
Jagadeesh Reddy launches Ration card distribution program

రేషన్ కార్డ్ ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి..... సూర్యాపేట: ప్రజలు చాన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఆహార భద్రత రేషన్ కార్డ్ ల పంపిణీ కార్యక్రమం ఉమ్మడి నల్గొండ...

Latest News